Razakarreview: రివ్యూ..హిందువులపై రజాకార్ల మారణహొమం.. !
Razakarreview: ‘ రజాకార్ ‘ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి రాజకీయ పరంగా ఎన్నో విమర్శలు. ఓ వర్గం సినిమాను అడ్డం పెట్టుకొని మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాన ఆరోపణ. ఏదైతేనేం ఎన్నో వివాదాల కేంద్రంగా నిలిచిన ఈ మూవీ శుక్రవారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ విముక్తి పోరాట నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన ‘ రజాకర్ ‘ మూవీ ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల గాథను ఎలా…
Telangana: Kavitha Gains Momentum with Jagruthi..!!
Hyderabad: BRS MLC Kalvakuntla Kavitha is silently crafting a parallel political narrative within the party, steering her own course post-incarceration in the Delhi liquor case. Long known for projecting Jagruthi as a cultural platform — even calling it one of KCR’s “two eyes” — Kavitha has, for the most part, stayed away from mainstream party…
సంక్రాంతి ముగ్గులు (ప్రత్యేకం )
సలివోజు తను శ్రీ : నల్లగొండ ,పాతబస్తీ (12 చుక్కలు.. 4వరుసలు.. 4వచ్చే వరకు)
peoplespulse: హర్యానా హస్తగతమే… పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్..!
Haryana elections2024: హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్పల్స్ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. సర్వే ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ తో అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. హర్యానాలో అధికారం చేపట్టాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 ,…
కాంగ్రెస్ నేతలపై దేశ ద్రోహం కేసు పెట్టాలి: బండి సంజయ్
Bandisanjay:భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు, టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఈరోజు కరీంగనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్ ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెబుతున్నారు.. ఇయాళ కాంగ్రెస్ ఎంపీ సురేష్ భారత్ ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నడు… మరి వాళ్లకు,…
దేశంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు..
ఎప్పటిలాగే బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తూన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే హైదరాబాద్లో బంగారం ధర వంద రూపాయలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్ను గమనిస్తే, దేశంలో 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు గాను 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 50 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలను…
ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!
ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు…
