నయా టీంఇండింయా టార్చ్ బెరర్.. రికార్డుల ‘ కింగ్ ‘ బర్త్ డే..!!

అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న…

Read More

ఆఫ్ఘన్ పై భారత విజయం .. కోహ్లీ రికార్డుల మోత..!!

ఆసియా కప్ లో నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ ,బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన టీంఇండియా 101 పరుగులు భారీ తేడాతో గెలిచింది.చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 53 బంతుల్లోనే 122 పరుగుల చేసి కేరిరీలో 71 వ సెంచరీ నమోదు చేశాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.4 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అంతకుముందు…

Read More

కుంగ్ ఫూ పాండ్యా కుమ్మేశాడు .. పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..

భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో ఉండే మజాను మరోసారి అస్వాధించారు అభిమానులు. స్వల్ప స్కోర్లు నమోదైన మ్కాచ్లో ఇరుజట్లు గెలుపుకోసం చివరి ఓవర్ వరకూ పోరాడాయి. ఓవైపు చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండటం.. కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఔటవడంతో భారత్ అభిమానుల్లో టెన్షన్.. మరోవైపు పొదుపైన బౌలింగ్ తో కట్టడి చేస్తున్న ప్రత్యర్థి ఆటగాళ్లు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన కుంగ్ ఫూ పాండ్యా ధనా ధన్ బ్యాటింగ్ మెరుపులు…

Read More

వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన భారత యువ ఆటగాడు..

వన్డే క్రికెట్ చరిత్రలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ రికార్డులోకెక్కాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేల్లో 54 పరుగులు చేసిన శ్రేయస్ ఈమైలురాయిని అధిగమించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లోకి 2017 లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ 25 ఇన్నింగ్స్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు….

Read More

టెస్ట్ క్రికెట్ పై రవిశాస్త్రి ఆందోళన…

టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే, టీ20 నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అన్నారు. తాజాగా ఓస్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ..క్రికెట్ నాణ్యతకు కోలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో ఆడే జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. పుట్ బాల్ మాదిరి క్రికెట్.. అనేక లీగులతో దూసుకుపోతుందని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే…

Read More

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్ల రికార్డులు…

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిస్తే .. ఒక మ్యాచ్ లో అత్యధిక వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హర్థిక్.. సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులు నెలకొల్పారు. ఇక రోహిత్ శర్మ ఇంగ్లాడ్ లో…

Read More

మహిళ క్రికెటర్ స్మృతి మంథాన బర్త్ డే ..

భారత మహిళా క్రికెట్ ‘ లేడీ గంగూలీ ‘ స్మృతి మంథాన. అతి తక్కువ కాలంలో టాలెంట్ తో దూసుకొచ్చిన యువ క్రికెటర్. టీంఇండియా బ్యాటింగ్ ఆర్డర్ తురుపుముక్క. ఆమె జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా జరిగాయి. స్మృతి మంథాన 18 జూలై 1996న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు మహారాష్ట్ర అండర్ 16 జట్టుకు ఆడారు. 2014 ఇంగ్లాండ్‌ పై అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ని ఆరంభించింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే…

Read More

బుమ్రాధాటికి చెతులేత్తిసిన ఇంగ్లాడ్.. తొలివన్డేలో భారత్ ఘనవిజయం!

ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్ బుమ్రా విజృభించడంతో ఇంగ్లాడ్ చేతులెత్తిసింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ధాటికి నలుగురు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ డకౌట్ గా వెనుదిరిగారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాడ్ 25. 2 ఓవర్లలో…

Read More
Optimized by Optimole