టీ 20 సీరీస్ భారత్ కైవసం.. రోహిత్,రాహుల్ అరుదైన ఫీట్..!!

న్యూజిలాండ్​తో టి 20 సిరీస్​లో భాగంగా భారత్ మరో ఘన విజయాన్ని అందుకుంది.రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్​పై 7 వికెట్లతో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ వుండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది. కాగా కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. టీమ్​ఇండియా ఓపెనర్లు కెప్టెన్​ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మరోసారి చెలరేగి ఆడారు. అంతేకాక ఈ జంట అరుదైన ఫీట్​ను సాధించారు. టీ20ల్లో వరుసగా 5 మ్యాచ్​ల్లో…

Read More

kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని పురాణాల్లో తెలుపబడింది. ఈ మాసంలో పిల్లల పుట్టుక బాధపడుతున్న వారు..జాతకపరంగా దోషాలు ఉన్నావారు ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. పురాణ కథ…. శివుడు ఓసారి తీవ్ర తపస్సులో లీనమై ఉన్నాడు. అప్పుడు మన్మథుడు ప్రేమబాణంతో శివుడి తపస్సును భంగపరిచాడు. ఆ కోపంలో…

Read More

Kubera:Vijay Deverakonda Passed on ‘Deva’ Role in Sekhar Kammula’s Blockbuster

Tollywood: In a fascinating behind-the-scenes revelation from the Telugu film industry, it has come to light that the critically acclaimed role of ‘Deva’ in Sekhar Kammula’s latest blockbuster was initially offered to Vijay Deverakonda. However, the actor is said to have turned down the part, reportedly concerned about how his fans would react to seeing…

Read More

అమ్మవారి విశ్వ విద్యాలయంలో అన్యమతస్తుల వేడుక!

అది హిందూవుల కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్నచోటు. ఆదగ్గర్లోనే పద్మావతి అమ్మవారి పేరిట నడుస్తున్న విశ్వవిద్యాలయం. అక్కడ అన్యమతస్తుల వేడుకల నిషేదం అమల్లో ఉంది. అయితే తాజాగా.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తుల వేడుకను అధికారుల సమక్షంలోనే అట్టహసంగా జరిపారు. దీంతో హిందూసంఘాల నేతలు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అన్యమతస్తుల వేడుకలు నిషేదం అమల్లో ఉంటే.. వేడుకలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా సాక్ష్యాత్తు పద్మావతి అమ్మవారి పేరుతో నడుస్తున్న మహిళ విశ్వవిద్యాలయంలో.. నిబంధనలకు విరుద్ధంగా…

Read More

With Love – Movie Review…

With Love: By ANR Writing | Senior Film Critic Rating: ★★★☆☆ (3/5) After delivering a blockbuster debut with Tourist Family, young filmmaker Abhishan Jeevinth now steps in front of the camera as a lead actor with With Love. Directed by Madan and produced by Soundarya Rajinikanth, this youthful romantic drama has been dubbed into Telugu…

Read More

సీఏలో తమిళ యువకుడికి మొదటి స్థానం!

అఖిల భారత ఛార్టెడ్ అకౌంట్స్ ఫలితాల్లో తమిళ యువకుడికి మొదటి స్థానం లభించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమిళనాడుకు చెందిన ఇసక్కి ఆర్ముగం-గోమాతి దంపతుల కుమారుడు రాజ్ (23) జాతీయ స్థాయిలో 800 మార్కులకు గాను 553 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి ఆర్ముగం సెళం జిల్లాలోని ఓ ప్రెవేట్ కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్నాడు తల్లి గృహిణి. కాగా రాజ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేవాడని, ఈ పరీక్ష కోసం తను ఎంతో…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ మే 30 వరకు!

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉన్న లాక్ డౌన్ గడువును.. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాక ఈ నెల20న జరగాల్సిన కేబినెట్ భేటిని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాక్‌డౌన్ పొడగింపు అంశంపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకొని.. లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎస్ కు ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం ఉన్న…

Read More

ఆకాశానికి విల్లుఎక్కు పెట్టిన ప్రభాస్ .. అదిరిపోయిదంటూ డార్లింగ్ అభిమానులు రచ్చ..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా  ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.   రాముడిగా ప్రభాస్ సీతా పాత్రలో కృతిసనన్ కనిపించనున్నారు. ఇప్పటికే దసరా కానుకగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  ప్రకటించింది. ఈనేపథ్యంలోనే  డార్లింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా టీజర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. మోకాళ్లపై కూర్చుని విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టినట్లు…

Read More

ఉప ఎన్నిక ప్రచారానికి దూరమన్న వెంకట్ రెడ్డి .. అభిప్రాయం తీసుకుంటామన్న రేవంత్..

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పీసీసీ రేవంత్ తీరుపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వలన తెలంగాణలో పార్టీ భ్రష్టుపట్టిపోతుందని.. తక్షణమే కమల్ నాథ్ లాంటి నేతలను నియమించాలని కోరారు. అనుభవం లేని నాయకుడికి పీసీసీ పగ్గాలు ఇవ్వడం వలన పార్టీ భ్రష్టుపట్టిపోతుందని .. రేవంత్ తో…

Read More

ప్రధాని మోదీ బాధనూ దగ్గరినుంచి చూశాను :అమిత్ షా

2002 గుజరాత్ అల్లర్లకి సంబంధించి కేంద్రహోమంత్రి అమిత్ షా ఓ వార్త సంస్థ ఇంటర్వ్యూలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.శివుడు కంఠంలో విషాన్నిదాచుకున్నట్లుగా.. ప్రధాని నరేంద్రమోదీ 19ఏళ్లుగా అసత్య ఆరోపణల భారాన్ని మోస్తూన్నారని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దురుద్దేశంతో మోదీ ప్రతిష్టను మసక బార్చెందుకు విష ప్రచారం చేశారని ఆరోపించారు. అల్లర్ల విషయంపై.. 19 ఏళ్లుగా మోదీ ఏ నాడూ పెదవి విప్పలేదని గుర్తుచేశారు. ప్రధాని బాధను చాలా ద‌గ్గ‌ర నుంచి చూశానన్నారు. కేసు విచారణకు హాజరయ్యే…

Read More
Optimized by Optimole