బిల్కీస్‌ రేప్‌ కేసులో దోషులంతా బ్రహ్మణులూ కాదు..

Nancharaiah Merugumala ( Senior Journalist): నెహ్రూ, ఇందిర కూడా బ్రాహ్మణులే అనుకుని వారి  పాపాలను బీజేపీ చూసీచూడనట్టు పోవచ్చు కదా! –––––––––––––––––––––––––––––––————— గుజరాత్‌ మారణకాండ సందర్భంగా 2002లో బిల్కీస్‌ బానో అనే ఐదు నెలల ముస్లిం గర్భిణీని సామూహికంగా బలత్కరించిన 11 మంది జీవిత ఖైదీల శిక్షలను తగ్గించి ఆగస్టు 15న బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 19 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించగా, ఏడుగురుని నిర్దోషులని చెప్పి 2008లో ముంబై…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

మా ఎన్నికల్లో మరో ట్విస్ట్..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్ లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పీఎస్ లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు….

Read More

తెలంగాణలో కమల వికాసం తథ్యమన్న మోదీ.. జోష్ లో కమలదళం.. !!

  తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కమల దళంలో నూతనోత్సహన్ని నింపింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిన గెలిచనంత పనిచేసిన కార్యకర్తలకు బూస్టప్ ఇచ్చేలా ప్రసగంతో స్పూర్తినింపారు మోదీ. గతంలో ఎన్నడూ లేని విధంగా తనదైన శైలిలీ చమత్కార పంచులతో వినోదాన్ని పంచారు.అదే తరహాలో అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ .. పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.తెలంగాణ ప్రజలను దోచుకున్న అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్త లేదని మోదీ అల్టిమేటం జారీచేశారు.కుటుంబ పాలనకు అంతమొందించే సమయం…

Read More

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బియ్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చారు. సాధారణ బియ్యాన్ని దశల వారీగా కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు.సీఎం కేసిఆర్ ధాన్యం, బియ్యం విషయంలో రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువుగా బియ్యం కొంటుందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రంలో తినరని.. కేరళలోనూ వాడకం తగ్గినందున్న అబియ్యాన్ని కొనలేమని…

Read More

Telangana: ముగ్గురికీ ‘స్థానికం’ మీటా-కట్టా..!

Telangana: వచ్చే రెండు, మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమౌతోంది. సెప్టెంబరు లోపు పంచాయితీ ఎన్నికలు జరపాలని హైకోర్టు నిర్దేశించింది. కొనసాగుతున్న వేర్వేరు కోర్టు కేసుల్ని బట్టి… ఇదే దిశలో జడ్పీటీసీ-ఎమ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలూ జరుగుతాయి. అధికార కాంగ్రెస్లోనే కాక విపక్షాలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల్లోనూ అప్పుడే వేడి మొదలైంది. తాజా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు… సానుకూల అంశాలు ఆశ పుట్టిస్తుంటే ప్రతికూల…

Read More
Optimized by Optimole