కేసీఆర్ పాదయాత్ర చేస్తే.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపేస్తా: సంజయ్
సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండిసంజయ్. అమిత్ షాను తాను గురువుగా భావిస్తానని.. గురు భక్తితోనే చెప్పలు జరిపానన్నారు. అతని మాదిరి గురువును కాలితో తన్నేలేదని మండిపడ్డారు. ఊసరవెళ్లి మాటలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ లేక రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడి రైతులను వదిలేసి ..పంజాబ్ వెళ్లి..అక్కడి రైతులకు లక్షలు ఇచ్చాడని ఆగ్రహాం…
ప్రధాని మోదీ కిడ్డీ బ్యాంక్ విగ్రహాలూ..!!
ఓ శిల్పి ప్రధాని మోదీ రూపంతో ఉన్న కిడ్డి బ్యాంక్ విగ్రహాలు తయారు చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఈ విగ్రహాలూ ఎందుకు తయారు చేస్తున్నాడు? ఆ విగ్రహాలతో ఏమైనా ఉపయోగం ఉందా?డబ్బులు దాచుకొనేందుకు వీలుగా ఉండే మోదీగారి విగ్రహాలను తయారు చేస్తున్నాడు.. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన శిల్పి జై ప్రకాష్. ప్రధాని మోదీ విగ్రహాలు మాత్రమే ఎందుకు తయారు చేస్తున్నారని ప్రశ్నంచగా.. పోయినేడాది దేశాన్ని, నికృష్ఠచైనా మహమ్మారి నుండి కాపాడడానికి గౌరవ ప్రధాని మోదీగారు దేశవ్యాప్త జనతా…
APpolitics: కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా?
Nancharaiah merugumala senior journalist: యేసు క్రీస్తును మానవాళికి అందించిన యూదుల మాదిరిగా కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా? కొలంబియా యూనివర్సిటీ త్వరగా తేల్చాల్సిన విషయాలివి! కాపు జాతి మనది–నిండుగా వెలుగు జాతి మనది.. వైఎస్సార్ కాంగ్రెస్ మనది–టీడీపీ మనది..జనసేన మనది–బీజేపీ మనది..అసలు తెలుగు నేలే మనదే మనదేరా! అన్నట్టు సాగుతోంది తెలుగు కాపుల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల ముందు కాలంలో. తెలుగు న్యూజ్ చానల్స్ సహా తెలుగు మీడియా సంస్థలన్నీ…
singgeetham: భావోద్వేగాలు కలిసిన ఓ ప్రత్యేక సినీ అనుభవం…
Movie review: రేటింగ్: 3.25/5 నటీనటులు: అయాన్, అహిల్య బమ్రూ, షాలిని కొండెపూడి, శివన్నారాయణ, బెనర్జీ తదితరులు దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాతలు: నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు… 94 ఏళ్ల వయసులోనూ తన సృజనాత్మకతకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు. నాలుగు దశాబ్దాలుగా తన మనసులో మోస్తున్న కలను ఇప్పుడు “సింగ్ గీతం”…
Revanthreddy: రేవంత్ మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.
Nancharaiah merugumala senior journalist: ” కేరళ కాంగ్రెస్ సమరాగ్ని సభలో రేవంత్ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్ దగ్గర మార్క్సిస్ట్ సీఎం విజయన్ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా? “ గురువారం హైదరాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో…
మధ్యప్రదేశ్లో బీజేపీకి షాక్ ?
దేశంలో ఉత్తరాది ప్రాంతానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు సడలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంటే, ఇక్కడ పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు…
Telangana: There Must Be Limits—Even to Decay
Telanganapolitics: By Kallepalli Siddharth, Journalist✍ Except for the Naxalbari movement, no mass movement in Telugu society has truly been led by the marginalized. Most were commandeered by elite groups for their own interests—and the Telangana movement was no exception. The recent commotion under the banner of the Telangana Vikas Samithi (TVS), driven by a few…
అక్రమ కేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది: నారా లోకేష్
APpolitics : అక్రమ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు.. చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని…
ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఎంపిక!
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మందితో కూడిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి స్థానం దక్కింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. షమీ, జడేజాలు గాయాల నుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీీలించలేదు. టీ20 సిరీస్కు దూరమైన నటరాజన్ వన్డే సిరీస్లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆడుతున్న కృనాల్ పాండ్యాకు వన్డే…
