జనసేన-టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం ఆగిపోదు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra4: ‘జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవడం జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం నిలిపివేయడం జరగదని.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా  ప్రణాళికలు  రూపొందిస్తామని తెలిపారు. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే తమ ఆకాంక్షగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని వనరులను…

Read More

SuryaPeta Tswrds: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టు భర్తీకి ప్రకటన..

SuryaPeta: సూర్యాపేట బాలెం ప్ర‌భుత్వ సాంఘీక సంక్షేమ మ‌హిళ డిగ్రీ క‌ళాశాలలో అతిధి అధ్యాప‌క పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్హూలైన అభ్య‌ర్థులు అధ్యాప‌క పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్రిన్సిపల్ డాక్టర్ పున్య శైలజ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మైక్రోబ‌యాల‌జీ-1 సబ్జెక్టు సంబంధించిన అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు జ‌న‌వ‌రి 31 లోపు గ‌డువు ఉన్న‌ట్లు ప్రిన్సిప‌ల్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

Read More

దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

దర్శకధీరుడు రాజమౌళి ,తనను దారుణంగా మోసం చేశాడని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్ ఆర్. చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి కారణం. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ మైదాన్ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు తాను ఆరు నెలల ముందు ప్రకటించానని.. ఇప్పుడు రాజమౌళి బృందం ఎవరిని సంప్రదించకుండా ఆర్.ఆర్.ఆర్. చిత్ర విడుదల తేదీని ప్రకటించడం సబబు కాదని…

Read More

బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్‌!

దేశంలో ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ మొద‌టి స్థానంలో నిలిచారు. కోవిడ్ లాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రాష్టాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరు గురించి ముంబైకి చెందిన ఆర్మాక్స్‌ మీడియా ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో న‌వీన్ ప‌ట్నాయ‌క్ 57 శాతం రేటింగ్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ 55 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ 44 శాతంలో 15 వ స్థానంలో.. కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, అస్సాం…

Read More

సోమావతి అమావాస్య అంటే ఏమిటి?ఆ రోజు ఏం చేయాలి?

Somavathiamavasya: సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణములతో సమానమైన ఈ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజు ఆచరించవలసినవి:   _ పేదవారికి అన్నదానాలు చేయాలి మౌనవ్రతం చేస్తే ఎంతో ఫల ప్రదం. _ శివరాధన చేసి 108 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. _ శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించాలి. _  త్రివేణి…

Read More

అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం..

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి ‘మరక్కర్‌’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ, ‘అసురన్’ చిత్రానికి ధనుష్‌ ఉత్తమ నటులుగా అవార్డులను…

Read More

ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

తెలంగాణలో బూత్ స్థాయిలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ ఐసీసి నోవా హోటల్ లో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ రాజ్యసభ బిజెపి పక్ష నేత పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమీషా యుపి సీఎం యోగితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు…

Read More

రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత రోహిత్ రెడ్డికి లేదు :పట్లోళ్ల రఘువీర్ రెడ్డి

 వికారాబాద్: ఎమ్మెల్ పైలెట్ రోహిత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శించి స్థాయి రోహిత్ రెడ్డికి లేదన్నారు. అమ్ముడుపోయిన వ్యక్తి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పార్టీ మారిన రోహిత్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయాడో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడుని విమర్శించే అర్హత అముడుపోయిన ఎమ్మెల్యేకి లేదని తేల్చిచెప్పారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి.. ఆ…

Read More

Bandisanjay: జోడెద్దుల మాదిరి అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలా బడ్జెట్ రూపకల్పన: సంజయ్

Budget 2024: జోడెద్దుల మాదిరిగా అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు బడ్జెట్ ప్రతీకగా ఉందన్న ఆయన.. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ను రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్ లో ఏకంగా 11 లక్షల 50…

Read More
Optimized by Optimole