పేరుతో కాదు..‘ఫేమ్‌’తోనే పని !

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….

Read More

నిఫా వైరస్ రూపంలో మరో ఉపద్రవం!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే మరో ఉపద్రవం నిఫా వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ ఆనవాళ్లను మహారాష్ట్రలో శాస్త్రవేత్తలు గుర్తించారు. పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ ఈ వైరస్ వివరాలను బయటపెట్టింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్​ పరీక్షించగా.. వాటిల్లో వైరస్​ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్​ను గుర్తించలేదని…

Read More

ఉత్తరాంధ్రలో యువ నాయకత్వం అవసరముంది: నాదెండ్ల

ఉత్తరాంధ్ర రెండు కుటుంబాల సొత్తు కాదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్. ఇక్కడి యువ నాయకత్వాన్ని కొన్ని కుటుంబాలు, వ్యక్తులు తొక్కిపట్టి పెత్తనం చెలాయించారని తెలిపారు. సహజ సంపద దోపిడీ చేసి..కావాలనే యువ నాయకత్వాన్ని చంపేశారన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవస్థలో యువ నాయకత్వం అవసరముందన్నారు. సమస్యలపై పోరాడే గుణం, ధైర్యంగా గలమైతే.. ప్రతి సమస్య మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న యువ నాయకులకు ఇక్కడ కొదవ లేదని.. అలాంటి నాయకత్వం వెలికి తీయడమే జనసేన పార్టీ…

Read More

TSPSC పరీక్షలన్నీ లీక్..ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల: బండి

ఇదీ….లీకేజీ….ప్యాకేజీ…నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్… గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీగ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ – ఇదిగో సాక్ష్యం… ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల చేసిన బండి సంజయ్ – పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? – ప్రవీణ్ కోసం  ప్రత్యేకంగా ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా?  – నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? – టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందే – రాబోయే రెండు…

Read More

Telangana: సోనియా గాంధీ జన్మదినొత్స‌వాన్ని ఘనంగా నిర్వహిస్తాం : టీపీసీసీ మ‌హేష్ కుమార్

INCTELANGANA: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినొత్స‌వాన్ని డిసెంబ‌ర్ 9 వ‌తేదిన‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని నిర్ణ‌యించిన‌ట్లు టీపీసీసీ అధ్య‌క్షుడు ,ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.మాజీ సీఎం కెసిఆర్ ను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల పండుగని.. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదని అన్నారు. శుక్ర‌వారం మహేష్ గౌడ్ గాంధీభ‌వ‌న్లో మీడియాతో మాట్లాడారు.రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది….

Read More

దశావతార నృసింహ మంత్రం!

“ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ | ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః | ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః | ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః | ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః | ఓం క్ష్రౌం వామనరూపాయ నమః | ఓం క్ష్రౌం పరశురామాయ నమః | ఓం క్ష్రౌం రామాయ నమః | ఓం క్ష్రౌం బలరామాయ నమః | ఓం క్ష్రౌం కృష్ణాయ నమః | ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ…

Read More

literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…

Read More

Mahesh Babu’s Next Project: Top Producers Compete as Sandeep Reddy Vanga Joins the Race

Tollywood: Superstar Mahesh Babu, who is currently devoting his complete focus to SS Rajamouli’s ambitious globe-trotting adventure, is unlikely to take up any parallel projects until its completion. The film, which has already generated pan-Indian buzz, is expected to arrive in theatres only in 2027. Insiders confirm that Mahesh will dedicate the entirety of 2026…

Read More

వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన భారత యువ ఆటగాడు..

వన్డే క్రికెట్ చరిత్రలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ రికార్డులోకెక్కాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేల్లో 54 పరుగులు చేసిన శ్రేయస్ ఈమైలురాయిని అధిగమించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లోకి 2017 లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ 25 ఇన్నింగ్స్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు….

Read More
Optimized by Optimole