ఛాన్సులు రావట్లేదంటూ నటి సురేఖవాణి ఎమోషనల్..

Sambashiva Rao: =========== తెలుగు చిత్ర‌సీమ‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు సురేఖ వాణి త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చ‌కున్నారు. అక్క‌గా, త‌ల్లిగా త‌న శైలిలో న‌టించి ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఇక సోష‌ల్ మీడియాలో సురేఖ వాణి, త‌న కూతురుతో క‌లిసి చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇటీవ‌ల కాలంలో సురేఖ వాణి సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గిపోయింది. గతంలో ఎక్కువ‌గా సినిమాల్లో న‌టింంచిన ఈమె.. ఈమ‌ధ్య‌ అడ‌ప‌ద‌డ‌ప ఒక‌టో రెండో సినిమాల్లో…

Read More

అమ్మాయికి 18.. అతనికి 61.. ప్రేమ పెళ్లి!

ప్రేమ గుడ్డిది  నానుడి. ఈ జంటను స్టోరీ చూస్తే మీరు నిజంగానే ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. మూగది.. చేవిటిది అనికూడా అంటారు. తాజాగా వారిద్దరినీ ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆజంట ప్రేమ కహానీ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఆ ప్రేమ కహాని ఎంటో మీరు చదివేయండి! పాకిస్థాన్ కి చెందిన 18 ఏళ్ల ఆశియా..61 ఏళ్ల వృద్ధుడైన రానా శంషాద్ నూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ వ్యవహారం…

Read More

Telugu literature: రచయితలకు ఎడిటర్లు ఏమీ చెప్పరా..?

విశీ:  ఆ మధ్య కాలంలో ఒక రచయిత్రి ఒక కథ రాశారు. ఆ కథ పేరు నన్ను బాగా ఆకర్షించింది. కథ చదవకపోయినా ఆ పేరే చాలా కొత్తగా అనిపించి బాగా గుర్తుండిపోయింది. అదే పేరుతో ఆ రచయిత్రి కథల పుస్తకం కూడా వేశారు. ఆమెతో నాకు పరిచయం లేదు. ఎక్కడుంటారో తెలియదు. ఆ పుస్తకం ఎలా తెప్పించుకోవాలా అని చాన్నాళ్ల నుంచి అనుకుంటూ‌ ఉన్నాను. మొన్న బుక్ ఫెయిర్‌కి వెళ్లినప్పుడు ఆ పుస్తకం చూశాను. మళ్లీ…

Read More

Rahulgandhi: రాహుల్‌ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!

Nancharaiah merugumala senior journalist:  కాంగ్రెస్‌ ఏకైక అగ్రనేత రాహుల్‌ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్‌’ గ్రాండ్‌–ఫాదర్‌!) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి…

Read More

ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదు : శక్తి కాంతా దాస్

దేశంలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ చీఫ్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. గురువారం టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాలన్నారు. రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని గుర్తు చేశారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ…

Read More

నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల!

అవినీతి కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు నెచ్చెలి శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఆమె విడుదలకు సంబంధించి జైలు పత్రాన్ని ఉన్నతాధికారులు సమర్పించారు. గత వారం కరోనా సోకడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మరి కొన్ని రోజుల పాటు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె చెన్నైకి రానున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం….

Read More

అస్సాంలో జనాభా నియంత్రణ చట్టం..?

జనాభా నియంత్రణకు అసోం కొత్త అస్త్రాన్ని ఉపయోగించనుందా? ఇప్పటికే యూపీ సర్కారు ఈ బిల్లు కు ముసాయిదా రూపొందించిన నేపథ్యంలో అస్సాం సర్కార్ ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాపులేషన్​ ఆర్మీ పేరుతో యువతను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యూపీలో ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై ముసాయిదా రూపొందించి.. ప్రతి పక్షాలను అభిప్రాయాలను తీసుకుంటోంది. అసోం ప్రభుత్వం సైతం…

Read More

నిమ్మగడ్డ బది’లీలలు’

అమరావతి: ప్రభుత్వంపై పోరాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన…

Read More

ఖేలో ఇండియా, ఖేలో ముద్దు…. పీలో ఇండియా, పిలావో వద్దు: బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ‘‘ఖేలో ఇండియా’’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. క్రీడల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సమాజానికి ‘‘ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు… పీలో ఇండియా… పీలావో తెలంగాణ వద్దని’’ బండి పిలుపునిచ్చారు . బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్ర్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి…

Read More
Optimized by Optimole