సారంగా దరియా లిరిక్స్!

పల్లవి : దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. దాని ఎడమ భుజం మీద కడవ దాని ఏజెంట్ రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. చరణం 1: కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పుల మల్లే దండేల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వులో లేవురా ముత్యాల్…

Read More

జలనరసింహుడి ఆలయం!

భారత దేశం ఆధ్యాత్మిక నిలయానికి పెట్టింది పేరు.. సమస్యలు, ఆందోళనలు, చుట్టిముట్టినప్పుడు ప్రశాంతత కోసం విహారాయాత్రల పేరిట ఆలయాలను సందర్శిస్తాం.. అందులో భాగమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన మంగల్ పేట ఆలయం .. క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం స్వామివారు వెలసిన ఈ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా… చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ బీదర్ కు దగ్గరలో…

Read More

“భక్తియోగము”

శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః || నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తయోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు. 列 భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శ్లోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్యసేవాపద్ధతులను వివరించెను. ఈ భక్తియుతసేవాకార్యములు…

Read More

సూర్యనమస్కారాల విశిష్టత!

ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద ఐశ్వర్యం ఏమిటి అని అడిగితే అనుభవజ్ఞులు చెప్పేది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని ఉన్నట్లే. కాబట్టి ప్రతీ ఒక్కరు కోరుకునేది జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అయితే మన సనాతనధర్మం ఎన్నో రహస్యాలను మంత్రాల రూపంలో, నమ్మకాలతో ఆయా క్రియలలో, నిత్యకృత్యాలలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. కానీ మనం వాటిలో ఎక్కువ భాగం నిర్లక్ష్యం చేసి అనేక బాధలు పడుతున్నాం. అయితే ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు చెప్పిన వాటిలో…

Read More

‘తిరుపతి వెంకన్న’ ప్రసాదం కథ!

పులిహోర ప్రసాదం కథ : పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే. పాండవులలో బీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ…

Read More

మాఘ పురాణం – 16 వ అధ్యాయము

విద్యాధరపుత్రిక కథ : రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ “నాయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపమునకు మెచ్చి, పుత్రిక ననుగ్రహించుచున్నానని” యంతర్దానమునందెను. ఆమె…

Read More

తిరుచందూర్ “సుబ్రహ్మణ్యస్వామి “..!

సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి 100 కిలో మీటర్ల దూరంలో, తిరునల్వేలికి తూర్పుగా 62 కిలో మీటర్ల. దూరంలో, తిరుచెందూర్లోని సముద్రపు అంచునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. స్థలపురాణం: తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి, బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించగా, తారకాసురుని సంహరించే బాధ్యత కుమారస్వామికి అప్పగించాడు. అప్పుడు కుమారస్వామి గొప్పతపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి…

Read More

మాఘ పూర్ణిమ ప్రత్యేకత!

హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 27న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు. శుభసమయం.. ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46…

Read More

ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు!

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన పధకంలోని సుమారు 50 కోట్ల మంది లబ్దిదారులు ‘ఆయుష్మాన్ కార్డులను’ ఉచితంగా పొందవచ్చునని కేంద్రం ప్రకటించింది. గతంలో ఈ కార్డు కోసం రూ. 30 వసూలు చేయగా.. ఇప్పుడు వాటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయుష్మాన్ కార్డు ద్వారా లబ్దిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ కార్డులను దేశవ్యాప్తంగా కామన్…

Read More

సీమాంధ్ర కథలకు మారుపేరు సింగమనేని!

సీమాంధ్ర కథలు అనగానే గుర్తొచ్చే పేరు సింగమనేని నారాయణ. ఎండిన సేళ్లు, నీళ్లివని బోర్లు, వట్టిపోయిన చెరువులు, సీమ రైతుల కన్నీటి కష్టాల్ని కథల రూపంలో తీసుకొచ్చిన ఘనత వారిదే. నవల రచయితిగా, సాహిత్య విమర్శకుడిగా, ప్రసిద్ధుడైన ఆయన అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా వారిగురించి క్లుప్తంగా.. సింగమనేని అనంతపురం జిల్లా మరూరు బండమీదపల్లిలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వృత్తిపరంగా అధ్యాపకుడు, ప్రవృత్తిపరంగా అభ్యుదయ రచయిత, మార్క్సిస్టు చింతనాశీలి. మహాప్రస్థాన గేయాలు, తిలక్ వచనా…

Read More
Optimized by Optimole