kavitha: తీహార్ జైలుకు ఫస్ట్ కవిత.. ఆమెకు సాటిరారు మరెవ్వరు..!!

liquorscam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మధ్యంతర బెయిల్  కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు  ఆమెకు ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.   ఆమెను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. దీంతో   తెలంగాణ ఏర్పడిన తర్వాత తీహార్ జైలుకు వెళ్లిన ఫస్ట్ పోలిటిషియన్ గా   ఎమ్మెల్సీ కవిత అంటూ…

Read More

కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఈడీ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు?

పార్థ సారథి పొట్లూరి: తెలంగాణా సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.తనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయకుండా.. విచారణ కోసం సమన్లు పంపించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం  పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆమె తరుపున కపిల్ సిబాల్ సుప్రీం కోర్టు లో వాదనలు వినిపించాడు. తన క్లయింట్ అయిన కవిత కి ED సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నాడు….

Read More

లిక్క‌ర్ స్కాంతో ఆప్‌ స‌ర్కార్ బ‌ద్నాం.. క్రేజీవాల్ దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు

దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్‌ స్కాం ఆప్ స‌ర్కార్ ను అప్ర‌తిష్ట‌పాలు చేసింది. చాన్స్ దొరికితే చాలు ప్ర‌తిప‌క్ష నేత‌లు సీఎం క్రేజీవాల్ ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.. తాజాగా క్రేజీవాల్ గ‌ద్దే దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు ఆప్ నేత‌ల‌ను మ‌రింత ఇరకాటంలో ప‌డేసింది. కాగా రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసుకుని ఆప్ నేతలు పోస్ట‌ర్లు అంటించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టి ప్రింటింగ్ ప్రెస్ యజమానితో…

Read More

తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’

Nancharaiah merugumala: (senior journalist)  =================== ‘మద్యం మనుషులను కలుపుతుందా? తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’ మద్యం ..అదే.. మందు మనుషులందరినీ కలుపుతుంది. భావసారూప్యత ఉన్నోళ్లను ఒక చోట జమ అయ్యేలా పురికొల్పుతుంది. తెలుగునాట సారా పారిన 1970లు, 80లు, 90ల్లో కేశపల్లి గంగారెడ్డి, ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, ఏ.బసవారెడ్డి, నర్సారెడ్డి, టీ.బాలా గౌడ్ వంటి తెలంగాణా రెడ్లు, గౌడ వ్యాపారులు–మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కంచి రామారావు, ఆకుల బుల్లబ్బాయి వంటి…

Read More

తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి ఊసురు తగిలి తీరుతుంది !

పార్థ సారథి పొట్లూరి: ‘’చట్టం తన పని తాను చేసుకుపోతుంది ‘’ !ఏ మూహూర్తాన PV నరసింహా రావు గారు ఈ మాట అన్నారో కానీ మూడు దశాబ్దాలుగా ఈ వాక్యం జనం నోట్లో నానుతూనే ఉంది ! ‘’ యూరోపు సమస్య ప్రపంచానిది కానీ ఆసియా దేశాల సమస్య యూరోపుది కాదు ‘’ ! ఇది మన విదేశాంగ శాఖ మంత్రి గారి నోట వెంటనుండి వచ్చిన వాక్యం !  ‘’ తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ…

Read More

దుబాయి లో ట్రక్కు డ్రైవర్.. పంజాబ్ లో ఖలిస్తాన్ నేత..ఇదెలా సాధ్యం ?

పార్థ సారథి పొట్లూరి: ( Part -03) ఇందిరని భీంద్రన్ వాలే అనుచరులు చంపినట్లు మోడీజీ ని,అమిత్ షా ని కూడా ఖలిస్తాన్ ఉద్యమకారులు చంపేస్తారు ! ఇది ఖలిస్తాన్ ఉద్యమ కొత్త నేతగా ప్రకటించుకున్న అమృత్ పాల్ చేసిన ప్రకటన ! ఈ ప్రకటన బహిరంగం గానే చేశాడు అమృత్ పాల్ ! ఎవరీ అమృత్ పాల్ సింగ్ ? సంవత్సరంన్నర క్రితం దుబాయి లో ట్రక్కు డ్రైవర్ గా పనిచేశాడు! తిరిగి పంజాబ్ వచ్చి…

Read More

ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ..పార్ట్ -2..!!

పార్థ‌సార‌థి పోట్లూరి : “భారత్ లో పేరు గాంచిన మోసాగాళ్ల పేరు చెప్పుకోవాలంటే మొదట నట్వర్ లాల్ తరువాత క్రేజీ వాల్ పేరు చెప్పాల్సి ఉంటుంది ! అలా అని ఫ్రాన్స్ దేశం ఏమీ తక్కువ తినలేదు. ఫ్రాన్స్ లో కూడా ఒక నట్వర్ లాల్ ఉన్నాడు అతని పేరు విక్టర్ లస్టిగ్ [Victor Lustig]. నట్వర్లాల్ ఎవరు ? ఏమిటా కధా కమామీషు ? “ నట్వర్ లాల్ [అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ…

Read More

ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ?

పార్థసారథి పొట్లూరి: ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ! ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని సిబిఐ అరెస్ట్ చేసింది! ఆరు నెలల పాటు సాగిన ఉత్ఖంఠ అనంతరం ఎట్టాకేలకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ని అరెస్ట్ చేయగలిగింది సిబిఐ ! ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేయడానికి సిబిఐ కి ఆరు నెలలు ఎందుకుపట్టింది ? బలమయిన సాక్ష్యాధారాలు దొరికే వరకు సిబిఐ మనీష్…

Read More
Optimized by Optimole