గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !

చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…

Read More

ఫోన్ మిస్సైతే డాటా భద్రమేనా.. అకౌంట్స్ బ్లాకింగ్ ఎలా?

SAMATHA JAKKULA(journalist): ====================== ప్రస్తుతం ప్రపంచమంత డిజిటల్ యుగం నడుస్తోంది. ఏవస్తువు కొన్నాలన్న డిజిటల్ పేమెంట్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈక్రమంలో ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ చెల్లింపుకు సంబంధించి ఖాతాదారులకు కీలక అప్డేట్  చేసింది గూగుల్ . మీ ఫోన్ మిస్సైతే బ్యాంక్ లావాదేవిలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అకౌంట్స్ బ్లాక్ చేసేందుకు పలు సూచనలు చేసింది. ఫోన్ పే అకౌంట్ బ్లాక్ చేయటం ఎలా..? ఫోన్ పే ఖాతా కోసం…

Read More

మహిళ క్రికెటర్ స్మృతి మంథాన బర్త్ డే ..

భారత మహిళా క్రికెట్ ‘ లేడీ గంగూలీ ‘ స్మృతి మంథాన. అతి తక్కువ కాలంలో టాలెంట్ తో దూసుకొచ్చిన యువ క్రికెటర్. టీంఇండియా బ్యాటింగ్ ఆర్డర్ తురుపుముక్క. ఆమె జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా జరిగాయి. స్మృతి మంథాన 18 జూలై 1996న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు మహారాష్ట్ర అండర్ 16 జట్టుకు ఆడారు. 2014 ఇంగ్లాండ్‌ పై అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ని ఆరంభించింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే…

Read More

పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జనసేనాని..

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతాంగాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకొని.. అక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా కల్పించనున్నారు.   పలు నియోజక వర్గాల మీదుగా జనసేనాని పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు.  

Read More

Haryana: కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది..?

Haryana election2024: ఆటల పోటీలలో పతకాల పంటను పండించే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా…

Read More

Telangana: సంచలన సర్వే..తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..

Telanganapolitics: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎలాగైనా సరే ముడోసరి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని కారు పార్టీ భావిస్తోంది. అటు ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల వేటలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా కర్ణాటకలో గెలిచి జోష్ మీదున్న హస్తం పార్టీ ఇదే ఊపులో  తెలంగాణలో జెండా ఎగరేయలని పట్టుదలతో ఉంది.ఇక కాషాయం పార్టీ…

Read More

Telangana:అసెంబ్లీ సాక్షిగా బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయటపడింది: హరీష్ రావు

Telangana: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు.కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనకపోవడం బంధంలో భాగమేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని..అయినా ఏమీ అనకుండా బడేభాయ్ తో ఉన్న బంధాని అసెంబ్లీ సాక్షిగా…

Read More

ట‌గ్ ఆఫ్ వార్ లో పెద్ద‌ప‌ల్లి పెద్ద‌న్న ఎవ‌రు?

PEDDAPALLI: పెద్ద‌ప‌ల్లిలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచి నియోజ‌క‌వ‌ర్గంపై జెండా ఎగ‌రేయాల‌ని అధికార పార్టీ భావిస్తుంటే..ఈసారి గెలుపు త‌మ‌దంటే త‌మ‌దంటూ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు సై అంటే సై అంటు ధీమాతో క‌నిపిస్తున్నారు. ఇంత‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితి ఎలా ఉంది? అధికార పార్టీ ఎమ్మెల్యే కొట్ట‌డం ఖాయ‌మేనా? కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఏంటి? బీజేపీ నుంచి పోటిచేసే అభ్య‌ర్థి ఎవ‌రూ? పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి…

Read More

లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు?

Loksabha2024: భారతదేశ రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదం రాతలకు, మాటలకే పరిమితమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కులం, మతం, ప్రాంతీయ అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఏయే వర్గాలతో ఎన్ని ఓట్లు పడతాయనే ధోరణితోనే పార్టీలున్నాయి. 2024 ఏప్రిల్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రధానమైన ముస్లిం ఓటర్లకు సంబంధించి చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్య్రానంతరం ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత రాజకీయాలు సుమారు 14 శాతమున్న ముస్లిం మైనార్టీల…

Read More

RamaSetu: ఏమి సేతురా రామా..!

RamaSetu: ‘‘అంతా రామమయం…జగమంతా రామమయం..’’ అంటూ మనం నిత్యం కీర్తించే శ్రీరామచంద్రుల వారి గురించి, ఆదర్శవంతమైన ఆయన జీవిత గాథలను తెలిపే పవిత్ర గ్రంథం రామాయణానికి సంబంధించి నిజానిజాలు, ఆనవాళ్లు, ఆధారాలు, రుజువులు అంటూ ఆ దేవదేవుడు నడియాడిన పవిత్రనేలపైనే చర్చలు, వాదోపవాదాలు జరగడం సనాతన ధర్మం పుట్టినిల్లుగా పిలుచుకునే మన దేశ దౌర్భాగ్యం. ఒకవైపు విదేశీ ఆక్రమణదారుల చేతిలో బంధీ అయిన దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి పోరాడుతున్న దశలోనే, మన నాగరికతకు, చరిత్రకు సంబంధించిన కట్టడాలను…

Read More
Optimized by Optimole