టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్.. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ!

దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంగతి చూస్తామన్న ఆయన.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు సంజయ్‌ స్పష్టం చేశారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇమామ్‌పూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్లు వరకు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు…

Read More

రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!

పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ…

Read More

తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి అగ్రనాయకత్వం!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. ఇటివల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న కమలదళం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణాలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు…

Read More

యూపీలో బీజేపీ విజయానికి ఏ అంశాలు దోహదం చేశాయి..

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్లో బీజేపీ అద్బుత ఫలితాలను సాధించడానికి కారణాలు ఎంటి? సీఎం యోగి ఆదిత్య నాథ్ పాత్ర ఎంత? అభివృధి మంత్రాన్ని జపిస్తూ ఎన్నికల్లో వెళ్ళినా కాషాయం పార్టీ గెలుపునకు ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో బీజేపీ పూర్తి మెజార్టీ స్థానాలు సాధించి మరోసారి అధికారం చేపట్టబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కమలం పార్టీ అందరి అంచనాలను తలకిందులు చేసి…

Read More

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోగి!

ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయ్యాయి. 30 ఏళ్ల చరిత్ర రికార్డు బద్దలయ్యింది. ఆ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి వెళితే మళ్ళీ అధికారంలోకి రాడు అన్న మూఢ నమ్మకాన్ని పటా పంచలైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రెండో సారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. సార్వత్రికానికి సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేసి నాలుగు రాష్ట్రాల్లో (గోవా, మణిపూర్,…

Read More

బీజేపీ సెగతోనే ఉద్యోగాల ప్రకటన: బండి సంజయ్

బీజేపీ ప్రభుత్వానికి భయపడే సీఎం కేసిఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని కేసీఆర్ అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారన్నారు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని.. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని ఆయన…

Read More

యూపీ మరోసారి బీజేపీదే_ అమిత్ షా

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా. శుక్రవారం గోరఖ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్షా మాట్లాడుతూ..2014, 2017, 2019 మాదిరి.. ఈ సారి కూడా యూపీలో గెలిచేది బీజేపీ అని అమిత్షా స్పష్టం చేశారు. 2013లో తాను యూపీ బీజేపి ఎన్నికల ఇంచార్జ్గా వచ్చానని.. అప్పుడు అందరూ కనీసం బీజేపికి రెండంకెల సీట్లు వస్తే గొప్ప విషయమన్నారు. కానీ ఎన్నికల తర్వాత…..

Read More

కేసిఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి_ బండి సంజయ్

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసుపెట్టాలన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చాలనడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలపాలన్నారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నామన్నారు. త్వరలో ఆయన అరెస్ట్‌ ఖాయమని తెలిసే.. ప్రజల్లో సానుభూతి కోసం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దళితుడైనందుకే…

Read More
Optimized by Optimole