క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం కోటం రెడ్డి పోరుబాట కార్యక్రమం…
NelloreRural: నెల్లూరు రూరల్: ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమమని కోటంరెడ్డి అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…
రాాకాసి బౌన్సర్ ..ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ కు తప్పిన పెను ప్రమాదం…!!
sambashiva Rao: =========== ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ ఆసక్తిరంగా జరుగుతుంది. మంగళవారం శ్రీలంక- ఆసీస్ మధ్య సూపర్ 12 జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాక్స్వెల్కు పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్లో లంక పేసర్ లాహిరు కుమారా విసిరిన బౌన్సర్ మ్యాక్స్వెల్ మెడకు బలంగా తాకింది. దాంతో అతను ఒక్కసారిగా నెలకూలాడు. ఇరుజట్ల ఆటగాళ్లు అతని దగ్గరకు పరుగెత్తారు. ఇక ఫిజియోలు సైతం అతనికి దగ్గరకు చేరుకొని చికిత్స చేశాడు.కొద్దీ…
Telugu literature: నేటి సాహిత్యం..వంకర నవ్వులు..!
Poetry : వంకర నవ్వులు దొంతర దంతాలు ఒక దాని మీద ఒకటి వాలి ఉంటాయి- సందడి చేసే ప్రియురాళ్లలాగ. పలువరుసలోని దంతాలన్నీ ఒకే వరుసలో ఉండాలని నియమమేమీ లేదు. ఏదో మోజు కొద్ది జనాలు వంకర నవ్వులను సవరించుకోవడానికి పలువరుసలను చక్కదిద్దుకుంటూ ఉంటారు. — ఫేరోయీస్ మూలం: పాలా గార్డ్ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు
‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు : బండి సంజయ్
BJPTelangana: ‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు. రాజకీయాలకు అతీతంగా సమాజానికి స్పూర్తినిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గ్రేట్. ఒక్క పిలుపుతో 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేసిన ఘనత మన్ కీ బాత్ దే. కాశ్మీర్ నుండి కన్యాకుమారిదాకా అటక్ నుండి కటక్ దాకా ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ సమాజానికి స్పూర్తి నింపిన మోదీగారికి ధన్యవాదాలు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మోదీ నిరంతరం దేశం…
Actress : Stunning beauty malavikamohanan mesmerizing photos..
Malavikamohanan: Insta
తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. తెలంగాణలోను వణికిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల సంఖ్య 38కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంక్రాంతి వేడుకల్లోనూ…
