టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్!

అధికార టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్‌లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర…

Read More

బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్‌!

దేశంలో ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ మొద‌టి స్థానంలో నిలిచారు. కోవిడ్ లాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రాష్టాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరు గురించి ముంబైకి చెందిన ఆర్మాక్స్‌ మీడియా ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో న‌వీన్ ప‌ట్నాయ‌క్ 57 శాతం రేటింగ్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ 55 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ 44 శాతంలో 15 వ స్థానంలో.. కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, అస్సాం…

Read More

ముఖ్యమంత్రి మార్పు లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం మార్పు గురించి జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ బహిరంగ సమావేశంలో మాట్లాడే నేతలకు చురకలు అంటిచారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. ఇంకోసారి ఎవరైన ముఖ్యమంత్రి మార్పు పై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారు. మరో 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ నెల…

Read More

మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read More
Optimized by Optimole