వినియోగదారులపై అదనపు భారం!

 నిబంధనల పేరుతో చార్జీల బాదుడు బ్యాంకుల కొత్త నిబంధనలతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది . బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన, ఉపసంహరించిన ఛార్జీల మోత మోగనుంది . కోవిడ్ సంక్షోభంతో నగదు నిర్వహణ భారం పెరిగిందని , తద్వారా కొత్త నిబంధనలను తీసుకోచినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1 నుంచి ప్రెవేట్ తో పాటు, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలను అమలుచేస్తున్నాయి.  గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే…

Read More

బెంగాల్లో నియంత పాలన కొనసాగుతోంది: అమిత్ షా

బెంగాల్ లో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం హౌరాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. మమతా ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే నేతలు తృణముల్ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నట్లు షా వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుంటే, దీదీ అల్లుడు శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు. దీదీ హయాంలో, దోపిడీలు దొంగతనాలు అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయానికి పార్టీ అంతా…

Read More

స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం బాటిల్ వైరల్ !

ఏపీలో స్పెషల్ స్టేటస్ ( ప్రత్యేక హోదా) పేరుతో మద్యం బాటిళ్లు  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఏపీకి స్పెషల్ స్టేటస్ ని ఏపీ ప్రభుత్వం ఇలా సాధించదంటూ టీడీపీ పార్టీ అనుకూల నెటిజన్లు సైటైర్లతో రెచ్చిపోతున్నారు. అయితే బాటిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడ విక్రయిస్తున్నారు అన్న విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.  ఇక టిడిపి అభిమానులు బాటిల్ ఫోటో వాడుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు. కాగా  వైసీపీ…

Read More

సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మొదటగా వివిధ రంగాల వృద్ధి, కేటాయింపుల అంశంతో పాటు,రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణల గురించి వెల్లడిస్తారు.  ఆదాయపు పన్నుకు సంబందిచి నిర్దిష్ట మార్పులు,…

Read More

2021 ఐపీఎల్ భారత్లోనే!

2021 ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమాల్ స్పష్టం చేశాడు. గత ఐపీఎల్ సీజన్ కరోనా నేపథ్యంలో దుబాయ్ నిర్వహిండం.. ప్రత్యామ్నాయ వేదిక గురించి వస్తున్న వార్తలకు ధూమాల్ చెక్ పెట్టాడు. లీగ్ ఇక్కడ జరగాలన్నదే మా ఆకాంక్ష , ప్రస్తుతం యూఏఈ కంటే భారత్ సురక్షితం అని తెలిపారు. ఐపీఎల్ జరిగే టైంకి అందులో పాల్గొనే ఆటగాళ్ల అందరికీ కోవిడ్ టీకాలు వేయించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించాడు. కాగా కరోనా…

Read More

తెరాస ఎజెండా తెలంగాణ అభివృద్ధి: కె. కేశవరావు

తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా దోస్తీ కట్టేందుకు తాము సిద్ధమని తెరాస పార్లమెంటరీ నేత కె. కేశవరావు వెల్లడించారు. పార్లమెంటులో శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ఏకైక ఎజెండా తెలంగాణ అభివృద్ధేనని.. రైతు చట్టాలను తాము తొలుత వ్యతిరేకించామన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టాల గురించి రైతులతో చర్చలు జరపడం సంతోషంగా ఉందన్నారు. ఇక దేశ రాజధానిలో రిపబ్లిక్ డే రోజు జరిగిన ఘటన దౌర్జన్యం అని ఒకరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ…

Read More

జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీం షాక్

లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని చేసిన సిఫార్సును వెనక్కితీసుకుంది. పొక్సో చట్టం కింద ఇటీవల ఆమె ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం కావడంతో గతంలోని సిఫార్సును వెనక్కి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇక కేసుల తీర్పుల వివరాల్లోకి వెలితే .. పన్నెండేళ్ల బాలిక వక్షోజాలు నొక్కుతూ లైంగిక దాడికి…

Read More

రైతు సంఘాలతో చర్చించేందుకు సిద్ధమే: మోదీ

నూతన వ్యవసాయ చట్టాలను ఏడాదిపాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ కి సంబంధించి నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాల విషయమై రైతు సంఘాలతో చర్చించేందుకు ఇప్పటికి సిద్ధమేనని .. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చేసిన ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఇక సాగు చట్టాల గురించి రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో…

Read More

వేగంగా టీకాలు వేసిన దేశంగా భారత్ !

ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ముందుగా ప్రారంభించగా మన దేశంలో మాత్రం జనవరి 16న ప్రారంభం కావడం గమనార్హం. భారత్ మొదటి దశలో కేవలం 13 రోజుల్లోనే 30 లక్షల టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ , అమెరికాను అధిగమించినట్లు వెల్లడించింది. అమెరికాలో 30 లక్షల టీకాలు వేయడానికి కి…

Read More

బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారి రాజీనామా!

బిజెపి కార్యకర్తల అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారులు హుమాయున్ కబీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. బిజెపి కార్యకర్తలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ‘ దేశ ద్రోహులను కాల్చి పారేయాలి ‘ అంటూ చేసిన వ్యాఖ్యలనుగుణంగా కబీర్ వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు , పలువురు ఉన్నతాధికారులు రాజీనామాల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. …

Read More
Optimized by Optimole