మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం..!

మునుగోడు రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు ..ఉప ఎన్నికకు   దారితీసే అవకాశమున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.అటు అధికార టీఆర్ ఎస్ నేతలు అభివృద్ధి పనుల పేరిట క్యూకడుతుంటే .. ఇటు జిల్లా పై పట్టుసాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేజారిపోకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ…

Read More

తెలంగాణలో బీజేపీ నేతల దూకుడు.. పార్టీలోకి భారీగా చేరికలు?

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుమీదున్నారు. అధికార పార్టీ పై మాటల తూటాలు పేలుస్తునే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ప్రజాగోస భరోసా కార్యక్రమం పేరిట ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు కమలం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా.. అతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు అదే దారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరికలపై ఆపార్టీ అధ్యక్షుడు…

Read More

బెంగాల్ మంత్రి అరెస్ట్ కలకలం..

YELUVAKA SRAVAN(Journalsit): =================== బెంగాల్లో మంత్రి అరెస్ట్ కలకలం రేపుతోంది. దీంతో మరోసారి బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుస్తున్నారు.అసలు సినిమా ఇప్పడే మొదలైందని బీజేపీ నేత ట్విట్ చేయగా..కావాలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని టీఎంసీ నేత కౌంటర్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక టీచర్ రిక్రూట్‌మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారనే నెపంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి చటర్జీని అరెస్టు చేశారు. దాదాపు 26 గంటల విచారణ అనంతరం అతనిని…

Read More

బీజేపీ గూటికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఉప ఎన్నిక అనివార్యమేనా?

గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని రాజగోపాల్..అమిత్ షాతో చెప్పినట్లు సమాచారం.ప్రస్తుత సమీరణాల ప్రకారం ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశముందా?అటు కాంగ్రెస్ , అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ఏమేరకు ప్రభావం…

Read More

ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల…

Read More

మానవత్వం చాటుకున్న బీజేపీ నేత శ్రీనివాస్ గౌడ్!

నల్లగొండ: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండ్రాపల్లి గ్రామం పార్టీ కార్యకర్త కేశబోయిన కృష్ణయ్య తల్లిగారు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారికి పదివేల రూపాయలు ఆర్థికం సహయం చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

Read More

తెలంగాణలో బీజేపీ బెంగాల్ తరహా వ్యూహాం..!!

పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అమలు చేయనుందా? కమలనాథుల దూకుడు వెనక దాగున్న మర్మం అదేనా? సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ అయిపోయిందా? సీనియర్ నేత ఈటల రాజేందర్ తాజా ప్రకటన వ్యూహాంలో భాగమేనా? మమతా బెనర్జీ మాదిరి కేసీఆర్ నూ ఓడించడం సాధ్యమేనా?  తెలంగాణలో కమలనాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.ఎనిమిది ఏళ్లలో టీఆర్ఎస్ హామీలతో పాటు వైఫల్యాలను…

Read More

తెలంగాణలో సర్వేల కోలాహలం .. నేతల్లో ఉత్కంఠ!

తెలంగాణలో సర్వేల కోలాహలం నడుస్తోంది.ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. క్షేత్రస్థాయిలో పార్టీ బలబలాలను భేరిజు వేసుకుని ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీం..ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించి సర్వే నిర్వహించింది.మరోవైపు బీజేపీ సైతం అదే తరహాలో సర్వే నిర్వహించి..అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు అధికార టీఆర్ ఎస్ మూడోసారి…

Read More

ఎంపీ మహువా వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ!

బెంగాల్ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కాళీమాతాపై చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. మనుషులు తప్పులు చేయడం సర్వసాధారణమని..వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని పరోక్షంగా మాట్లాడారు.ఇక మొయిత్రాపై పలు స్టేషన్లలో బీజేపీ నేతలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. మరోవైపు మహువాని టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నేతల డిమాండ్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడిఉన్నానని.. తప్పు చేసినట్లయితే నిరూపించాలని…

Read More

తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో…

Read More
Optimized by Optimole