కాంగ్రెస్ పార్టీ మారతాననేది ఊహాగానమే.. త‌ప్పుడు ప్ర‌చారం చేయోద్దు

Nalgonda: కాంగ్రెస్ పార్టీ మారుతున్నానని వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంపీ కోమ‌టిరెడ్డి ఘాటుగా స్పందించారు. బిఆర్ఎస్ అనుకూల మీడియా కావాల‌నే అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ద‌య‌చేసి తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మారే ప్ర‌స‌క్తే లేదంటూ ఎంపీ తేల్చిచెప్పారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమ‌ని కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ పార్ల‌మెంట్ స‌భ్యత్వం ర‌ద్దును నిరసిస్తూ గాంధీభవన్ పార్టీ చేప‌ట్టిన దీక్షలో పాల్గొన్న విష‌యాన్ని ఈసంద‌ర్భంగా…

Read More
Optimized by Optimole