Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్ర షురూ…

Bandisanjay:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రేపు ఉదయం 11  గంటలకు  యాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర  తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు.  యాత్రలో…

Read More

PawanKalyan: 2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కాపు ఫ్యాక్టర్‌ అని నిరూపిస్తున్న పవర్‌ స్టార్‌..

Nancharaiah merugumala senior journalist: ” 24 సీట్లకు బేరమాడిన పవన్‌ కల్యాణ్‌ పై కాపు ఆలోచనపరులది అధర్మాగ్రహం!2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కాపు ఫ్యాక్టర్‌ అని నిరూపిస్తున్న పవర్‌ స్టార్‌.. “ మొదటి నుంచీ పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న కొణిదెల కుటుంబం అంటే గోదావరి సహా కోస్తా జిల్లాల కాపు సోదరులకు ఎందుకో చులకన భావం. చిరంజీవి, పవన్‌ కల్యాణ్, రామ్‌ చరణ్‌ వంటి మెగాస్టార్లను, వరుణ్‌ తేజ్‌ వంటి యాస్పైరింగ్‌…

Read More

Tearfulltribute: ఎవరి ‘స్వర్గం’ వారే రచించుకోవాలి..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):  సాత్వికంగా ఉంటే… సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఒకోసారి గుర్తింపు రాదేమో! గుర్తింపులోనూ తేడాలు. ఎవరి గుర్తింపు? ఏ రకమైన గుర్తింపు? మళ్లీ ఇవి సాపేక్షంగా చూడాల్సినవే! అందుకని, ఒకరిని ఎవరి దృష్టి కోణంలో వారు చూసి, మంచి-చెడులు గణించడం, ఆ మేర పరిగణించడమే సమంజసమేమో! జన్నత్ హుస్సేన్, ఐ.ఎ.ఎస్ అనే సీనియర్ ఆలిండియా సర్వీసెస్ అధికారి… మౌలికంగా సద్యోచన (positive thinking) గల మంచివాడు. సాత్వికుడు. అందరితోనూ మంచిగా…

Read More

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్రకు రూట్ మ్యాప్ రెడీ..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్,…

Read More

కరీంనగర్:ప్రేమ వల ( లవ్ ట్రాప్)..ముగ్గురు యువకులు బలి..!

Lovetrap: ‘ లవ్ ట్రాప్ ‘ వినడానికి కొత్తగా అనిపిస్తుందా? అవును  మీరు విన్నది అక్షరాల నిజం! అందరూ ‘ హనీట్రాప్ గురించి ‘  విని ఉంటారు కానీ.. ‘ లవ్ ట్రాప్ ‘ అనేది నేటి సమాజంలో ట్రెండ్.  ప్రేమ పేరిట ఒకరిని లేదా  ఇద్దరినీ  ప్రేమించడం.. వారి మనసులతో ఆడుకోవడం..నిజం బయట పడ్డాక..నీకు నాకు బ్రేకప్ అంటూ విడిపోవడం పరిపాటిగా మారింది. అలాంటి ఘటనే  తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  జరిగింది.  ఓ అమ్మాయి…

Read More
సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క-సారక్క జాతర,మేడారం సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క సారక్క 1900,సమ్మక్క సారక్క అసలు కథ,సమ్మక్క సారక్క చరిత్ర,సమ్మక్క సారక్క జీవిత చరిత్ర,మేడారం సమ్మక్క సారాక్క,కోయ వల దేవుడు సమ్మక్క సారక్క,సమ్మక్క సారక్క పసుపు కుంకుమ,మేడారం సమ్మక్క సారక్క చరిత్ర,

మేడారం: హిందూ వీరవనితలు సమ్మక్క – సారక్క..!

Sammakkasarakka:     13 వ శతాబ్దాంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న  ముగ్గురు సంతానం. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం(పన్ను) కట్టలేకపోతాడు.  విషయం తెలుసుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు, మిగతా సామంతరాజులు.. పగిడిద్దరాజుకు సాయం చేయడంతో  మేడారం ప్రజల బాధ తొలగిపోతుంది. …

Read More

Nariman: న్యాయవాది ‘నారీమన్‌ ‘ మరణ వార్తకు ఈనాడులో కవరేజీ వెనక ఇంత కథ ఉందా?

Nancharaiah merugumala senior journalist:  ( నారీమన్‌ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం!  ) ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్‌ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్‌ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70…

Read More

APpolitics: ఉమ్మడి లక్ష్యం… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ : నాదెండ్ల మనోహర్

Tdpjanasena:   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు  సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని  జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తాయని స్పష్టం చేశారు. సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది.సమావేశం…

Read More
Optimized by Optimole