Rangamaarthaanda : బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!

విశీ( సాయి వంశీ) :  మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే! కన్నడ…

Read More

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీజేపీదే: బండి సంజయ్

BJPTelangana: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో…

Read More

నేలపట్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

యాదాద్రి _ భువనగిరి: నేలపట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కు చెందిన 1997_98 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్దులు.. ఉపాధ్యాయులకు శాలువా కప్పి , సరస్వతి దేవి జ్ఞాపికతో సన్మానించారు. విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.తమ విద్య, వైవాహిక జీవిత విశేషాలను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.  

Read More

రాజాసింగ్ మద్దతుగా హ్యష్ ట్యాగ్ వైరల్.. కేవలం గంటలోనే మిలియన్స్ ట్వీట్స్

ఓ మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  ఎమ్మెల్యే రాజాసింగ్ ని బీజేపీ కేంద్ర క్రమ శిక్షణ సంఘం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎందుకో సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 10 రోజులు గడువు విధించింది. ఈ క్రమంలో  రాజాసింగ్ మద్దతుగా సోషల్ మీడియాలో  #IsupportRajaSingh హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. కేవలం గంటలోనే గోష్ మహల్ ఎమ్మెల్యే మద్దతుగా మిలియన్స్ పైగా ట్వీట్స్ చేశారు నెటిజన్స్. మరోవైపు  ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని…

Read More

Apnews: ‘గుడివాడ సంధి’ ఎప్పుడు గుడివాడ జంక్షన్‌ గా మారిందో ఎవరు చెబుతారిప్పుడు?

Nancharaiah merugumala senior journalist: మా గుడివాడ మిత్రుడు మల్లవల్లి సత్యనారాయణ బాబు గంట క్రితం గుడివాడ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి ప్రణాళిక గురించి పెట్టిన పోస్టు చదివాక 56–57 ఏళ్ల క్రితం అంటే నాకు పదేళ్ల వయసు నాటి (1966–67) ముచ్చట గుర్తొచ్చింది. అప్పట్లో ఓ రోజు ఉదయం మా అమ్మ సంపూర్ణంతోపాటు నేను, మా చెల్లి నాగరత్నం గుడివాడ రైల్వేస్టేషన్‌ కు వెళ్లాం. బెజవాడ వెళ్లే ప్యాసింజరు రైలెక్కి ఉప్పలూరులో దిగి చుట్టాల (మా…

Read More

telangana: తేలని తెలంగాణ బీజేపీ గమనం..!!

BJPTELANGANA: తెలంగాణలో బీజేపీది సంక్లిష్ట పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నట్టే కనిపిస్తుంది, కానీ, ఏదీ తేల్చుకోలేని సందిగ్దస్థితి నుంచి పార్టీ నాయకత్వం బయటపడట్లేదు. కొత్త రాష్ట్రాధ్యక్షుడ్ని ఖరారు చేయలేని అశక్తత! అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలంగా, లోక్సభ ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు సాధించిన బీజేపీ పరిస్థితి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమిటి అంటే, ‘ఇదీ’ అని సమాధానం చెప్పలేని అయోమయం. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందమనే రాజకీయ విమర్శల నుంచి బయటపడే గుంజాటన…

Read More

తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి ఊసురు తగిలి తీరుతుంది !

పార్థ సారథి పొట్లూరి: ‘’చట్టం తన పని తాను చేసుకుపోతుంది ‘’ !ఏ మూహూర్తాన PV నరసింహా రావు గారు ఈ మాట అన్నారో కానీ మూడు దశాబ్దాలుగా ఈ వాక్యం జనం నోట్లో నానుతూనే ఉంది ! ‘’ యూరోపు సమస్య ప్రపంచానిది కానీ ఆసియా దేశాల సమస్య యూరోపుది కాదు ‘’ ! ఇది మన విదేశాంగ శాఖ మంత్రి గారి నోట వెంటనుండి వచ్చిన వాక్యం !  ‘’ తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ…

Read More

మోదీ బర్త్ డే..వరల్డ్ రికార్డు..!!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు వరల్ రికార్డు నమోదైంది. దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో 87 వేల మంది రక్తదానం చేశారు. మోదీ మీద అభిమానంతో ..స్వయం సేవకులు.. కార్యకర్తలు.. అభిమానులు .. భారీ సంఖ్యలో రక్తదాన శిబిరంలో భాగస్వామ్యులు కావడం అభినందననీయమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రధానికి దేశం తరపును ఇచ్చిన గొప్ప బహుమతమని కొనియాడారు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ. రక్తదాన శిబిరాలు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. 

Read More

Ycp ప్రభుత్వ ఆర్డినెన్సు హర్షం: గిడుగు రుద్రరాజు

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని పొడిగిస్తూ ycp ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్సు ఇచ్చిందన్న ఆయన.. ఇది దళిత గిరిజన శక్తుల పోరాట విజయమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో..”ఎస్సీ ఎస్టీ స్పెషల్ డవలప్మెంట్ ఫండ్” పేరుతో కట్టుదిట్టమైన చట్టం తీసుకురావడం తోపాటు.. ఎస్సీ ఎస్టీ లకి కేటాయించే నిధులను దారి మల్లించకుండా కఠిన…

Read More

అల్లు అర్జున్ కు షాకిచ్చిన సజ్జనార్!

టిఎస్ఆర్టీసిని కించపరిచే విధంగా ప్రకటనలో నటించిందుకు హీరో అల్లు అర్జున్‌కు, ర్యాపిడో సంస్థ‌కు లీగ‌ల్ నోటీసులు పంపిన‌ట్లు తెలిపారు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్. ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆర్టీసీ బ‌స్సుల‌ను దోసెల‌తో పోల్చారని.. దీంతో ప్ర‌యాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయన్నారు. ఆర్టీసీ బ‌స్సుల‌ను ప్ర‌తికూలంగా చూపించ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఆర్టీసీని కించ‌ప‌రిస్తే సంస్థ‌, ఉద్యోగులు, ప్ర‌యాణికులు స‌హించ‌రని చెప్పారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవ‌లో ఉందన్న సజ్జనార్.. ప్ర‌జా ర‌వాణాను ప్రోత్స‌హించే…

Read More
Optimized by Optimole