Latest posts

All

TELANGANA: సన్నబియ్యం పంపిణీతో పేదలకు పండుగ..

INCTELANGANA :  -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు ============================= తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పలు విప్లవాత్మక చర్యలతో చరిత్ర సృష్టిస్తోంది. ఆ పరంపరలో భాగంగా ఉగాది, రంజాన్ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ షాపులలో సన్నబియ్యం అందించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇప్పటికే మహిళా సాధికారత కోసం తెలంగాణ ఆడబడుచులకు పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలను ఆపన్న హస్తం అందిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా కాంగ్రెస్…

Read More

APpolitics: వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి..!

APpolitics : ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ…

Read More

SONA: ఆ సీన్ చూసి అమ్మ నాతో మాట్లాడలేదు..!

ActressSona: (నటి సోనా 2001 నుంచి సినిమాల్లో ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’, ‘వీడే’ తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో ‘మిరుగం’(తెలుగులో ‘మృగం’) సినిమాలో వేశ్య పాత్ర ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలు, సాంగ్స్‌కి పేరుపొందిన ఆమె నిర్మాతగా మారి ‘కనిమొళి’ అనే చిత్రాన్ని నిర్మించారు. గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్‌పై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…

Read More

Hyderabad: 2027 ఆసియా ఛాంపియన్ షిప్ పోటీలకు సీఎం రేవంత్ సుముఖత :టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

Hyderabad: తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.2027 ఆసియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

Hyderabad: తెలంగాణలో జర్మన్ కల్లు ఆధారిత పరిశ్రమ..!

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. తాజాగా జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ కల్లు ఆధారిత పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కని కలిశారు. కల్లుతో తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పారిశ్రామిక వేత్త రోహిత్ తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంని కోరారు….

Read More

Hyderabad:ప్లాస్టిక్ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం:గుత్తా సుఖేందర్ రెడ్డి

Hyderabad:  ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి , పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందన్నారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.  ప్లాస్టిక్ వాడకం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారి కలుషితం అవుతున్నాయని ఆయన అన్నారు . ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా తెలంగాణ ప్రభుత్వం జూట్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టడం  శుభపరిణామమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ , సీఎస్ శాంతి కుమారి తెలంగాణ శాసన…

Read More

IPL2025: ఆట అంటే గెలుపేనా…?

 ఆర్.దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): పొట్టి క్రికెట్ పోటీ పండుగ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ IPL సందడి మొదలైంది. 18వ తాజా ఎడిషన్ క్రీడాభిమానులకు కన్నుల పండుగే! వేలాది మండి స్టేడియాలలో క్రిక్కిరుస్తుంటే కొన్ని కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. ఇక ల్యాప్-టాప్ లు, ట్యాబ్ లు, మొబైల్ లలో చూడ్డం సరేసరి! అప్పుడూ ఇప్పుడూ క్రికెట్ ఆడటం కొన్ని దేశాలకే పరిమితమైనా… ఫుట్ బాల్ తర్వాత అంతగా ప్రపంచ జనావళిని ఆకట్టుకుంటున్న…

Read More

literature: బైబిల్ బండారం.. పుస్తకంపై నిషేధం ఎందుకంటే..?

విశి: ఇప్పుడంతా భయం భయం అయిపోయింది. ఏది రాసినా ముందుగా ఓ ముద్ర పడిపోతుంది. కానీ, డెబ్బై ఏళ్ల క్రితం తాము అనుకున్నది అనుకున్నట్లు ధైర్యంగా రాసి జనం ముందుకు తెచ్చిన వారు‌ ఉన్నారు. అలాంటి వ్యక్తి నాసిన వీరబ్రహ్మం(ఎన్.వి.బ్రహ్మం). ఆయనది ప్రకాశం జిల్లా పరుచూరు తాలూకా గొనసపూడి. క్రైస్తవ సంఘాల అభ్యంతరాల కారణంగా ఆంధ్రా ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. 1958 మార్చి 23న హైకోర్టు కూడా ఆ నిషేధాన్ని ఆమోదించింది. ఆ తర్వాత సుప్రీం…

Read More
Optimized by Optimole