క్లాస్‌ వారా? క్యాస్ట్‌ వారా?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల ‘‘క్లాస్‌ వార్‌’’ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ సమావేశాల్లో, పార్టీ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ‘క్లాస్‌ వార్‌’ జరుగుతోందని ‘క్యాస్ట్‌ వార్‌’ కాదని పదే పదే చెప్తున్నారు. కులాల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం జగన్‌కి బాగా తెలుసు. అందుకే, వ్యూహాత్మకంగా కులాలను కప్పిపుచ్చి లబ్ది పొందడానికి ‘క్లాస్‌ వార్‌’ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు, ధనికులకు మధ్య జరిగే వర్గ పోరునే ‘క్లాస్‌ వార్‌’ అని…

Read More

తెలంగాణ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం..

తెలంగాణలో బీజేపీ ఆపరేషస్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటీకే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధమవ్వగా ..అధికార టీఆర్ఎస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలు టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ .. బీజేపీలోకి ఎవరూ వచ్చిన గెలిపించుకుంటామని ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఛానల్…

Read More

కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..

అసెంబ్లీ సస్పెన్షన్ పై  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కేసిఆర్ నూ గద్దె దింపే వరకు నిద్రపోనని శపథం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై మరమనిషి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని.. ఇటు అధికార టీఆర్ఎస్..అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రైతాంగం సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇక మరమనిషి…

Read More

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం అవతరించిన శ్రీవరాహస్వామికి, ఆయన శక్తిస్వరూపిణి అయిన వారాహీ అమ్మవారిని ఈ నవరాత్రులు పేరిట పూజించడం ఆనవాయితీగా వస్తోంది. *వారాహీ – భూమాతా స్వరూపిణి* వారాహీ అంటే కేవలం శక్తి కాదు సాక్ష్యాత్తు భూమాత స్వరూపిణి. ఆమె చేతిలో శంఖం, చక్రం, నాగలి, రోకలితో సహా పలు…

Read More

స్త్రీలు ‘ఆకాశంలో సగం’ ..చట్టసభల్లో ‘మూడో వంతు’ అంటున్న ప్రధాని మోదీ..

Nancharaiah merugumala senior journalist:(స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని ‘చైర్మన్‌’ మావో జెడాంగ్‌ వర్ణిస్తే.. చట్ట సభల్లో చట్టసభల్లో ‘మూడో వంతు’ అంటున్న ప్రధాని మోదీ) చైనా విప్లవ నాయకుడు, పాలకుడు ‘చైర్మన్‌’ మావో జెడాంగ్‌ ఓ మార్క్సిస్టుగా– స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించాడు. అంతటితో ఆగకుండా తన చివరి రోజుల్లో ఆయన తన నాలుగో, ఆఖరి భార్య జియాంగ్‌ కింగ్‌ కు అధికారంలో అర్ధభాగం కన్నా ఎక్కువే వాటా ఇచ్చారు. మావోకు 40 సంవత్సరాలు నిండక…

Read More

ఆమె చేతిలో ఓడిపోతే రాజకీయాలు నుంచి తప్పుకుంటా: సువెందు అధికారి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి సవాల్ విసిరారు బీజేపీ నేత సువేందు అధికారి. సోమవారం ఓ బహిరంగ సభలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె (మమతా బెనర్జీ)ఎన్నికల సమయంలో మాత్రమే నందిగామ్…

Read More

మరోసారి అభిమానుల మనస్సులను గెలుచుకున్న స్వర్ణపతక విజేత!

జావెలిన్ త్రో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇటీవల జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో పాల్గొన్న నీరజ్.. వ్యక్తిగతరికార్డు 89.94 మీటర్లను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.లీగ్ అనంతరం అతను బస్సుకోసం స్టేడియం బయట వెయిట్ చూస్తున్నప్పడు.. కొందరూ అభిమానులతో ముచ్చటించారు. ఈక్రమంలో అభిమానుల గుంపులో ఓవృద్ధుడిని గుర్తించిన.. నీరజ్ అతని పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. So down to…

Read More

MLC Kavita: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను వ్యతిరేకిద్దాం:ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, జూలై 9: కార్మికులు శతాబ్దాల పోరాటంతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలన్న కుట్రలను కార్మికులు, ప్రజాసంఘాలు ఐక్యంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను (లేబర్ కోడ్‌లు) తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. “కార్మికుల…

Read More

బెంగాల్లో పీకే ఆడియో క‌ల‌క‌లం!

ప‌శ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఆడియో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఆడియోలో కొంద‌రు జ‌ర్న‌లిస్ట్‌ల‌తో ఆయ‌న జ‌రిపిన సంభాష‌ణ‌ల సారాంశాన్ని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ సోష‌ల్ మీడియాలో పొస్ట చేశారు.’ బెంగాల్‌లో మోదీకి జ‌నాద‌ర‌ణ ఉంది. ఆయ‌న్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలోని టీఎంసీకి వ్య‌తిరేకత అధికంగా ఉంది. ఓట్లు చీలిపోతున్నాయి. ద‌ళితులు, మ‌తువా ఓట్ల‌తో పాటు, క్షేత్ర స్థాయిలో ఆపార్టీ యంత్రాంగం పనితీరు బీజేపికి క‌లిసోస్తుంది….

Read More
Optimized by Optimole