సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!
కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మొదటగా వివిధ రంగాల వృద్ధి, కేటాయింపుల అంశంతో పాటు,రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణల గురించి వెల్లడిస్తారు. ఆదాయపు పన్నుకు సంబందిచి నిర్దిష్ట మార్పులు,…
yssharmila: షర్మిల చీర రంగుపై చర్చ.. తలలు పట్టుకున్న వైసీపీ నేతలు..
yssharmila: మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల _ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భేటీ సరికొత్త చర్చకు దారితీసింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన సమయంలో ఆమె ధరించిన చీరరంగు విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆమె ధరించిన చీర సింబాలిక్ గా టీడీపీ రంగును పోలి ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో…
కొరటాల శివ డైరక్షన్లో ఎన్టీఆర్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరక్షన్లో మరో చిత్రం రాబోతుంది. వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారెజ్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. శివ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య తెరకెక్కిస్తుండగా.. ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ డైరక్షన్లో నటించాల్సి ఉండగా, అనూహ్యంగా కొరటాల పేరు తెరమీదకొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్రకటన మరికొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది….
సహజ నటి ‘మణి’ జయంతి.. నివాళి!
కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను అక్కునచేర్చుకునేది సినికళామా తల్లి..ఈ తల్లి చెంతకు అనునిత్యం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు..తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నవారు మాత్రం అరుదు..ముఖ్యంగా నటీమణులు సంఖ్య స్వల్పం..అలాంటి నటిమణుల్లో సౌందర్య స్థానం ప్రత్యేకం..అందం అభినయంతో అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించింది.సహజ ‘నటి’గా ప్రేక్షుకుల హృదయాల్లో స్థానం పొందిన సౌందర్య జయంతి నేడు.. నేపథ్యం: కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ ఓ చిన్న టౌన్ ల్…
‘టీంఇండియా’ పై ఆసీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడంపై అజట్టు టెస్ట్ కెప్టెన్ టీం పైన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తమ ఏకాగ్రతను దెబ్బతీయడం వలనే టీమిండియా తమపై టెస్ట్ సిరీస్ గెలవగలిగిందిని పైన్ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 2-1తో టెస్ట్ సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టును వారి దేశంలో ఓడించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. తాజాగా ఓ…
ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ కు పంపిస్తున్నారు: A.R. రెహమాన్
పార్థ సారథి పొట్లూరి: AR రెహమాన్ ఆస్కార్ అవార్డ్ గురించి చేసిన వ్యాఖ్యని వక్రీకరించి ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు! గత జనవరి నెలలో రెహమాన్ ఆస్కార్ అవార్డ్ కోసం మన దేశం నుండి అధికారికంగా ఎంపిక చేసిన సినిమాల గురుంచి మాట్లాడుతూ ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ అవార్డ్ కోసం పంపిస్తున్నారు అన్నాడు! రెహమాన్ ఉద్దేశ్యం మన దేశం నుండి అధికారిక ఎంట్రీ గా RRR ఉండాల్సింది అని అర్ధం…
అరుదుగా… HR లో Human..(నివాళి)
‘జర్నలిజం చేయాలని ఎందుకు అనుకున్నావ్?’ ఏదో తెలుగు భాషపైన అభిమానం, పట్టు ఉన్నాయి గనుక ‘పట్టు అంటే, ఎట్లా వచ్చింది ఏమైనా చదివావా?’ ఆ… చదివాను, తెలుగు సాహిత్యం. ‘ఏం సాహిత్యం చదివావు?’ రామాయణ, భారత, భాగవతం వంటి ప్రాచీన పద్య సాహిత్యం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకు ఏవేవో చదివా. ‘….. ఊ, ఎవరెవరి పుస్తకాలు చదివావేంటి?’ నన్నయ, పోతన, పెద్దన, శ్రీనాథుడి నుంచి విశ్వనాథసత్యన్నారాయణ, గురజాడ, శ్రీశ్రీ, చలం, ఆత్రేయ… ఇలా చాలా…
ఆసక్తి రేకెత్తిస్తున్న రాజేంద్రనగర్ రాజకీయం…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నియెజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు వ్యతిరేకంగా బిఆర్ ఎస్ నేతల వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంటే.. గ్రేటర్ లో పట్టున్న బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించి లబ్ధి పొందాలని భావిస్తోంది. ప్రకాశ్ గౌడ్ మూడు పర్యాయాలుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రత్యర్థి పార్టీలను బురిడికొట్టించడంలో ఆయనకు ఆయనే…
