Apnews: మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: పవన్ కళ్యాణ్
Apnews: మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర…
Apnews: మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు….
Apnews: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవశేష ఆంధ్రప్రదేశ్లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏరాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు…
Hyderabad: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మరోసారి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేసిందని కేటీఆర్ ప్రదర్శించిన వివరాలలోని డొల్లతనం తేటతెల్లమైంది. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, 19,000 ఓటర్లను జాబితాలో చేర్చారని, ఇందులో 1,942 ఓటర్లు పలుమార్లు నమోదయ్యారని, యూసుఫ్గూడలోని రెండు చిరునామాలలో వరుసగా 32, 43 మంది ఓటర్లు, హైలం కాలనీలో అడ్రస్సులేని చిరునామాలో 42 మంది ఓటర్లు ఉన్నారని…
Jublihills: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. నేతల సవాళ్లు–ప్రతిసవాళ్లతో ఉప ఎన్నిక హీటెక్కింది. తాజాగా ఉప ఎన్నిక పోరులో కుటుంబ సభ్యులే రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. పీజేఆర్ వారసులైన అక్క–తమ్ముడు మధ్య సాగుతున్న సవాళ్లు_ ప్రతి సవాళ్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి. కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్లో ఎగరేస్తానని అక్క విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ జెండా ఎగరనీయనని తమ్ముడు విష్ణు వర్ధన్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో…
Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో తన తండ్రి కెసిఆర్ ఫోటోకి బదులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో వాడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.దీనికి తోడు అక్టోబర్ నెలాఖరులో ఆమె కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం లక్ష్యంగా కవిత భారీ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తూ, రెండు…
Hyderabad: సమాచార హక్కు చట్టం – 2005 రూపుదిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సామాజిక కార్యకర్తల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అయితే వీరి గురించి చాలా మందికి తెలియకపోవడం విచారకరం. దేశ ప్రజలకు పారదర్శక పరిపాలనను అందించిన చట్టం వెనుక ఉన్న ఈ ముగ్గురి కృషి విశేషమైనది. పై ఫోటోలో కనిపిస్తున్న. ముగ్గురిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి అరుణా రాయ్ (IAS). ప్రభుత్వ సేవలో ఉండగానే పేదల కోసం పనిచేయాలనే సంకల్పంతో స్వచ్ఛంద పదవీ విరమణ…
హైదరాబాద్: అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాగిస్తున్న విషప్రచారం మరోసారి బట్టబయలైంది. ప్రతి సందర్భంలో ఆయన ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నట్టు రుజువైంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నకిలీ ఓటర్లను నమోదు చేస్తోందంటూ ఆయన చేస్తున్న దుష్ప్రచారం తప్పని నిరూపితమైంది. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలోనే ఓటర్ల నమోదు: ఇటీవల జూబ్లీహిల్స్లోని ఒకే ఇంట్లో 43 మంది నకిలీ…
ఆర్టిస్ట్ మోహన్ : పేదరికంలో పుట్టి పెరిగి, పేదరికానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా నవమానవత కోసం మహత్తర నటనా వైదుష్యంతో పోరాడిన కళాకారుడు, మనీషి చార్లీచాప్లిన్ 1977 డిసెంబర్ 25న మరణించారు. వారం రోజుల తర్వాత చాప్లిన్ గురించి ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసం 1978 జనవరి 2న విశాలాంధ్ర దినపత్రికలో వచ్చింది. 47 సంవత్సరాల క్రితం మోహన్ రాసిన వ్యాసాన్ని … చదవండి. రాత్రి లండన్ థియేటర్లో నాటకం. నటీమణి హన్నా సుతారంగా రంగస్థలి మీది…
ఆర్.దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్): నూరేళ్ల కింద పుట్టి, మావో అన్నట్టు ‘నూరు పూలు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అన్న చందంగా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచిన పాత్రికేయ వైతాళికుడు ఎం.ఎస్.ఆచార్య. చదువరి అయిన ఆయన నిరంకుశ నిజాం కు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమం నుంచి పుట్టిన నికార్సయిన జర్నలిస్టు. నిజాన్ని నిర్భయంగా పలికి, అక్షరాన్ని జనం అవసరంగా మలచిన సంపాదకుడు. భారత స్వతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ విముక్తి పోరాట వీరుడు. ఉద్యమ ఆచరణలో అబ్బిన…
OGReview: By anrwriting✍ Rating: ★★★★☆ (4/5) Cast: Pawan Kalyan, Priyanka Arul Mohan, Imran Hashmi, Prakash Raj, Arjun Das, Shreya Reddy Director: Sujeeth Producers: D.V.V. Danayya, Kalyan Dasari Music: S.S. Thaman Cinematography: Ravi K. Chandran, Manoj Paramahamsa Editor: Naveen Nooli Fans who have been waiting impatiently for a Pawan Kalyan film finally have OG in theatres….