మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకం …

మెగాస్టార్ చిరంజీవి అలియాస్ కొణిదెల చిరంజీవి.. చిత్రపరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ కి మెగాస్టార్ అయ్యారు. తెలుగు చిత్రపరిశ్రమకు తనదైన స్టేప్పులతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్.. తనదైన మాస్ యాక్షన్ ,కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాందించుకున్నారు. చిరంజీవి 1955 ఆగస్ట్ 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. ఆయన అసలు…

Read More

కంబ‌ళ వీరుడు స‌రికొత్త రికార్డు!

కంబ‌ళ వీరుడు శ్రీనివాస్ గౌడ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఆదివారం క‌ర్ణాట‌క‌లోని తాలుకా మండ‌లం క‌క్య‌ప‌డ‌వ గ్రామంలో మైరా సంస్థ నిర్వ‌హించిన పోటిలో.. వంద మీట‌ర్ల ప‌రుగును కేవ‌లం 8.78 సెక‌న్ల‌లో పూర్తిచేసి రికార్డును సృష్టించాడు. గ‌త‌వారం వెళ్తాంగ‌డి ప‌రిధిలో జ‌రిగిన కంబ‌ళ‌ పోటిలో 100 మీట‌ర్ల దూరాన్ని 8.96 సెక‌న్ల‌లో పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న పేరిట ఉన్న‌ రికార్డును తానే బ్రేక్ చేసిన‌ట్ల‌యింది. గ‌త ఏడాది జ‌రిగిన‌ కంబ‌ళ పోటిలో విజేత‌గా…

Read More

Telangana: డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీపై బీజేపీ ధర్నాలు

BJPTelangana: డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని ధర్నాలు, ఆందోళనల్లో నేతలు డిమాండ్‌ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. ప్రజల్ని మోసం చేశారని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమీపించడంతో మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్…

Read More

ముక్కోటి ఏకాదశి విశిష్టత..!

డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్ :   ధనూరాశిలో సూర్యుడు సంచరించే మాసం- ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలు అసురశక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీహరి అనుగ్రహాన్ని ఆకాంక్షించాయి. శ్రీహరి దర్శనాన్ని పొంది, విష్ణు కరుణకు పాత్రులయ్యాయి. సకల దేవతలూ వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే- ముక్కోటి ఏకాదశి. ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు…

Read More

కోవిడ్ మరణాలు సంఖ్య తగ్గింది: నీతి అయోగ్

కోవిడ్ మరణాలు సంఖ్య దాదాపు ఎనిమిది నెలల తరువాత 140% కన్నా తక్కువగా పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ విషయమై నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ ‘కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి వచ్చిన నివేదికలు చాలా తక్కువని.. ఇప్పటివరకు 4,54,049 మందికి టీకాలు వేశారని.. ఏడు నెలల తరువాత కేసుల సంఖ్య 2 లక్షలకు తగ్గిందని అన్నారు. కోవిడ్ టీకా విషయంలో మొదటి మూడు రోజులు రోగ…

Read More

కార్తీక పౌర్ణమి ఒక్క రోజు ఆచరిస్తే చాలు.. స్వామివారి అనుగ్రహం పొందవచ్చు..

  కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు,…

Read More

కాంగ్రెస్ ర‌థాన్ని గెలుపు తీరాల‌కు చేర్చి.. ప్ర‌జాసంక్షేమ పాల‌న‌కు శ్రీకారం చుట్టాల‌న్నదే భ‌ట్టి ల‌క్ష్యం..

“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాల‌ను పూర్తి చేసుకున్న అనంత‌రం విరాట‌ప‌ర్వం.. ఉత్త‌ర గోగ్ర‌హ‌ణంలో కౌర‌వ సేన‌మీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ‌, ద్రోణ‌, క‌ర్ణ‌, అశ్వ‌ర్థామ వంటి హేమాహేమీల‌ను మ‌ట్టి క‌రిపించి.. పాండ‌వ మ‌ధ్య‌ముడు జ‌య‌భేరీ మోగించాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజ‌కీయ ప‌రిస్థితులు త‌లెత్తాయి. దాదాపు ప‌దేళ్లుగా అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ పార్టీకి గాండీవ‌ధారిగా.. శ‌త్రు నిర్జ‌నుడిగా.. భ‌ట్టి విక్ర‌మార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్…

Read More

మాచర్ల ఘటనను ఖండిస్తున్నా : నాదెండ్ల మనోహర్

మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని…

Read More
Optimized by Optimole