కాంగ్రెస్ కుటుంబానికి బోఫోర్స్‌..ప్ర‌ధానికి గుజరాత్‌ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!

Nancharaiah Merugumala:(senior journalist) ……………………………………………………………………………… దేశంలో అవినీతి విషయంలో గుత్తాధిపత్యం కాంగ్రెస్‌ పార్టీది. హిందూ మతోన్మాదాన్ని ఎన్నికల్లో వాడుకోవడం బాగా తెలిసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయాలివి. అయితే, ఈ రెండు కారణాలతోనే ఈ రెండు పార్టీలను పదే పదే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం కుదిరే పని కాదని గత 40 ఏళ్ల చరిత్ర చెబుతోంది. 1987–89 మధ్య కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉండగా వెలుగులోకి వచ్చింది బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు…

Read More
Optimized by Optimole