కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…

Read More

కేసిఆర్ మరోసారి దళితులను మోసం చేశారు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు.దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు…

Read More

టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్!

అధికార టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్‌లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర…

Read More

కేసిఆర్ కు దళిత నేతలంటే ఎందుకు పడదు : బండి సంజయ్

సీఎం కేసీఆర్ కు దళిత నాయకులంటే ఎందుకు పడదని ? బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. దళిత నేతల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం…

Read More

బీజేపీలోకి మరో కాంగ్రెస్ నేత!

తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మోహన్ రావు పాటిల్ భోస్లే, ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బుధవారం బిజెపిలో చేరారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఎన్.రాంచందర్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై నమ్మకంతో చాలామంది పార్టీలో చేరుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా చాలామంది పార్టీలో చేరుతారని అన్నారు….

Read More

సీఎం పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింది : బండి సంజ‌య్

సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింద‌ని భాజాపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఉద్యోగుల‌కు క‌నీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఓప్ర‌క‌ట‌న విడుదల చేశారు. భాజాపా కార్య‌కర్తల ఒత్తిడి మేర‌కే ముఖ్య‌మంత్రి పీఆర్సీ ప్ర‌క‌ట‌న చేశార‌ని తెలిపారు. పెంచిన వేతనాల్ని గ‌త ఏడాది నుంచి మాత్ర‌మే ఇస్తామ‌న‌డం కేసీఆర్ వైఖ‌రికి నిద‌ర్శ‌మ‌ని అన్నారు. ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌సు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోతే రాష్ట్ర…

Read More

సాగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ : బండి సంజయ్

అధికార తెరాస‌కు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మఠంపల్లి మండలం గుర్రంబోడుతండా భూముల కోసం గిరిజనుల పక్షాన పోరాడుతున్న భాజపా నాయకులు విడుదల సందర్భంగా కోదాడ వచ్చిన సంజ‌య్‌ భాజపా నేత ఓవీ రాజు నివాసంలో ‌ మీడియాతో మాట్లాడారు. సర్వే నంబరు 540లో ఉన్న 6,200 ఎకరాల గిరిజన భూములను తెరాస, కాంగ్రెస్‌ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజనులపై అక్రమ…

Read More

కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం అవ‌మాన‌కరం : బండి సంజ‌య్‌

నాలుగేళ్ల చిన్నారిపై హ‌త్యాచారం జ‌రిగితే ముఖ్య‌మంత్రి స్పందించ‌క పోవ‌డం సిగ్గుచేట‌ని భాజాపా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. టీఆర్ఎస్ స‌ర్కార్ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ఎంఐఎం చేతిలో పెట్టడం వ‌ల‌న రాష్ట్రంలో అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. భైంసాలో మ‌జ్లీస్ దౌర్జ‌న్యాలు, హ‌త్య‌చారాల‌కు పాల్ప‌డుతున్న టీఆర్ ఎస్ స‌ర్కార్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. భైంసాలో లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్మ ఉంద‌ని, అక్క‌డి హిందువుల‌ను కాపాడాల‌ని కోరుతూ బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సంజ‌య్.. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ…

Read More

రామరాజ్యమే లక్ష్యం : బండి సంజయ్

తెలంగాణలో రామ రాజ్యమే తమ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస విస్మరించిందని,రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో పట్టభద్రుల తగిన రీతిలో బుద్దిచెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మీద నమ్మకంతో ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి,…

Read More

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శివాజీ విగ్రహాలు కాకుంటే, బాబర్ ,అక్బర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు….

Read More
Optimized by Optimole