మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ,అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా యాదాద్రి…

Read More

మునుగోడు ఉప ఎన్నిక కోసమే గిరిజన బంధు: రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో బీజేపీ పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతోంది. తాజాగా వివిధ పార్టీలకు చెందిన నారాయణపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలను.. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.ధర్మయుద్ధంలో ప్రజలంతా మద్దతు తెలిపాలని రాజగోపాల్ అభ్యర్థించారు. కేసీఆర్ ను గద్దె దింపడం.. ప్రధాని మోదీ,అమిత్ షాలతోనే సాధ్యమని తేల్చిచెప్పారు.ప్రతిపక్షనేతలు రాజకీయంగా ఎదుర్కొలేక దొంగచాటున అసత్యప్రచారాలు చేస్తున్నారని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా మునుగోడు నియోజకవర్గం నారాయణపూర్ మండలంలోని పుట్టపాక, శేరిగూడెం, జనగాం, రాచకొండ,…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. కేసీఆర్ పై కాషాయనేతలు ఫైర్ ..

మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు కాషాయంనేతలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారంటూ కాషాయం నేతలు పదునైన మాటల తూటాలతో రెచ్చిపోయారు. కాగా ఉప ఎన్నికలో దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్…

Read More

మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

మునుగోడు బైపోల్ ఆలస్యం కానుందా.. బీజేపీ అదే కోరుకుంటుందా?

అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఆలస్యంగా జరగనుందా? కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో ఆపార్టీని బలహీనపరిచి దుబ్బాక, హుజురాబాద్ తరహాలో టీఆర్ఎస్ ,బీజేపీ మధ్యే పోటీ జరగాలని కమలనాథులు కోరుకుంటున్నారా? డిసెంబర్ లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌, గుజరాత్ ఎన్నికల్లో గెలిచి.. జనవరిలో ఉప ఎన్నికకు వెళ్తే ఓటర్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాషాయం నేతలు భావిస్తున్నారా? ఉప ఎన్నిక ఆలస్యంగా జరిగితే బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!

  మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….

Read More

దయాకర్ కామెంట్స్ పై కోమటిరెడ్డి అభిమానులు ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!

మునుగోడు కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. గతంలో పాకిస్తాన్ అనుకూలంగా దయాకర్ చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులు దయాకర్ పై మాటలతో విరుచుకుపడుతున్నారు. రేవంత్ కూ బానిసిలా వ్యవహరిస్తూ .. కోమటిరెడ్డిపై చేసిన అనూచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి అభిమానులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలా చేసే బహిష్కరణకు గురయ్యారని గుర్తు చేశారు. ఇక ముునుగోడు సభలో మాట్లాడిన…

Read More

కాంగ్రెస్ పార్టీకి దాసోజు గుడ్ బై.. నెక్ట్స్ వికెట్ ఎవరూ?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో నేతల పార్టీ మార్పుపై విస్తృత చర్చ నడుస్తోంది.ముఖ్యంగా హస్తం పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటీకే రాజగోపాల్ పార్టీ, పదవికి రాజీనామా చేయగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో అగ్రకుల దురహాంకారం పెరిగిపోయిందని.. పార్టీ కోసం కష్టపడ్డ మాలాంటి నేతలకు గుర్తింపు లేదని ఆవేదనతో పార్టీ వీడుతున్నట్లు శ్రవణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.అటు రాజగోపాల్ తనతోపాటు…

Read More
Optimized by Optimole