టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారీ కేసీఆర్ ఏకగ్రీవం..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తనపైన, పార్టీపైన ఇంతటి ప్రేమను నమ్మకాన్ని చూపిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య పాలనలో ఎన్ని ఇబ్బందులు పడినా ఓ మహా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. అన్నీరంగాల్లో స్థిరీకరణ సాధించిన తరువాత మనం అభివృద్ధిలో దేశానికే దిక్చూచిగా నిలిచామన్నారు. కాగా దళితబంధు మహా ఉద్యమంగా సాగుతోందని కేసీఆర్ ఆకాంక్షించారు. సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని కేసీఆర్ తెలిపారు….

Read More

తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల…

Read More

ముఖ్యమంత్రి మార్పు లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం మార్పు గురించి జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ బహిరంగ సమావేశంలో మాట్లాడే నేతలకు చురకలు అంటిచారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. ఇంకోసారి ఎవరైన ముఖ్యమంత్రి మార్పు పై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారు. మరో 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ నెల…

Read More

రాష్ట్రానికి ‘యువ’ ముఖ్యమంత్రి రాబోతున్నాడా..?

గత కొద్దిరోజులుగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే పార్టీ శాసన సభ్యులు, మంత్రులు వీలు చిక్కినపుడల్లా మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రచారాలను కొట్టిపారేలేని అర్ధమవుతుంది. రెండు రోజుల కిందట ఓ మంత్రి ఓఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చు! తప్పకుండా! ఉంటే ఉంటదండీ!! ” అని వ్యాఖ్యానించారు. మంత్రి మాట్లాడిన మరుసటిరోజే పార్టీకి చెందిన ఓ మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే వ్యాఖ్యలు…

Read More

భారత జట్టుపై ప్రశంసల వర్షం

రెండోసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై పలువురు ప్రముఖులు,క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 32 ఏళ్ల తరవాత గబ్బాలో ఆసీస్ పై విక్టరీ సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోడీ , కెప్టెన్ కోహ్లీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. సంతోషాన్ని కలిగించింది- ప్రధాని మోదీ భారత…

Read More
Optimized by Optimole