తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది….

Read More

దేశంలో కాస్త తగ్గినా కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​​తో మరో 549 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 13 వేల 543 మంది కోలుకున్నారు. ప్రస్తుతం లక్ష 61వేల 555 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read More

త్వరలో హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ : కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కోవిడ్ టీకాలు 100 కోట్ల మార్క్ ను దాటిన నేపథ్యంలో.. రాష్ట్రాల వారీగా టీకా వివరాలను సేకరించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి మాండవీయ.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు దేశంలో దాదాపు 11 కోట్ల మంది కరోనా టీకా రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ లెక్కల్లో వెల్లడైన నేపథ్యంలో.. హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఇంటికి తిరిగి టీకాలు…

Read More

యాంటీబాడీలు పెరుగుతున్నాయి:ఆరో సెరోలాజికల్ సర్వే

దేశంలో కొవిడ్ వ్యాప్తి కొంత మేర తగ్గింది. అయితే, టీకాతో పాటు ప్ర‌జ‌ల్లో యాంటీబాడీలు కూడా పెరుగుతున్న‌ట్లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చేప‌ట్టిన ఆరో సెరోలాజికల్ సర్వే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. స‌ర్వేలో భాగంగా పరీక్షించిన వారిలో 90 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. తాజా సెరో సర్వే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించబడింది. ఇందులో మొత్తం 280 సివిక్‌ వార్డుల నుండి 28,000 రక్త నమూనాలను సేకరించారు….

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు…

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. అటు ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More

త్వరలో చిన్న పిల్లలకు కోవిడ్ టీకా: అపోలో ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి

కరోనా టీకా విషయంలో అపోల్ గ్రూప్ చైర్మన్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తొలి ప్రాధాన్యం మాత్రం కోమార్బిడిటీస్ తో బాధపడుతున్న వారికేనని తెలిపారు. వీరికి ఉచితంగా టీకాలు వేస్తామని పేర్కొన్న ఆయన.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ టీకా ఇప్పటికే సిద్ధమైందని, ఈ టీకాను రెండు డోసుల్లో 28 రోజుల వ్యవధిలో…

Read More

దేశంలో తగ్గిన కరోనా కేసులు..

దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్ష 63వేల 816 కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Read More

కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

దేశంలో కోవిడ్ కల్లోలం!

దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. గత నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 80శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్ అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుదల దృష్ట్యా…

Read More

దడ పుట్టిస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ సంకేతాలు..!

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఇది మూడోవేవ్​ ప్రారంభానికి సంకేతమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! నిజంగానే థర్డ్​వేవ్ ప్రారంభమైందా? అదే నిజమైతే కోవిడ్ థర్డ్ వేవ్​ను ప్రపంచ దేశాలు ఏ మేరకు తట్టుకోగలవు? ప్రపంచం కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ సంకేతాలు దడ పుట్టస్తోంది. పలు దేశాల్లో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో మళ్లీ లాక్​డౌన్​ను ఆశ్రయించే పరిస్థితులు వస్తున్నాయి. భారత్ లోనూ…

Read More
Optimized by Optimole