కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా…

Read More

కోహ్లీ_గంగూలీ వివాదంపై స్పందించిన మాజీ ఓపెనర్!

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ- బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వివాదంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 కెప్టెన్సీ విషయంలో తననెవరూ సంపద్రించలేదని విరాట్ చెప్పగా… సారథ్య బాధ్యతల నుంచి వైదొలగొద్దని తాను కోహ్లీకి వ్యక్తిగతంగా చెప్పినట్టు నాలుగైదు రోజుల క్రితం గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ వివాదంలో అసలు నష్టపోయింది భారత క్రికెట్ అని ఆవేదన…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

‘నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ ‘.. నూతన శకానికి ఆరంభం!

కొండంత లక్ష్యం..ఆరంభం బాగానే ఉన్నా తెరుకునే లోపే సగం వికెట్లు కోల్పోయింది టీం ఇండియా..క్రీజులో అనుభవం లేని యువ ఆటగాళ్లు కైఫ్ యువరాజ్..చూస్తుండగానే స్కోర్ బోర్డు 200 దాటింది..ఇద్దరి అర్ధ శతకాలు నమోదు..ఇంతలో యువరాజ్ ఔట్ మిగిలింది టేలండర్లు..లక్ష్యం 40 బంతుల్లో 48 పరుగుల చేయాల్సిన పరిస్థితి..కైఫ్ తో జతకట్టిన హర్బజన్ రావడంతో సిక్స్ కొట్టి ప్రెసర్ తగ్గించాడు.. మరోవైపు కైఫ్ దూకుడు పెంచాడు..లక్ష్యం14 బంతుల్లో 12 కొట్టాల్సిన పరిస్థితి..హర్బజన్ కుంబ్లే లను ఫ్లింటాఫ్ వరుస బంతుల్లో…

Read More

ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం…

Read More

దాదా, ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివి : అజింక్య రహానే

ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం లో బీసీసీఐ చైర్మన్ గంగూలీ, ఎంసీఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివని అజింక్య రహానే పేర్కొన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ .. అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి తరువాత దాదా కాల్ చేసి స్పూర్తినిస్తూ మాట్లాడే మాటలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాయని అన్నారు. ఇక గాయాలతో దూరమైన సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం రాహుల్ ద్రావిడ్ అని స్పష్టం చేశారు. యువ…

Read More
Optimized by Optimole