తెలంగాణ లో లాక్ డౌన్ మరో పదిరోజులు పొడగింపు: కేబినెట్ నిర్ణయం

తెలంగాణలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 నుంచి ) మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయంలో బయటకు వెల్లినవాల్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అధనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులు బాటు ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం రెండు…

Read More

టీ20 ప్రపంచకప్‌..చ‌రిత్ర‌లో తొలిసారి ఆఫ్గాన్‌ vs ఆస్ట్రేలియా..!

T20worldcup2022:  టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియా వేదిక‌గా మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జ‌ట్లన్ని త‌మ క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. అయితే పొట్టి ఫార్మాట్లో ఇప్ప‌టికే స‌త్తాచాటిన ఆఫ్గానిస్థాన్ జ‌ట్టు ఆతిధ్య జ‌ట్టు ఆసీస్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ముఖా ముఖి ఒక్క టీ20 మ్యాచ్‌లో తలపడలేదు. ఈ నేప‌ధ్యంలో ఆఫ్గాన్- ఆస్ట్రేలియా జ‌ట్లు త‌లప‌డ‌డం టీ20 చ‌రిత్ర‌లో తొలిసారి కావ‌డం విశేషం. ఈ రెండు జ‌ట్లు సూపర్‌-4లో…

Read More

ఉప ఎన్నిక వేళ జానారెడ్డికి షాక్!

నాగార్జున సాగర్(నల్గొండ) : సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత జానారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు రవి నాయక్ పార్టీని వీడుతున్నట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కుటుంబ పాలన నడుస్తోందని.. సోనియా, రాహుల్, ప్రియాంక దారిలో జానారెడ్డి నడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు వెన్నంటి ఉన్న  నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో కలకలం రేపుతోంది. కాగా మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ మరో వారం రోజులు పొడగింపు..?

తెలంగాణలో కరోనా కట్టడి దృష్ట్యా విధించిన లాక్ డౌన్ గడువు జూన్ 30న ముగియనుంది. అయితే లాక్ డౌన్ కొనసాగించాలా.. లేదా అన్నది రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నపట్టీకి.. మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలుభారీగా బయటకురావడం.. మినహాయింపుల పేరుతో మరికొందరు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో.. విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. మంత్రివర్గ సమావేశం(ts cabinet meeting)లో చర్చించి నిర్ణయం తీసుకునే…

Read More

Kavitha: బిఆర్ఎస్ పై క‌విత మ‌రోసారి ధిక్కార స్వ‌రం..!

MLCKAVITHA: ఎమ్మెల్సీ క‌విత బిఆర్ఎస్ పార్టీపై మ‌రోసారి ధిక్కార స్వ‌రం వినిపించింది.ఉగ్ర‌వాదాన్ని అంతం చేయాల‌నే ల‌క్ష్యంతో భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ కు మ‌ద్ద‌తుగా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈనెల 9 వ తేదీన భారీ ర్యాలీ చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. భార‌త ద‌ళాల‌కు మ‌ద్ద‌తుగా బిఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టులు మిన‌హా ప్ర‌త్య‌క్ష కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. తాజాగా ఆమె ర్యాలీ ప్ర‌క‌ట‌న‌తో బిఆర్ఎస్ పార్టీని వీడి వేరు కుంపంటి పెడుతుంద‌న్న వాద‌న‌ల‌కు…

Read More

మళ్లీ రాజుకున్నహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ)రగడ..

హెచ్ సీఎ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో రగడ మరోసారి రాజుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర సభ్యులు పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ శిశలాల్ యాదవ్. అసోసియేషన్ అవినీతిమయమైందని.. సమస్యలను పట్టించుకునేనాథుడే లేడని ఆరోపించారు. అజహర్ అనాలోచిత నిర్ణయాల వలన యువ క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సమస్యలపై శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు…

Read More

Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి

Telangana:  భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…

Read More

Telangana: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!

MLCElection’s2024: ఉత్తర తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. టికెట్ కోసం ఆశావాహులు సైతం ప్రయత్నాలు మొదలెట్టారు.అయితే అధికార కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి జోరుమీదున్న బీజేపీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సైతం…

Read More

ARTISTMOHAN:నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…!

Taadi Prakash: (సెప్టెంబర్ 21 మోహన్ ఏడవ వర్ధంతి) హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుక్కున్నా చికాకు పడినా.. రచయితలు, ఆర్డిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదేపదే చెబుతుంటాడు. మోహన్ అలాగే…

Read More
Optimized by Optimole