వారాహి విజయ యాత్రతో రాజకీయాల్లో పెనుమార్పులు: పవన్ కల్యాణ్

Janasenavarahi: వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్. కష్టం చెప్పుకొంటే కక్షగట్టి మరి ఈ ప్రభుత్వం చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి., యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలని ఆకాంక్షించారు. గురువారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పవన్  మీడియాతో మాట్లాడారు.  “కత్తిపూడి జంక్షన్ లో వారాహి విజయయాత్రకు దిగ్విజయంగా శ్రీకారం చుట్టామన్నారు. అన్ని…

Read More

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది మాతో టచ్ లో ఉన్నారు : బండి సంజయ్

BJPTelangana: ‘‘కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై మేం పోరాడుతుంటే…. బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు . బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు… ఆయనకు తెల్వదేమో… మాతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని’’ హెచ్చరించారు. బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని ఆయన…

Read More

బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవారా మనల్ని పాలించేది?: పవన్

Janasenavarahi: సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు.. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలని..? విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో…

Read More

ఎవరికి గులాంగిరి చేయను: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు తొలిరోజే జనం పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాల అనంతరం ర్యాలీగా వెళ్లిన జనసేనానికి అపూర్వ స్వాగతం లభించింది.  కత్తిపూడి బహిరంగ సభకు ర్యాలీగా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దారిపొడవునా అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అనంతరం కత్తిపూడి బహిరంగ సభలో పవన్  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టేది జనసేన మాత్రమేనని.. తాను…

Read More

ప‌వ‌న్ వారాహి యాత్ర‌పై జ‌న‌సేన కార్టూన్ ..వైసీపీ నేత‌ల‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్స్‌

ఏపీలో రాక్షస పాల‌న అంత‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్ట‌నున్న వారాహి యాత్ర‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. అన్న‌వ‌రం స‌త్య‌నార‌య‌ణ స్వామి దేవ‌స్థానంలో పూజ కార్య‌క్ర‌మాల అనంత‌రం క‌త్తిపూడిలో నిర్వ‌హించనున్న బ‌హిరంగ స‌భ వేదిక సాక్షిగా జ‌న‌సేనాని ఎన్నిక‌ల శంఖ‌రావం పూరించ‌నున్నారు. అటు బ‌హిరంగ స‌భ‌కు ఏపీ వ్యాప్తంగా జ‌న‌సైనికులు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరానున్న‌ట్లు జ‌న‌సేన నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో ప‌వ‌న్ స‌భ‌పై రాజ‌కీయ నిపుణులతో పాటు యావ‌త్ ఏపీ ప్ర‌జ‌లు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు….

Read More

ట‌గ్ ఆఫ్ వార్ లో పెద్ద‌ప‌ల్లి పెద్ద‌న్న ఎవ‌రు?

PEDDAPALLI: పెద్ద‌ప‌ల్లిలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచి నియోజ‌క‌వ‌ర్గంపై జెండా ఎగ‌రేయాల‌ని అధికార పార్టీ భావిస్తుంటే..ఈసారి గెలుపు త‌మ‌దంటే త‌మ‌దంటూ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు సై అంటే సై అంటు ధీమాతో క‌నిపిస్తున్నారు. ఇంత‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితి ఎలా ఉంది? అధికార పార్టీ ఎమ్మెల్యే కొట్ట‌డం ఖాయ‌మేనా? కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఏంటి? బీజేపీ నుంచి పోటిచేసే అభ్య‌ర్థి ఎవ‌రూ? పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి…

Read More

వారాహి యాత్రను విజయవంతం చేయండి : నాదెండ్ల మనోహర్

Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టనున్న వారాహి యాత్రను పార్టీ శ్రేణులంతా కలసి విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్  ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండల నాయకులతో కాసేపు ముచ్చటించారు. స్ధానిక సమస్యలపై చర్చించారు. మండల పరిధిలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల…

Read More

వెయ్యి కిలోమీటర్లకు చేరువైన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర..

People’s March:సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరువైంది. మార్చి 16 న చేపట్టిన పాదయాత్ర 85వ రోజు  నాటికి 996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో వంద‌ల 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు చుట్టేస్తూ సాగుతోంది. గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు.. భ‌ట్టి విక్ర‌మార్క‌ను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని…

Read More

బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది చంద్రబాబు…

Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది, ఆలోచించండి–చంద్రబాబు !) రేపొచ్చే డిసెంబర్‌ నెలలో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ గనక జాతీయపక్షం బీజేపీతో ప్రాంతీయపక్షం తెలుగుదేశం పొత్తుపెట్టుకుంటే కనక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ టీడీపీ ఎంతో కీడు చేసినట్టవుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఆంధ్రోళ్లపై తెలంగాణ జనానికి కోపం కొంతైనా తగ్గింది. కాని నాలుగున్నరేళ్ల తర్వాత 2018…

Read More
Optimized by Optimole