తెలంగాణలో బీజేపీకి అధికారం కలేనా…?

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామని పగటి కలలుకంటూ క్షేత్రస్థాయిలో వాస్తవికతను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర బీజేపీ ఢల్లీి హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నా ఢల్లీి పెద్దలు మాత్రం వాటిని పూర్తిగా విశ్వసించక ఆచితూచి అడుగులేస్తున్నారు. అందుకే రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా పార్టీ అధిష్టానం రాష్ట్రంలో విడతలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేస్తూన్నా ఇక్కడి లీడర్లు మాత్రం పగటికలలతో ఊహాలోకంలో ఉంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ…

Read More

IncTelangana: కేటీఆర్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారు: పటేల్ రమేష్ రెడ్డి

హైదరాబాద్: కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ పై వీధి రౌడీల మాదిరిగా కేటీఆర్ మాట్లాడుతున్నాడని.. హద్దులు దాటి మాట్లాడితే నాలుక కోసే స్థాయిలో ప్రజలు ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు ఊడి ఇంటికి పంపించినా, కేటీఆర్‌కి సిగ్గురాలేదని…

Read More

తెలంగాణ లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరి..పీపుల్స్ ప‌ల్స్‌ అంచ‌నా..!

EXITPOLLS2024: తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య నువ్వా , నేనా అనే పోరు న‌డిచిన‌ట్లు పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ వెల్ల‌డించింది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు.. బీజేపీ 6 నుంచి 8 స్థానాలు.. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 సీటు గెలుపొందే అవకాశాలున్నట్లు స‌ర్వేలో తేలింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం…

Read More

రామ మందిర నిర్మాణం కోసం ముస్లింలు సహాయం : జమాల్ సిద్ధిఖీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణా విరాళ సేకరణలో ముస్లింలు  తమ వంతుగా సహాయం చేస్తున్నారని బిజెపి మైనారిటీ జాతీయ అధ్యక్షుడు హాజీ జమాల్ సిద్దిఖీ వెల్లడించారు. దేశంలో అన్ని మతాల వారు రాముడిని దేవుడిగా కొలుస్తారని.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశానికి గర్వకారణమని,రాముడు అందరికి ఆదర్శ ప్రాయుడని ఆయన వెల్లడించారు. ఇక మైనార్టీలకి రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని జమాల్ కోరారు. వారు ఇప్ప్పుడిపుడే సంస్థాగతంగా బలపడుతున్నారని , చేయూతను అందిస్తే ఎన్నికల్లో సత్తా చాటుతారని…

Read More

బడ్జెట్ పై ఉత్కంఠ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ నెలకొంది. గత సంప్రదాయానికి భిన్నంగా కాగిత రహిత బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ అంచనా..? _ఆరోగ్య రంగంలో కొత్త పథకం యోచన్? _ వైద్యం మౌలిక వసతులకు పెద్ద పీట వేసే అవకాశం ?_ కరోనా సుంకం విధించే అవకాశం _ రక్షణ రంగానికి…

Read More

పుష్ప చిత్రం నుంచి మూడో సాంగ్ రిలీజ్: చిత్ర యూనిట్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియెటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో రాబోతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలని మూడో పాట ‘సామీ నా సామీ’ లిరికల్‌ వీడియోని గురువారం ఉదయం చిత్రబృందం సోషల్‌ మీడియాలో రీలిజ్ చేశారు. ఈ మాస్‌ సాంగ్‌ను మౌనికా యాదవ్‌ అలపించారు….

Read More
Optimized by Optimole