నటుడు సుమన్ కి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకన్న సుమన్ కు అత్యున్నత పురస్కారం దక్కింది. ఏటా ప్రకటించే లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఈ ఏడాది  సుమన్ దక్షిణాది నుంచి  ఎంపికయ్యాడు. కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’…

Read More

ఆషాడ మాస బోనాల ప్రత్యేకత!

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. బోనం విశిష్టత! భోజనం ప్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. జంటనగరాల్లో…

Read More

కత్తి మహేష్ మరణం పై ట్రోల్స్ ఎందుకు..?

మనిషి బ్రతికి ఉన్నప్పుడు కన్నా మరణించినప్పుడు అతని విలువ తెలుస్తుంది అని యోక్తి. ఎందుకంటే మనిషి బ్రతికున్నంత కాలం అతని ప్రవర్తన నడవడిక ఏంటన్నది.. మరణించాక అతనికి సమాజం ఇచ్చే గౌరవం బట్టి తెలుస్తుంది. కాగా సినీ విశ్లేషకుడు, జర్నలిస్ట్ కత్తి మహేష్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. అతని మరణానికి సానుభూతి ప్రకటించడం పోయి.. మరణం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం చూస్తుంటే.. అతని మంచి కన్నా చెడు కోరుకునే…

Read More

యూపీ సీఎం పీఠం మళ్లీ యోగిదే!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు ఎన్డీయే వర్గాలు చెబుతున్నా.. పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఐఏఎన్‌ఎస్‌–సి ఓటరు సర్వే నిర్వహించింది. సర్వేలో 52 శాతం మంది మళ్లీ యోగిదే యూపీ సీఎం పదవిని అభిప్రాయ పడితే.. 37% మంది మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని…

Read More

ఆషాడ మాసం ప్రాముఖ్యత!

ఆషాడ మాసం అనగానే కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. అత్తా అల్లుళ్లు ఎదురుపడకూడదనే ఆచారం కూడా ఉంది. దీనికి వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. కొత్తగా వివాహమైన దంపతులు ఒక నెల ఎడబాటు తర్వాత కలుసుకుంటే వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని అంటారు. అసలు ఆషాడమాసం వెనుక దాగున్న విషయం ఏమిటి? ఈ ఆచారం ఎందుకు పాటించాలి? మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత వుంది. పూర్వాషాడ…

Read More

దడ పుట్టిస్తున్న మరో వైరస్!

ఓ వైపు కరోనా వైరస్‌.. ఫస్ట్ ..సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. మరోవైపు ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు చందంగా’ డెల్టా వేరియంట్ రకరకాల వేరియంట్లతో భయపెడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో వైరస్ జికా రూపంలో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరం కానప్పటికీ పిల్లలలో పెరుగుదలను ప్రభావితం చేస్తుందని వైద్యం నిపుణులు. హెచ్చరిస్తున్నారు. దేశంలో జికా వైరుస్ మొట్టమొదట కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురం జిల్లాలో ఈ ఈ వైరస్…

Read More

తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినేట్ మంత్రిగా ‘కిషన్ రెడ్డి’..

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. విద్యార్ధి దశ నుండే జాతీయవాదాన్ని పుణికి పుచ్చుకుని.. నమ్మిన సిద్ధాంతాన్ని సమాజంలో విస్తరింపచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి.. తెలంగాణ తరపున తొలి కేబినేట్ మంత్రిగా ఎదిగిన గంగాపురం కిషన్ రెడ్డి ప్రస్థానం ఎందరో యువనేతలకు ఆదర్శం. సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా… కిషన్రెడ్డి ప్రస్థానం విద్యార్థి దశ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గంగాపురం కిషన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని ఓ సామాన్య రైతు…

Read More

జన్మదిన శుభాకాంక్షలు ధోని!

భారత్ క్రికెట్ బోర్డు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికమైన..కులం కార్డు పులుముకొని స్వార్ధరాజకీయలకు పెట్టింది పేరు..2007వరకు స్వార్ధపూరిత రాజకీయమకిలి పట్టి భ్రష్టు పట్టినా టీంకి సారధి వైఫల్యం..కీపర్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న వేళా ఝర్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చినా కుర్రాడు జట్టుకు భవిష్యత్ ఆషాకిరణంలా కనిపించాడు..సీనియర్ ఆటగాళ్లు సైతం సారధ్య బాధ్యతలు చెపట్టడానికిసంకోచిస్తున్నా వేళా సారధ్య బాధ్యతలను అంగీకరించి అందరిని ఆశ్చర్యపరుస్తూ..సాహసానికి పూనుకున్నాడు.. సారధ్య బాధ్యతలు అప్పగించినా వెంటనే తను ఓ షరతు పెట్టడంతో కంగుతినడం…

Read More

కోవిడ్ డెల్టా వేరియంట్ తో రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం: శాస్త్రవేత్తలు

దేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కొవిడ్‌ రోగులు కోలుకుంటున్నారు. కానీ, మహమ్మారి బారినపడ్డ కొందరిని ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. అంతేకాక కరోనా రూపాంతరాలైన డెల్టా వేరియంట్ వలన రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో కోవిడ్ సోకిన వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు వాడకం వల్ల…

Read More

జ్యేష్ఠ బహుళ ‘ఏకాదశి’

ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగాడు.. “ఓ జనార్ధనా! జ్యేష్ఠ బహుళ ఏకాదశి కథను, వ్రతవిధానం గురించి తెలుపగలరు” అని ప్రార్థించాడు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు.. “ధర్మరాజా! జ్యేష్ఠ బహుళ ఏకాదశికి ‘యోగినీ ఏకాదశి’ అని పేరు. ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి. ఈ లోకంలో భోగములను ప్రసాదించి, పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుందీ వ్రతం. పురాణ కథ: వ్రత కథ స్వర్గ ధామమైన అలకాపురి నగరంలో కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తుండేవాడు. గొప్ప శివభక్తుడు….

Read More
Optimized by Optimole