దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. సెంచరీ దాటిన కేసులు!
భారత్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు.. 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు…
‘విడుదల పార్ట్ – 1’ రివ్యూ..
‘ఆడుకాలం’ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు ‘వెట్రిమారన్’. కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా ఆయన తీసిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘నారప్పన్’ గా రీమేక్ చేశారు. ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘విడుదల పార్ట్ – 1’. తమిళ హస్య నటుడు సూరి హీరోగా నటించాడు. విజయ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈచిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. శనివారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన…
పాదయాత్రలు , రైతుల రుణమాఫీ ఉద్యమం పేరిట దూకుడు పెంచిన టీకాంగ్రెస్…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఓవైపు పేపర్ లీకేజ్ లు, లిక్కర్ స్కాంలతో బీజేపీ, అధికార బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసుకుంటుంటే.. మరోవైపు హస్తం పార్టీ నేతలు చాప కిందనీరులా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రతో బిజీ షెడ్యూల్ గడుపుతుంటే .. అటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లె అనిరుథ్ రెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు రైతుల రుణమాఫీపై దరఖాస్తుల ఉద్యమం పేరుతో జోరుమీదున్నారు. మొత్తంగా…
నళినిని చూసి నేర్చుకోవయ్యా, రాహుల్..!!
Nancharaiah merugumala : ……………………………………………….. రాజీవ్ గాంధీ చావుకు కారణమైన పేలుడులో ఆప్తులను కోల్పోయిన వారికి నా విచారం తెలుపుతున్నా. వారి గురించి ఆలోచిస్తూ నేను ఎన్నో ఏళ్లు గడిపానూ అంటూ అవేదనను వెలిబుచ్చిన 53 ఏళ్ల తమిళ వీర వనిత నలినీ శ్రీహరన్. రాజీవ్ హత్య కేసులో శిక్షించదగ్గ పాత్ర లేకున్నా 30 ఏళ్లకు పైగా కారాగారం లో మగ్గిపోయింది. శిక్ష అనుభవించే క్రమంలో జైల్లోనే ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు భర్త మురుగన్, కూతురు…
కేసీఆర్ స్పందించకపోవడం అవమానకరం : బండి సంజయ్
నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి స్పందించక పోవడం సిగ్గుచేటని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పోలీస్ వ్యవస్థను ఎంఐఎం చేతిలో పెట్టడం వలన రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయన్నారు. భైంసాలో మజ్లీస్ దౌర్జన్యాలు, హత్యచారాలకు పాల్పడుతున్న టీఆర్ ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. భైంసాలో లా అండ్ ఆర్డర్ సమస్మ ఉందని, అక్కడి హిందువులను కాపాడాలని కోరుతూ బీజేపీ నేతలతో కలిసి సంజయ్.. రాజ్భవన్లో గవర్నర్ తమిళ…
Wimbledon:మొక్కవోని నీ పట్టుదలకు శాల్యూట్!
ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తన కళ్లను తానే నమ్మలేని నిజం. తాను కొట్టిన షాట్ కు బదులిచ్చే యత్నంలో, ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రత్యర్థి! జస్ట్, తన ముందున్న నెట్ కు అవతలి వైపున! అన్ని వేల మంది ఉత్కంఠతో వీక్షిస్తున్న వింబుల్డన్ సెంటర్ కోర్టులో, తీవ్ర నొప్పితో నేల కూలిన గ్రిగరి దిమిత్రోవ్ కి అత్యంత సమీపంగా ఉన్నది తానే! అందరి కన్నా ముందే షాక్ నుంచి తేరుకున్నది కూడా తనే!…
క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..
భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…
ప్రభాస్ ‘సలార్ ‘లో పృధ్వీ రాజ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్ విన్న వెంటనే తన పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పేసుకున్నారని ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన…
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!
ప్రపంచం థర్డ్ వేవ్ అంచున ఉందా..? మళ్లీ మరో ముప్పు తప్పదా అంటే… అవుననే సంకేతాలే వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్… దడపుట్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు నమోదు కావడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రీకా నుంచి ఆమ్స్టర్డామ్కు వెళ్లిన విమానంలో 61 మందికి ఈ కొత్త వేరియంట్ నిర్ధారణ కావడంతో… విదేశీ ప్రయాణికులపై అన్ని దేశాలు ప్రత్యేక నిఘా పెడుతున్నాయి….
