నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు..
Hyderabad: నవ్యనాటక సమితి 48వ ఆల్ ఇండియా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీల ముగింపు కార్యక్రమాలు రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. నవ్యనాటక సమితి సంస్థ నిరాటంకంగా ప్రతి సంవత్సరం కళాకారులను ప్రోత్సాహిస్తూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించిడమే నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యేక…
తాండూరులో బీఆర్ఎస్ నయా ప్లాన్.. కాంగ్రెస్ లోకి మంత్రి అనుచరుడు.
Vikarabad: మంత్రి మహేందర్ రెడ్డి అనుచరుడితో కలిసి బిగ్ స్కెచ్ వేశారు. ఆయన ప్రధాన అనుచరుడు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. ఈ విషయం బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..మంత్రి మహేందర్ రెడ్డిని మందలించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి.. అనుచరుడిని పార్టీ మారకుండా…
Movie: Pawan Kalyan Launches Trailer of RK Sagar’s “The 100”…
The100movie: In a significant boost to the promotional campaign of the upcoming Telugu film The 100, power star Pawan Kalyan launched the trailer of the movie, drawing attention from both cinephiles and the industry. The film features RK Sagar in the lead role and is helmed by director Raghav Omkar Shashidhar. The 100 is jointly…
భగవంతుడిని ఆరాధించేందుకు భక్తి మార్గాలు..
భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని శ్లోకం: శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం భగవంతుని పూజించడానికి భక్తి మార్గాలు.. శ్రవణ భక్తి: సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. కీర్తనా భక్తి: భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప…
బాలీవుడ్ స్టార్ మూవీ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. కామెంట్స్ తో రెచ్చిపోతున్న నెటిజన్స్..
బాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ కలవర పెడుతోంది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ మూవీని టార్గెట్ చేశారు నెటిజన్స్. గతంలో హీరో, హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.ఇంతకు నెటిజన్స్ టార్గెట్ చేసిన సినిమా ఏంటి? వివాదానికి కేంద్రంగా మారిన స్టార్స్ ఎవరు? ఇంతలా నెటిజన్స్ పగ బట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.. ఇప్పటికే బాయ్ కాట్ ఫీవర్ దెబ్బకు బాలీవుడ్ సినిమాలకు..గతంలో ఎన్నడూ లేని విధంగా …
కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి
రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…
తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ జరిగిందా..?
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. కాళేశ్వరం అవినీతిని కప్పిపించుకోవడానికే ఈవిషయాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిచేస్తున్నారు. వారంరోజులుగా వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పడు వచ్చి తప్పులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువని వాతావరణ శాఖ అధికాలు తేల్చిచెప్పారు. క్లౌడ్ బరెస్ట్ అంటే ..? ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతమై ఒక్కసారిగా నీటిదారును భూమిపై కుమ్మరించడాన్ని…
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!
భారత్నూ ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అటు.. బాధితుల సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో వేరియంట్ కట్టడికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అటు రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. వారితో ఉన్న…
