పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

భారత్ , ఇంగ్లాండ్ తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ సెంచరీ (197 బంతుల్లో 128)తో చెలరేగడంతో ఆజట్టు భారీ స్కోర్ దిశగా ముందుకెళ్తోంది. ఓపెనర్ సిబ్లీ( 286 బంతుల్లో 87) అర్థ సెంచరీతో మెరిశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 263/3 స్కోర్ తో మెరుగైన స్థితిలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్ర రెండు, అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టారు. టాస్…

Read More
Optimized by Optimole