ప్రీ_ పోల్ సర్వేలతో డైలమాలో తెలంగాణ ఓటర్లు..!

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్ట్):  గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీ- పోల్‌ సర్వేలు రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. జాతీయ సర్వే.. మీడియా..  పోల్‌ మెనేజ్‌మెంట్‌  సంస్థలు ప్రీ పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. సర్వేల్లో మెజార్టీ కాంగ్రెస్‌ గెలుస్తుందిని.. కొన్ని సంస్థలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, బీజేపీ, బీఎస్‌పీ పార్టీలు ప్రధాన పార్టీల కొంప ముంచనున్నాయని ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సర్వేలు బహిరంగం వెల్లడించాయి. …

Read More

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై కమలం ఫోకస్..

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూడు విడతల యాత్రలు విజయవంతం కావడంతో.. నాలుగో విడత యాత్రకు భారీ ఎత్తులో ప్లాన్ సిద్ధం చేసేందుకు కమలం నేతలు సమయతమవుతున్నారు. పాద‌యాత్ర ఎక్క‌డ ప్రారంభించాలి? ఎక్క‌డ ముగించాలి అనే అంశాల‌పై సెప్టెంబ‌ర్ 2,3 తేదీల్లో  జిహెచ్ఎంసి, ఉమ్మ‌డి రంగారెడ్డి  ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం నిర్వ‌హించి తుదినిర్ణ‌యం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి….

Read More

‘వ‌కీల్ సాబ్’ టీంకీ మ‌హేష్ బాబు అభినందనలు!

‘వ‌కీల్ సాబ్’ చిత్ర బృందంపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌శంసంల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప‌వ‌ర్‌పుల్ క‌మ్‌బ్యాక్ ఇచ్చార‌న్నారు. ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌‌న అద్బుత‌మ‌ని కొనియాడారు. అంజ‌లి, నివేద‌, అన‌న్యలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా న‌టించార‌న్నారు. త‌మ‌న్ సంగీతం సినిమాకు మ‌రో ఎసెట్‌గా నిలిచింద‌న్నారు. టీం మొత్తానికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు.                 …

Read More

Vijayawada: మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు!

Nancharaiah merugumala senior journalist:  ‘ఐదుగురు అప్పాచెల్లెళ్లలో కళ్లులేనిది బుడమేరు’ అని ఎప్పుడో మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు..! బెజవాడ నగరంలో సమాంతరంగా కనిపించే రెండే రెండు పెద్ద రోడ్లు ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు ప్రాంతాలు ప్రస్తుత వరదల నుంచి సురక్షితంగా ఉన్నాయని తెలుగు టీవీ చానళ్లు చెబుతున్నాయి. ఇది చాలా గొప్ప శుభవార్తే. మరి నిన్నమొన్నటి వానలతో ఈ మధ్యస్థ–మిడీవల్‌ సిటీకి ఉత్తరమో లేదా ఈశాన్యమో తెలియదుగాని ఊరు…

Read More

హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!

Nancharaiah merugumala senior journalist: ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్‌ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ  సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్‌ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ బ్రాహ్మణ యాంకర్‌ చిత్రా…

Read More

Religion: మూడు మతాలు.. ముగ్గురు స్త్రీలు.. మూడు అత్యాచారాలు..!

Religion: మతం నంబర్1 బెంగళూరుకు చెందిన ఆ మ‌హిళ‌ కేర‌ళ‌లోని పెరింగొట్టుకుర ఆల‌యానికి వెళ్లింది. అక్కడ ప్ర‌త్యేక పూజ‌లు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయ‌ని ఆమె ఆలోచన. ఆల‌యానికి వెళ్లిన స‌మ‌యంలో అక్కడున్న అరుణ్‌, ఉన్ని ద‌మోద‌ర‌న్ అనే పూజారులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పూజలు చేయిస్తామని వారు చెప్పడంతో ఆమె వారి నెంబర్ తీసుకుంది. ఆ త‌ర్వాత వారి నుంచి ఆమెకు వాట్సాప్ వీడియో కాల్స్ రావడం మొదలైంది. ఆమెతో వారు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించడం మొదలుపెట్టారు. తమ…

Read More

టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్.. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ!

దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంగతి చూస్తామన్న ఆయన.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు సంజయ్‌ స్పష్టం చేశారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇమామ్‌పూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్లు వరకు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు…

Read More

లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

లైంగిక వేధింపులకి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016లో ఓ వ్యక్తిపై నమోదైన కేసులో జస్టిస్ పుష్ప తీర్పును వెలువరిస్తూ..  ‘పోక్సో’చట్ట ప్రకారం శరీర భాగాలను దుస్తుల పై నుంచి తాకితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదని వ్యాఖ్యానించింది. కేసుకి సంబంధించిన వివరాల ప్రకారం ..  ఓ పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో తల్లి రావడం.. కేసు నమోదు కావడం జరిగింది….

Read More

మత్స్యకార భరోసాలో అవకతవకలపై జనసేన పోరాటం: నాదెండ్ల మనోహర్

Janasena: మత్సకార భరోసా పథకం అమల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో మత్స్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ కి వినతిపత్రం సమర్పించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.  మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్న తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరుల్లో ఆందోళన, అలజడి ఉన్నాయన్నారు. గత ఏడాది జాబితాలో ఉన్న పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం వద్ద ఉన్న…

Read More

కృష్ణా కమ్మలను…కడప రెడ్లను మాజీ ఎంపీ కంగారు పెడుతున్నారా?

Nancharaiah merugumala(senior journalist) ……………………………………………….. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు జవాబు చెప్పాలని భావించింది. అంటే, కృష్ణా జిల్లా కమ్మలే కాదు, కడప…

Read More
Optimized by Optimole