భారతీయ టేకీలకు గుడ్ న్యూస్!
అమెరికాలో నివసించే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్న్యూస్. హెచ్ వన్ బి వీసాల ల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రీన్కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారతీయులకే అధిక ప్రయోజనం చేకూరనుంది. జో లోఫ్గ్రెన్, జాన్ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ‘ది ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈఏజీఎల్ఈ) చట్టం–2021’ను…
ఐపీఎల్లో ముంబై బోణి!
ఐపీఎల్ తాజా సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. మంగళవారం కోల్కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాట్సమెన్ సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 7×4, 2×6) , కెప్టెన్ రోహిత్ శర్మ(43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. కోల్ కత్త బౌలర్లలో రసెల్(15/5) అద్భుతంగా బౌలింగ్ చేసి…
బాలీవుడ్ హీరో న్యూడ్ ఫోటోస్ వైరల్.. ఘాటుగా స్పందించిన హీరో!
బాలీవుడ్ హీరో రణ్ వీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనస్సులను గెలుచుకున్న గల్లీబాయ్.. వ్యక్తిత్వ పరంగా ప్రత్యేకతను చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను పెళ్లాడి ఓ ఇండివాడైనా బాజీరావ్ మస్తానీకి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈవిషయంపై అతనికి అభిమానులు మద్దతు నిలవగా.. మరికొందరు మాత్రం రకరకాల మిమ్స్, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. 1972లో…
కత్తి మహేష్ మరణం పై ట్రోల్స్ ఎందుకు..?
మనిషి బ్రతికి ఉన్నప్పుడు కన్నా మరణించినప్పుడు అతని విలువ తెలుస్తుంది అని యోక్తి. ఎందుకంటే మనిషి బ్రతికున్నంత కాలం అతని ప్రవర్తన నడవడిక ఏంటన్నది.. మరణించాక అతనికి సమాజం ఇచ్చే గౌరవం బట్టి తెలుస్తుంది. కాగా సినీ విశ్లేషకుడు, జర్నలిస్ట్ కత్తి మహేష్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. అతని మరణానికి సానుభూతి ప్రకటించడం పోయి.. మరణం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం చూస్తుంటే.. అతని మంచి కన్నా చెడు కోరుకునే…
Kasturi: నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్’..!
Nancharaiah merugumala senior journalist: తమిళబ్రాహ్మణ నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్’ మరి తెలుగోళ్లందరినీ అవమానించిందనే పేరుతో అరెస్టు దాకా ఎందుకు పోయింది? తమిళనాడులో లేదా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో మూడొందల ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వారి గురించి కించపరిచే తీరులో మాట్లాడిన సినిమా నటి కస్తూరిని (50) శనివారం హైదరాబాద్ నార్సింగిలో అరెస్టు చేశారని తమిళనాడు పోలీసులు చెబితే తెలసింది. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్…
Salmankhan: లారెన్స్బిష్టోయీకి సల్మాన్ టార్గెవడంపై రాంగోపాల్ వర్మ ‘దిగ్భ్రాంతి’..!
Nancharaiah merugumala senior journalist: తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన హిందూ గ్యాంగ్స్టర్ లారెన్స్బిష్టోయీకి సల్మాన్ టార్గెవడంపై రాంగోపాల్ వర్మ ‘దిగ్భ్రాంతి’! జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. కిందటేడాది భారత నటుడు వివేక్ ఓబెరాయ్ దుబాయిలో ఓ…
