దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి...
సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సిఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం...
బాలీవుడ్ను కుదిపేస్తున్న ముంబై క్రూజ్ డ్రగ్స్ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంటోంది. తాజాగా ముడుపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసును...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో...
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల...
భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ...
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రసిద్ధి చెందిన రాజబాబు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన గత రాత్రి మృతి...
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తనపైన, పార్టీపైన ఇంతటి ప్రేమను నమ్మకాన్ని చూపిస్తున్న ప్రజలందరికి...
ప్రభుత్వ ఉద్యోగాలు పురుషులకు మాత్రమేనన్న భావన ఇక ఎంత మాత్రం పనికిరాదన్నారు ప్రధాని మోదీ . తాము అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో...
‘పలాస..’ ఫేమ్ కరుణకుమార్ డైరక్షన్లో వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా...
