indvszm: జింబాబ్వేతో తొలి టీ20లో భారత ఓటమి..

Teamindia: జింబాబ్వేతో  టీ20 సిరిస్ లో టీంఇండియాకి  తొలి మ్యాచ్ లోనే  పరాభవం ఎదురైంది. శనివారం  జింబాబ్వేతో  ప్రారంభమైన తొలి టీ20 లో భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకు ఆలౌటైంది.   స్పల్ప లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.  కెప్టెన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్(27)…

Read More

లంకేయులపై భారత బౌలర్ల సవారి..నేరుగా సెమీస్..

Worldcup2023: వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ సెమీస్ దూసుకెళ్లింది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొలుత  బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు 357 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 55 కే ఆలౌట్ అయ్యింది. భారత బౌలరల్లో షమీ 5 , మహమ్మద్ సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్…

Read More

అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..

అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్…

Read More

నయా టీంఇండింయా టార్చ్ బెరర్.. రికార్డుల ‘ కింగ్ ‘ బర్త్ డే..!!

అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న…

Read More

సౌతాఫ్రికాపై మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం..!!

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీంఇండియా ఘనవిజయం సాధించింది.దీంతో మూడు వన్గేల సిరీస్ ను  2_1 తేడాతో గెలుచుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.తొలుత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయజాలంతో సఫారి బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయగా.. ఛేజింగ్ లో శుభ్ మన్ గిల్ క్లాసిక్ బ్యాటింగ్ తో అదరగొట్టడంతో సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత…

Read More

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 లో భారత్ బంపర్ విక్టరీ..!!

INDvsSA: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది.బ్యాటింగ్ , బౌలింగ్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. మూడు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో భారత్ 1_0 తో ముందంజలో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.భారత బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్ల తీయగా..దీపక్ చాహార్ ,హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక…

Read More

చేజేతులా ఓడిన భారత్.. ఫైనల్ చేరేది కష్టమే..

Asiacup2022:శ్రీలంకతో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో టీంఇండింయా ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చేతులేత్తేయడంతో ఆరు వికెట్ల తేడాతో లంకేయులు ఘనవిజయం సాధించారు . ఈఓటమితో భారత్ టోర్నీ ఫైనల్ చేరే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో 174 పరుగులు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం లంక…

Read More

మరోసారి భారత్, పాక్ సమరం.. ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం వీక్షించోతున్నారు. ఆసియా కప్ టోర్నీ భాగంగా భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ జట్టు ..సూపర్ -4 లో ఢీ కొనబోతోంది. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆదివారం జరగబోయే ఈమ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్ -Aలో భారత్ .. పాక్ ,హాకాంగ్ జట్టును ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకోగా.. పాక్ చివరి మ్యాచ్ లో…

Read More

వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన భారత యువ ఆటగాడు..

వన్డే క్రికెట్ చరిత్రలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ రికార్డులోకెక్కాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేల్లో 54 పరుగులు చేసిన శ్రేయస్ ఈమైలురాయిని అధిగమించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లోకి 2017 లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ 25 ఇన్నింగ్స్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు….

Read More

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్ల రికార్డులు…

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిస్తే .. ఒక మ్యాచ్ లో అత్యధిక వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హర్థిక్.. సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులు నెలకొల్పారు. ఇక రోహిత్ శర్మ ఇంగ్లాడ్ లో…

Read More
Optimized by Optimole