కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి..

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఉత్తరాయణం అనంతరం వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున వైకుంఠవాకిళ్లు తెరచుకొంటాయి.భక్తులు వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దర్శించుకుంటారు. ‘హరివాసరమం ‘.. అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడన్నది…

Read More

ARTISTMOHAN:నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…!

Taadi Prakash: (సెప్టెంబర్ 21 మోహన్ ఏడవ వర్ధంతి) హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుక్కున్నా చికాకు పడినా.. రచయితలు, ఆర్డిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదేపదే చెబుతుంటాడు. మోహన్ అలాగే…

Read More

తీరుమార‌ని న‌ల్ల‌గొండ బీజేపీ నేత‌లు.. ‘ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే’ ..

న‌ల్ల‌గొండ బీజేపీలో రెండు వ‌ర్గాల గ్రూపు త‌గాదా ర‌చ్చ‌కెక్కిందా? రెండు వ‌ర్గాల తీరుతో కార్య‌క‌ర్తల్లో అయోమ‌యం నెల‌కొందా? తెర‌పై కొత్త నేత‌లు ప్రోజెక్ట్ అవుతున్న నేప‌థ్యంలో సీనియర్ నాయ‌కులు అంటిముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి కృషిచేయాల‌ని అధినాయ‌క‌త్వం పిలుపునిచ్చినా నేత‌లు నిమ్మ‌కునీరెత్త‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అస‌లు న‌ల్ల‌గొండ‌ కాషాయం పార్టీలో ఏంజ‌రుగుతుంది? న‌ల్ల‌గొండ జిల్లా బీజేపీ నేత‌ల తీరుపై జిల్లాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. జిల్లా అధ్య‌క్షుడు, మాజీ అధ్య‌క్షుడు రెండు వ‌ర్గాలుగా విడిపోవ‌డంతో పార్టీలో తీవ్ర…

Read More

సోషల్ ‘వార్’ లో కేంద్రానికి ప్రముఖల మద్దతు!

రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా రాజకీయం మరింత వేడెక్కింది. ‘ఇండియా టు గెదర్’ హ్యష్ ట్యాగ్ తో ట్రెండ్ వుతున్న ఈ జాబితాలో బాలీవుడ్ నటులు, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పలువురు ప్రముఖులు ఉండడం గమనార్హం. భారత మాజీ క్రికెటర్ , సచిన్…

Read More

Tragicstory: ప్రార్థనలు చేస్తే ప్రాణాలు నిలుస్తాయా?

విశీ(వి.సాయివంశీ) : ఆ పాప పేరు భవ్యశ్రీ. వయసు 8 ఏళ్లు. తనది నెల్లూరు జిల్లా. కొన్నాళ్లుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంది. రెండు నెలల క్రితం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేశాక తెలిసింది తనకు బ్రెయిన్ ట్యూమర్ అని. రూ.లక్షలు ఖర్చు పెడితే తప్ప పాప బతకదని డాక్టర్లు తేల్చేశారు. తల్లిదండ్రులు కలవరపడ్డారు. వాళ్లదేమైనా కలిగిన ఇల్లా, లక్షలు తేవడానికి? భవ్యతోపాటు మరో కూతురు, కొడుకు ఉన్నారు వాళ్లకి. అంతంతమాత్రం సంసారం. కానీ…

Read More

అతిథి అధ్యాపక పోస్టుల కోసం అప్లై చేసుకోండి : ప్రిన్సిపల్ శైలజ

సూర్యాపేట: బాలెం గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డా. శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీ, బోటని, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్.. అతిధి ఆధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత pG లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలు 50 శాతం) మార్కులు పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు.ph.D/ Net/set/slet ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు.. అర్హత గల అభ్యర్థులు, ఫిబ్రవరి 4 వ తేదీ సాయంత్రం…

Read More

తులసి ప్రదిక్షణ చేస్తే ఎన్ని లభాలో తెలుసా?

Devotional: తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. నిత్యం తులసి పూజ చేస్తే ఆశుభాలు  తొలగిపోయి పాప ప్రక్షాళన జరుగుతుందని నమ్మకం. ఉదయం నిద్ర లేచినా వెంటనే తులసిని చూస్తే ముల్లోకాల్లోని సమస్త తీర్థ దర్శనుములను దర్శించిన పుణ్య ఫలమని బ్రాహ్మపురాణం చెబుతుంది. అమృతంతో సమానమైన ఈ చెట్టుకు ప్రతిరోజూ ప్రదిక్షణం చేస్తూ దీపం పెట్టడం కనీస ధర్మం. అంతేకాక ప్రతిరోజు తులసి ప్రదిక్షణ చేస్తే ఏకాషి మరణం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి….

Read More

కివీస్ పై భార‌త్ గెలుపు… స‌రికొత్త రికార్డు న‌మోదు..!!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌నుంచి అనూహ్యంగా నిష్క‌మించిన భార‌త్ .జ‌ట్టు న్యూజిలాండ్ తో సిరిస్ ను విజ‌యంతో ప్రారంభించింది.జైపూర్​ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేద‌న‌లో టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను…

Read More
Optimized by Optimole