రెండో టీ20 లో సఫారీపై సవారి చేసిన భారత జట్టు.. సిరీస్ కైవసం..!!

భారత్ _ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దంచికొట్టింది.సూర్యకుమార్ యాదవ్ ,కెఎల్ రాహుల్ ,విరాట్ కోహ్లీలు చెలరేగడంతో 237 పరుగులు సాధించింది. అనంతరం చేధనలో సఫారీ జట్టు తడబడిన గట్టిపోటి ఇచ్చింది.డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ (106నాటౌట్) మెరుపు సెంచరీ చేయగా.. ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయడంతో ..భారత్…

Read More

Tribute: ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్.. ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన…

Read More

తెలంగాణాలో రంజుగా రాజకీయం..

బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగ సభలతో వేడి పుట్టిస్తున్నాయి. బహిరంగ సభల్లో ప్రజలకు మేలు చేసే హమీల కన్నా.. ఒకరిపై మరోకరు బురద చల్లడమే పనిగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చేవేళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లెరేషన్‌ పేరుతో సభ నిర్వహించగా.. పట్టులేని ఖమ్మంలో రైతు గోస.. బీజేపీ భరోసా పేరుతో కాషాయం పార్టీ బహిరంగ సభ…

Read More

జై భారత్ సత్యాగ్రహ సభ సక్సెస్.. కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు : ఎపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: జై భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. 1921 సంవత్సరం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్నవాళ్లకు మొన్నటి సభతో కనువిప్పు కలిగిందన్నారు.ఇక అన్ని జిలాల్లో ఇలాంటి సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.కర్ణాటక లో ఉన్న తెలుగు వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నేతలు రఘువీరా…

Read More

నారప్ప చిత్రీకరణ పూర్తయింది!

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్ పూర్తయింది. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. డి. సురేష్ బాబు , కలైపులి ఎస్. థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ కి జోడిగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో వెంకటేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నారప్ప తో ప్రయాణం పూర్తయింది,  సినిమా విడుదల కోసం మనమందరం వేచి చూద్దాం..అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా …

Read More

Telangana: జర్నలిస్ట్ వుప్పల నరసింహం మృతి..!

VuppalaNarasimha: సాహిత్య ప్రేమికులు జీర్ణించుకోలేని వార్త.  ప్రముఖరచయిత,సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం గురువారం  అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు. అంతేకాక సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిషలు శోక సంద్రంలో మునిగిపోయారు. వుప్పల నరసింహం సబండవర్ణాల వారసత్వం,వాదం, మట్టి మనిషి ఉప్పల నరసింహం కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం, భావం, క్లేశవుడు,ఊసరవెల్లి,జంగల్ నామాపై జనం ప్రజా ప్రశ్న,ఈ…

Read More

periyar: పెరియార్‌కు అంత గౌరవం అవసరమా..?

విశీ(వి.సాయివంశీ) : (‘సుమతి మేఘవర్ణం’ తమిళనాడు బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు. పబ్లిక్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. అధికార డీఎంకే మీద తన సూటి విమర్శలు, విశ్లేషణలతో విజృంభిస్తారన్న పేరున్న నాయకురాలు. పలు తమిళ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ఇవి. ఇవన్నీ పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు. వీటితో వ్యాసకర్తకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు). హిందీని తమిళనాడు మొత్తం వ్యతిరేకించడం లేదు. కేవలం డీఎంకే చేస్తున్న ప్రచారం…

Read More
Optimized by Optimole