Ramojirao:ఆయనో శిఖరం..చేసిందో యజ్ఞం..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: ‘మీరు ముఖ్యమంత్రి కావాలి సార్‌’ ఎంతో ఉత్సుకతో తన మనసు వెల్లడించిన ఓ సీనియర్‌ సబ్‌ఎడిటర్‌కి, తడుముకోకుండా బదులిచ్చారాయన. ‘ఏమయా, నేనిపుడు ఓ ముఖ్యమంత్రికన్నా తక్కువటయ్య?’ అని మనసారా నవ్వుతూ పలకడంతో ‘ఈనాడు’ ఎడిటోరియల్‌ నెలవారీ సమీక్ష సమావేశంలో నవ్వులు విరిసాయి. నిజమే, పలువురు ముఖ్యమంత్రులు గద్దెనెక్కడం, దిగడంలో అప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించిన మీడియా మొగల్‌ రామోజీరావు. పొద్దుపొడుపుకు ముందే వాకిట వచ్చి వాలే… ఈనాడుతో తెలుగునాట ఒక…

Read More

Parasite: బడుగు జీవుల బతుకు అద్దంపట్టే ఓ జీవధార ‘ ప్యార సైట్ ‘..

సాయి వంశీ ( విశీ):  ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేశారు. రాయాల్సిందంతా రాశేశారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది.. అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ నాకు ‘జీవధార’ గుర్తొచ్చింది. ఎక్కడిదీ మాట? ఏంటసలా జీవధార? కథ:  కాళీపట్నం రామారావు గారు 1971లో రాసిన కథ. చిన్న కథ. కొండంత అర్థాన్ని నింపుకున్న కథ. పేదవాళ్ల పాకలన్నీ ఓ చోట చేరిన వాడ. అక్కడ అందరూ బడుగు జీవులే! ఎర్రటి…

Read More

Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?

సాయి వంశీ ( విశీ): ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు‌. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు? ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు….

Read More

Literature: స్వయంకృతాపరాధం..

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: స్వయంకృతం – – – – – – – – సీ : గర్వమెవ్వరినైన గతితప్పగాజేయు వడిజార్చి పడగొట్టు పతనమునకు, కడు అహంకారమే కడతేర్చు హోదాల కనరాని పాట్లనే కడ మిగుల్చు, దర్పమేవిధి సమ్మతము కాదు, సంపద మిడిసిపాటున దుఃఖమేను కడకు, ‘నేన’నేటి నియంత యెంతటి ఘనుడైన నాకౌట్ (Knockout) తప్పదేనాటికైన తే.గీ : యిన్ని రీతుల కాసుకొనిడుములుండ…. యేల నిశ్చింతగుండెనో యెరుకలేక! కలలొనైనను ఊహించనలవి కాని ఓటమాతడ్ని శాపమై…

Read More

Elections2024: ‘ అక్షర సాక్ష్యం ‘ పీపుల్స్ పల్స్..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అన్నం ఉడికిందీ లేనిది తెలుసుకోవడానికి ఒకటి, రెండు మెతుకులు పట్టి చూస్తే చాలు, ఇట్టే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితి ముందు నుంచీ మాకు లీలగా కనిపిస్తూనే వుంది. మా ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ ప్రజాక్షేత్రం నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని సర్వే గణాంకాల రూపంలో కౌంటింగ్ కు ముందే విలేకరుల సమావేశం పెట్టి వెళ్లడించాం. అంతకన్నా స్పష్టంగా ఆర్టికల్స్ రూపంలో…

Read More

Exitpoll2024: ‘ఆరా’ మస్తాన్‌ కు బాంబే స్మగ్లర్‌ హజీ మస్తాన్‌ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే!

Nancharaiah merugumala senior journalist: ”  ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ తో ‘ఆరా’ మస్తాన్‌ కు 1970ల నాటి బాంబే స్మగ్లర్‌ హజీ మస్తాన్‌ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే..!  “ 1970లు, 80ల నాటి బొంబాయి స్మగ్లర్, అండర్‌ వరల్డ్‌ డాన్‌ హజీ మస్తాన్‌ (అసలు పేరు మస్తాన్‌ మీర్జా ఉరఫ్ సుల్తాన్ మీర్జా) సాహబ్‌ కు దేశవ్యాప్తంగా ఎంతటి ‘పేరు ప్రఖ్యాతులు’, సాంప్రదాయ మీడియాలో ప్రచారం ఉండేవో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,…

Read More

EXITPOLLS2024 : తెలంగాణ లోక్ స‌భ‌లో బీజేపీ జోరు.. newsminute24 అంచ‌నా..!

Telangana:   తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు newsminute24 సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డ‌యింది . బీజేపీకి 8 నుంచి 12 స్థానాలు.. కాంగ్రెస్ కు 3 నుంచి 6 స్థానాలు.. .. బీఆర్‌ఎస్ కు 0-1, ఎంఐఎంకు 1 సీటువ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సంస్థ తెలిపింది. ప‌దేళ్లు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం కూడా…

Read More

తెలంగాణ లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరి..పీపుల్స్ ప‌ల్స్‌ అంచ‌నా..!

EXITPOLLS2024: తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య నువ్వా , నేనా అనే పోరు న‌డిచిన‌ట్లు పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ వెల్ల‌డించింది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు.. బీజేపీ 6 నుంచి 8 స్థానాలు.. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 సీటు గెలుపొందే అవకాశాలున్నట్లు స‌ర్వేలో తేలింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం…

Read More

APEXITPOLL: ఏపీలో ఎన్డీయే కూటమిదే హ‌వా.. newsminute24 ఎగ్జిట్ పోల్ అంచ‌నా..!

APEXITPOLL2024 :  ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు newsminute24 సంస్థ ఎగ్జిట్ పోల్ వెల్ల‌డించింది.ఆసంస్థ‌ ఎగ్జిట్ పోల్ ప్ర‌కారం అధికార వైసీపీని ఓడించి ఎన్డీయే కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 105 నుంచి 115 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైఎస్సార్సీపీ 48 నుంచి 58 స్థానాలకు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశాలు…

Read More
Optimized by Optimole