టాలీవుడ్ హీరోయిన్ కారుకు రోడ్డు ప్ర‌మాదం..పిల్ల‌ల‌తో స‌హా కారులో.. !

sambashiva Rao: =========== టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ రంభ కారుకు ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం నుంచి ఆమె తృటిలో త‌ప్పించుకుంది. ఆమె కూతురికి మాత్రం తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ విష‌యాన్ని రంభ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం రంభ కుటుంబం కెనడాలోని ఒంటారియోలో నివాసం ఉంటోంది. అయితే తన పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకొని వస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో త‌మ‌కి…

Read More

RTI: ఆర్టీఐ చట్టం – 2005 కు పునాది వేసిన ముగ్గురు మహానుభావులు…

Hyderabad: సమాచార హక్కు చట్టం – 2005 రూపుదిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సామాజిక కార్యకర్తల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అయితే వీరి గురించి చాలా మందికి తెలియకపోవడం విచారకరం. దేశ ప్రజలకు పారదర్శక పరిపాలనను అందించిన చట్టం వెనుక ఉన్న ఈ ముగ్గురి కృషి విశేషమైనది. పై ఫోటోలో కనిపిస్తున్న. ముగ్గురిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి అరుణా రాయ్ (IAS). ప్రభుత్వ సేవలో ఉండగానే పేదల కోసం పనిచేయాలనే సంకల్పంతో స్వచ్ఛంద పదవీ విరమణ…

Read More

TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది….

Read More

saindhavreview: ‘సైంధవ్’ రివ్యూ ..వెంకీ మామ హిట్ కొట్టినట్టేనా ..?

saindhavreview : విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధ శ్రీనాథ్ , రుహాని శర్మ ఆండ్రియా జెర్మియా  కథానాయికలుగా  నటించిన ఈ చిత్రానికి ‘ హిట్ ‘ ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” సైంధవ్” ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: సైంధవ్ కోనేరు( వెంకటేష్) చంద్రవస్థ పోర్ట్ లో ఉద్యోగం…

Read More

మిస్ ఇండియాగా సినీ శెట్టి!

కర్ణాటకకు చెందిన సినీ శెట్టి VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే టైటిల్ విజేతగా నిలిచింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్‌గా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ ఫెమినా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా,డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు….

Read More

Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?

Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు చాలా రోజులు ఉంది కదా అన్న  భ్రమల్లో పార్టీల  నేతలు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నామని తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. మోదీ గాలితో నెట్టుకు రావొచ్చని అటు బీజేపీ భావిస్తోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొద్దు నిద్ర విడిచి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళుతోంది. మరి ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక…

Read More

మందిరా బేడి ప్ర‌శ్న ధోని ఫన్నీ ఆన్సర్‌.. వీడియో వైర‌ల్..!!

sambashiva Rao: =========== టీమిండియా మాజీ సార‌థి మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఎంత కూల్ గా ఉంటాడో తెలిసిందే. మ్యాచ్ అనంతరం బ‌య‌ట ఇంటర్వ్యూల్లో కూడా చాలా కూల్ గా స‌మాదానాలు ఇస్తుంటాడు.ఇక ధోనీలో సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ కూడా ఎక్కువేగానే ఉంటుంది.  ఇంటర్వ్యూల్లో తల చెప్పే చమత్కార సమాధానాలు   స్ప‌ష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ధోనికి సంబంధించిన ఓవీడియో సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది. కాగా  2019 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్…

Read More

Telangana: తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం: కవిత

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా…

Read More
Optimized by Optimole