ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో ముగిసిన భారత్ కథ..!
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సెమీస్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో టీం ఇండియా ఓటమిపాలైంది. దీంతో ప్రపంచకప్ గెలవాలనే మిథాలీ సేన ఆశలు గల్లంతయ్యాయి. అంతకముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు.. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మంచి ఆరంభానిచ్చారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన షెఫాలీ, అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యింది. ఆ…