కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు

తెలంగాణలో బండి సంజయ్‌ అరెస్ట్‌ను మైలేజ్‌గా తీసుకున్న కమలనాధులు… కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో ఉన్న బండి సంజయ్‌ను… కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు నేతలు ములాఖత్‌ త్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. ఘటన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. అటు ఎంపీగా తన హక్కులకు భంగం…

Read More

బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా నిబంధన‌ల‌కు అనుగుణంగా జాగ‌రణ చేస్తుంటే.. పోలీసుల‌కు, ప్రభుత్వంకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ…

Read More

తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారు_ పియూష్ గోయల్

తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు.. కేంద్రమంత్రితో పీయూష్‌ గోయల్‌తో ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారన్న పియూష్.. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు పని లేదా? వచ్చి ఢిల్లీలో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం,…

Read More

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బియ్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చారు. సాధారణ బియ్యాన్ని దశల వారీగా కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు.సీఎం కేసిఆర్ ధాన్యం, బియ్యం విషయంలో రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువుగా బియ్యం కొంటుందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రంలో తినరని.. కేరళలోనూ వాడకం తగ్గినందున్న అబియ్యాన్ని కొనలేమని…

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై దాడికి నిరసనగా నేతల నిరసనలు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే నియోజకవర్గంలో వేల కోట్లు చేశారని.. అయినప్పటికి నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ వెంట…

Read More

కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మై!

కర్ణాటక కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే యడియూ రప్ప శిష్యుడు బసవరాజ్ బొమ్మై ని ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. సీఎం ఎంపికపై సమావేశమైన కర్ణాటక శాసన సభా వర్గం.. మాజీ సీఎం యడియూరప్ప బసవరాజు సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే అందరూ ఆమోదించడం.. ప్రకటన చక చక జరిగిపోయింది. ప్రస్థానం .. ప్రస్తుతం బొమ్మై కర్ణాటక హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు బొమ్మై బసవరాజు.. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కూమారుడు..యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు. బొమ్మై…

Read More

తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినేట్ మంత్రిగా ‘కిషన్ రెడ్డి’..

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. విద్యార్ధి దశ నుండే జాతీయవాదాన్ని పుణికి పుచ్చుకుని.. నమ్మిన సిద్ధాంతాన్ని సమాజంలో విస్తరింపచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి.. తెలంగాణ తరపున తొలి కేబినేట్ మంత్రిగా ఎదిగిన గంగాపురం కిషన్ రెడ్డి ప్రస్థానం ఎందరో యువనేతలకు ఆదర్శం. సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా… కిషన్రెడ్డి ప్రస్థానం విద్యార్థి దశ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గంగాపురం కిషన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని ఓ సామాన్య రైతు…

Read More

భాజపా ఆట మొదలుపెడితే దిమ్మతిరుగుతుంది: కిషన్ రెడ్డి

తెలంగాణ లో భాజపా ఆట మొదలుపెడితే అధికార తెరాసకు దిమ్మతిరగడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెరాస విమర్శలు చేస్తే చేతులు కూర్చోబోమని కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్కు, ఆయన కుటుంబ సభ్యులకు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని కొన్నట్టు కేసీఆర్ అండ్…

Read More

తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల…

Read More
Optimized by Optimole