తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి ఊసురు తగిలి తీరుతుంది !

పార్థ సారథి పొట్లూరి: ‘’చట్టం తన పని తాను చేసుకుపోతుంది ‘’ !ఏ మూహూర్తాన PV నరసింహా రావు గారు ఈ మాట అన్నారో కానీ మూడు దశాబ్దాలుగా ఈ వాక్యం జనం నోట్లో నానుతూనే ఉంది ! ‘’ యూరోపు సమస్య ప్రపంచానిది కానీ ఆసియా దేశాల సమస్య యూరోపుది కాదు ‘’ ! ఇది మన విదేశాంగ శాఖ మంత్రి గారి నోట వెంటనుండి వచ్చిన వాక్యం !  ‘’ తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ…

Read More

బాలీవుడ్ స్టార్ మూవీ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. కామెంట్స్ తో రెచ్చిపోతున్న నెటిజన్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ కలవర పెడుతోంది.  తాజాగా మరో బాలీవుడ్ స్టార్ మూవీని టార్గెట్ చేశారు నెటిజన్స్. గతంలో హీరో, హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.ఇంతకు నెటిజన్స్ టార్గెట్ చేసిన సినిమా ఏంటి? వివాదానికి కేంద్రంగా మారిన స్టార్స్ ఎవరు? ఇంతలా నెటిజన్స్ పగ బట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..  ఇప్పటికే బాయ్ కాట్ ఫీవర్ దెబ్బకు  బాలీవుడ్ సినిమాలకు..గతంలో ఎన్నడూ లేని విధంగా …

Read More

ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!

ప్రకాశ జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ లో 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం ఏడుగురు డ్రైవర్లునుు.. క్లీనర్లు ను హత్య చేసిన కేసులో నిరూపితం కావడంతో మున్నా టీమ్ సభ్యులందరికీ మరణదండన విధించింది. నేరాలు వెలుగులోకి వచ్చాయిలా.. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారంటూ 2008…

Read More

కృష్ణా కమ్మలను…కడప రెడ్లను మాజీ ఎంపీ కంగారు పెడుతున్నారా?

Nancharaiah merugumala(senior journalist) ……………………………………………….. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు జవాబు చెప్పాలని భావించింది. అంటే, కృష్ణా జిల్లా కమ్మలే కాదు, కడప…

Read More

పుష్పసాంగ్ కు చిన్నారి డ్యాన్స్ .. కలవాలని ఉందంటూ నటి రష్మిక మందన్న రిక్వెస్ట్..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘనవిజయం సాధించింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన తగ్గేదెలే డైలాగ్ .. సామీ సామీ సాంగ్ కు అనుకరిస్తూ అభిమానులు చేసిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓచిన్నారి సామీ సామీ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్ట తెగ హాల్ చల్ చేస్తోంది.పాప డ్యాన్స్ వీడియోనూ ఓవ్యక్తి సోషల్…

Read More

ఆచార్య టీజర్ అదరగొట్టింది!

మెగాస్టార్ అభిమానులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ & నిరంజన్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం ట్రైలర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. దీంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానంటూ.. అలాంటివారు ప్రమాదంలో పడితే దైవమే వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు.. రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయిన టీజర్ మెగాస్టార్ ఎంట్రీ తో…

Read More

టి 20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా బోణీ..

టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సూపర్​-12 పోటీల్లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడిన ఆస్ట్రేలియా రెండు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. రబాడ, మహరాజ్, షంసీ చెరో వికెట్ దక్కించుకున్నారు. మొదట టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను 118 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. స్టీవ్​ స్మిత్ 35 పరుగులు చేసి జట్టు…

Read More

రాష్ట్రంలో మరో సారి లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఉండదని కెసిఆర్ స్పష్టం చేశారు.కోవిడ్ కేసుల పెరుగుదలపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం  తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయమై ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో భాగంగానే విద్యాసంస్థలు మూసివేసామని అన్నారు. రాష్ట్రంలోని పలు రంగాలకు సంబంధించిన పెద్దలు తనను కలిశారని, రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్…

Read More

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం..!!

ఎడతెరిపిలేని వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్నిజిల్లాలో రెడ్‌ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. ఏకధాటి వర్షాలకు కేరళలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎర్నాకులం జిల్లాలో కొండచరియలు…

Read More
Optimized by Optimole