హిమాచల్‌ప్రదేశ్‌లో స్వర్ణ ఆయోగ్‌ ఉద్యమంతో కుల విభజన రాజకీయాలకు అవకాశం.

Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్‌ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్‌ ప్రభావంతో దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ సమీకరణలు ఏర్పడడం మనం చూశాం. ఆ ప్రాంతాలలో ఎన్నికల ముందు కుల విభజన ఉద్యమాలను ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందడం తరచూ జరుగుతోంది. జాట్లు, పాటిదార్లు రిజర్వేషన్లను డిమాండ్‌…

Read More

హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో మరోసారి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తేలడంతో పాత సంప్రదాయానికి మంగళం పాడతారన్న ప్రచారం తెరమీదకి వచ్చింది. ఇందులో నిజమెంత? దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో ఎదురవుతున్న సవాళ్లేమిటి? అంతర్గత విభేదాలతో కమలం ఏమేర నష్టపోనుంది? ఇక పీపుల్స్ ఎన్నికల సర్వే ప్రకారం హిమాచల్ ఓటర్లు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర దశాబ్దాల పాత సెంటిమెంట్ కు…

Read More

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్‌ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్‌ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్‌ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ, పొలిటికల్‌ సైన్స్‌…

Read More

టీఆర్ఎస్ కు మరో షాక్ ..బూర దారిలో కర్నె ప్రభాకర్.. నెక్స్ట్ ఎవరూ?

మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి.ఇప్పటికే  మాజీ ఎంపి బూర నరసయ్య పార్టీకి రాజీనామా చేయగా..  అదే దారిలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పార్టీని వీడెందుకు సిద్ధ పడినట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరికొందరు నేతలు లైన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి జగదీష్ రెడ్డి నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా ఉప ఎన్నిక సీటు ఆశించి భంగపడ్డ నేతల్లో…

Read More

బూర కారు దిగడానికి మంత్రి జగదీశ్ వైఖరే కారణమా..ఇందులో నిజమెంత?

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికలో సీటు ఆశించి భంగపడ్డ బూర.. కొద్ది రోజుల క్రితం బాహటంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరాఖరికి…

Read More

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల టంగ్ స్లిప్… పెకాషం పంతులు అంటూ వీడియో వైరల్..!!

మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ గడువు నేటితో ముగియనున్న  నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడిన వీడియో నెట్టింట హల్…

Read More

మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..

మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట   బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  సీఎం కేసిఆర్.. మంత్రులను నియోజక వర్గానికి పంపించి ప్రజలకు తాగుడు పొసే నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజ గోపాల్ రాజీనామ దెబ్బకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు గ్రామాల్లో ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా…

Read More

మునుగోడులో నామినేషన్ వేసిన రాజగోపాల్.. మాటల తూటాలను ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు..!!

మునుగోడులో నామినేషన్ల పర్వం మొదలైంది.ఇవాళ ఒక్కరోజే 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు.మొత్తంగా 17 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.అటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.ఇక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం ,శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈనెల 14 వరకు నామినేషన్ల గడువు ఉండగా.. 15 నామినేషన్ల పరిశీలన.. 17…

Read More

మునుగోడులో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు..గెలుపుపై ఎవరి ధీమా వారిది..!!

మునుగోడు బైపోల్ ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి.ఇటు బీజేపీ గొల్ల కుర్ముల పేరిట ఆత్మీయ సమావేశం నిర్వ హించి..చేరికలతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపంగా.. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. పీసీసీ రేవంత్ రోడ్ షోలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఇక అధికార టీఆర్ఎస్ మంత్రులు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి ప్రచారంతో పాటు చేరికలను వేగవంతం చేశారు. కాగా బీజేపీ చౌటుప్పల్ లో గొల్ల కుర్ముల ఆత్మీయ…

Read More

మునుగోడులో ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. బీఆర్ఎస్ తో గెలవాలని కేసీఆర్ కు సవాల్…!!

మునుగోడు ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.దమ్ముంటే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో అభ్యర్థిని బరిలోకి దింపాలని సవాల్ విసిరారు.అక్రమ సంపాదనతో ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగిరి తీరుతుందని కుండబద్ధలు కొట్టారు.దళితబంధు, గిరిజన బంధు, పేదలబంధు ఇవ్వాలని కమలం నేతలు డిమాండ్ చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికుట్రలు…

Read More
Optimized by Optimole