ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ అంతరిక్షంలో అద్భుతం..

భారత్ కి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న వేల అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా..స్పేస్ కిడ్జ్ సంస్థ భూమి నుంచి 30 కిలో మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించింది.   On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s…

Read More

రాత్రి ఆలస్యంగా భోజ‌నం చేస్తున్నారా..? అయితే ఈ ముప్పు మీకు పొంచివుంది…!

Sambashiva Rao : =========== ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌నిషి ఎంత బీజీగా మారిపోయాడంటే త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోనంత‌గా.. ప‌ని ఒత్తిడి కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణాలతో ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నాడు. ఆహారం తీసుకునే స‌మ‌యం కూడా మ‌రిపోతుంది. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు అనేకం ఉన్నాయి. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకుంటే శ‌రీరానికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది. అనేక మంది రాత్రి పూట ఆలస్యంగా భోజ‌నం చేయ‌డం వ‌ల‌న‌ శరీరంలో అనేక…

Read More

ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం తథ్యం: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. 12నుంచి 14  శాతం కంటే ఎక్కువ మెజారిటీతో.. ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందన్నారు. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాలు  టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన.. ఇటీవల తాను ప్రాంతాల వారిగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేటతెల్లమయిందన్నారు. ఉత్తరాంధ్ర లో…

Read More

రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్(ఫోటోస్)

పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఫోకస్ పై పెట్టింది. తెలుగులో అగ్రహీరోలందరితో ఆడిపాడిన ఈఅమ్మడు.. తన మకాంను బాలీవుడ్ కి మార్చింది. తాజాగా ఈఅమ్మడు తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఫోకస్ పై పెట్టింది. తెలుగులో అగ్రహీరోలందరితో ఆడిపాడిన ఈఅమ్మడు.. తన మకాంను బాలీవుడ్ కి మార్చింది. తాజాగా ఈఅమ్మడు తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. పంజాబీ…

Read More

కరీంనగర్ లో వింత పాము..?

కరీంనగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పామును చూసిన గ్రామస్తులు లు భయాందోళనలకు గురవుతున్నారు. పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరోవైపు జిల్లా స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఈ విషయం పై స్పందించారు. ఇదంతా అబద్దమని పేర్కొన్నారు. నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్…

Read More

Pmmodi: అయోధ్య రామ్‌లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!

Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్‌ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…

Read More
Optimized by Optimole