బీజేపీ గూటికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఉప ఎన్నిక అనివార్యమేనా?

గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని రాజగోపాల్..అమిత్ షాతో చెప్పినట్లు సమాచారం.ప్రస్తుత సమీరణాల ప్రకారం ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశముందా?అటు కాంగ్రెస్ , అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ఏమేరకు ప్రభావం…

Read More

మానవత్వం చాటుకున్న బీజేపీ నేత శ్రీనివాస్ గౌడ్!

నల్లగొండ: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండ్రాపల్లి గ్రామం పార్టీ కార్యకర్త కేశబోయిన కృష్ణయ్య తల్లిగారు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారికి పదివేల రూపాయలు ఆర్థికం సహయం చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

Read More

సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు!

గురుపౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టణంలోని దేవాలయాలను దర్శించుకున్నారు. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పూజాకార్యక్రమాలు నిలిచిపోయాయని.. ఈఏడాది దేవుడి ఆశీస్సులతో దేవాలయాలు పునర్వైభవంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని అన్నారు. ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాందించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ…

Read More

మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి..ఆరు గేట్లు ఎత్తివేత!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాగా.. ప్రస్తుతం 638.30 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 3800 క్యూసెక్కులు.. జౌట్ ఫ్లో 3200 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం గేట్లు తెరిచారన్న…

Read More

బక్రీద్ త్యాగానికి ప్రతీక: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

బక్రీద్ పర్వదినం సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి.. ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ అని అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈద్గ సందర్శించి  ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందన్నారు ఎమ్మెల్యే .జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని  మానవాళికి ఇస్తుందని…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు!

నల్లగొండ :  ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఉన్న ఆపరేషన్ థియేటర్లు  అందుబాటులోకి వచ్చాయి. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స,  చెవి ముక్కు గొంతులకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లను శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన  సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.    ఎంతో అనుభవం  నైపుణ్యం కలిగిన డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని…

Read More

మూసీ ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40వేల ఎకరాలకు సాగు నీరు అందించే మూసీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు తెరిచారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుడటంతో.. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1247 క్యూసెక్కులు వస్తుండగా..అవుట్ ఫ్లో 1992 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం  645 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం  644.61 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వలు సామర్థ్యం 4.46…

Read More

నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాలు!

సాగర్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాకు కెసిఆర్ వరాలు ప్రకటించారు. మంగళవారం ఎన్నికల పర్యటనలో భాగంగా పర్యటించిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, మండల కేంద్రాలకు 30 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు కోటి చొప్పున నిధులు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీటిని సీఎం ప్రత్యేక నిధి ద్వారా…

Read More
Optimized by Optimole