ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా స్వతంత్ర భారత ముగింపు వేడుకలు(ఫోటోస్)

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌లు. కార్యక్రామానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్. మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్. ఈ ముగింపు వేడుకకు శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలంగాణలో 15 రోజుల పాటు నిర్వహించిన భారత…

Read More

కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాలి: కేసీఆర్

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అట్టడుగు ప్రజలకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజరైన కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన.. ఆమహానీయుల గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా  మౌనం వహించడం మేధావుల లక్షణం కాదని.. ధీరోదాత్తుల మారి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇక అహింస ద్వారా…

Read More

కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది : బండి సంజయ్

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి. ================================ లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు నేను సిద్ధం..కేసీఆర్‌ సిద్ధమా? ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది. నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట. అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరు.. నోరు విప్పితే అబద్దాలే… చేసేవన్నీ మోసాలే…తడిబట్టతో గొంతు కోసే రకం. ఎన్నికలొస్తున్నయంటే… అబద్దాలకు అంతుండదు. కేసీఆర్‌ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతది. అబద్దాల ప్రచారానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన…

Read More

గవర్నర్ ఎట్ హోం వేడుకకు కేసీఆర్ దూరం.. వస్తానని రాలేదన్న గవర్నర్!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.  ఎట్ హోమ్ కార్యక్రమానికి రావాలని చీఫ్ జస్టిస్ , సీఎం కేసీఆర్ కు పర్సనల్ గా లెటర్ రాసినట్లు.. మొదట వేడుకకు సీఎం కేసీఆర్ వస్తారని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని.. అరగంట వేచిచూసి ప్రోగ్రాం ప్రారంభిచినట్లు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు(ఫోటోస్)

presidentelection2022: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ ఓటు హక్కువినియోగించుకున్న ఓడిశా సీఎం పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ . ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్న అస్సాం సీఎం హిమంతా బిశ్వా ఓటు హక్కు వినియోగించుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పక్కన అచ్చెన్నాయుడు ఓటు వినియోగించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి…

Read More

గ్రూపు- 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహం..

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1 తో పాటు ఆయా శాఖల్లో భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 వేల 618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు…

Read More

ఉగాది ముందస్తు వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఉగాది ముందస్తు వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలినని.. యాదాద్రి కి వెళ్ళాలని ఉన్న ఆహ్వానం అందలేదని.. సమక్క జాతరకు ఎవరూ పిలవకున్నా వెళ్ళానంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసిఆర్ తో పాటు మంత్రులు, సిఎస్, డీజీపీ హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక…

Read More

బీజేపీ సెగతోనే ఉద్యోగాల ప్రకటన: బండి సంజయ్

బీజేపీ ప్రభుత్వానికి భయపడే సీఎం కేసిఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని కేసీఆర్ అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారన్నారు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని.. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని ఆయన…

Read More

కేసిఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి_ బండి సంజయ్

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసుపెట్టాలన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చాలనడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలపాలన్నారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నామన్నారు. త్వరలో ఆయన అరెస్ట్‌ ఖాయమని తెలిసే.. ప్రజల్లో సానుభూతి కోసం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దళితుడైనందుకే…

Read More

హైకోర్టు ఆదేశాలతో సంజయ్ విడుదల!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. కేంద్ర మంత్రి భగవత్ కుభాతో పాటు బీజేపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. టీఆర్ఎస్‌పై ధర్మ యుద్ధం చేస్తానని, కేసీఆర్‌ను జైలుకు పంపేవరకూ వదలిపెట్టనని శపథం చేశారు సంజయ్‌. కరీంనగర్ పోలీసులు సీఎంఓ డైరెక్షన్లో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. జీవో 317 విషయంలో వెనుకడుగు…

Read More
Optimized by Optimole