ఎంజీఆర్‌ రికార్డును సమం చేయడం కేసీఆర్‌ కు సాధ్యమేనా ?

Nancharaiah merugumala senior journalist:  దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ప్రాంతీయపక్షం వరుసగా మూడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడులో 1970లు, 80ల్లో సాధ్యమైంది. తమిళ మొదటి సూపర్‌ స్టార్‌ ఎంజీ రామచంద్రన్‌ వరుసగా 1977, 1980, 1985 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఏఐఏడీఎంకేను విజయపథంలో నడిపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి కేంద్రం అసెంబ్లీని రద్దుచేయడం వల్ల, మూడోసారి మరణం వల్ల ఎంజీఆర్‌ మూడుసార్లూ పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు….

Read More

సీఎం కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!

Nancharaiah merugumala senior journalist:( తెలంగాణ ‘విప్రహిత’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!) తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు శుక్రవారం (2023 జూన్‌ 2) పదో ఏడాదిలోకి అడుగుబెడుతున్నారు. ఈ గొప్ప సందర్భానికి ముందు బుధవారం ఆయన హైదరాబాద్‌ గోపనపల్లిలో ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడం డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన గొప్ప పుణ్యకార్యం….

Read More

మర్రి చెన్నారెడ్డి ‘మంత్రదండం’ ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు!

Nancharaiah merugumala senior journalist: (మర్రి చెన్నారెడ్డి చేతిలోని ‘మంత్రదండం’ వరుసగా ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు (1978-80, 1989-90) పనిచేసిన మర్రి చెన్నారెడ్డికి కూడా అనేక నమ్మకాలుండేవి. ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు  ఆయన చేతిలో ఓ మంత్రదండం వంటి చేతికర్ర కనిపించేది. ఆ అప్రకటిత ‘రాజదండం’పై మీడియాలో, బయటా అనేక కతలు చెప్పేవారు. అయితే సీఎం అయిన…

Read More

భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!

Nancharaiah merugumala senior journalist: భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటేయడం ఎవరికీ మంచిది కాదు!అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో బాజపాకు ఓట్లేస్తే నష్టం బ్రామ్మలకే! భారత నూతన పార్లమెంటు (సన్సద్‌) భవనం ప్రారంభం సందర్భంగా జరిగిన వేడుకలో లోక్‌ సభ వేదికపై వరుసగా (కూర్చున్న) రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముగ్గురు ప్రముఖులు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా….

Read More

TGUGCET అర్హత సాధించిన విద్యార్థినీలు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది ఎప్పుడంటే?

Suryapeta: సూర్యాపేట: బాలెం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల డిగ్రీ కళాశాలలో 2023_24 విద్యా సంవత్సరానికి మొదటి దశ ప్రవేశాలకు  TGUGCET అర్హత సాధించిన విద్యార్థినిలు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలకు రావాలని ప్రిన్సిపల్ డాక్టర్ పి. శైలజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ ఒకటో తేదీన బి. ఏ.(హెచ్. ఇ. పి)బి.ఎస్సీ. ఫిజికల్ సైన్స్( ఎం.ఎస్. డి.ఎస్. , ఎంపీసీ) బీ.కాం.(కంప్యూటర్ అప్లికేషన్స్), జూన్ రెండవ తేదీన బీఎస్సీ లైఫ్ సైన్స్ ( బి.జెడ్. సి,…

Read More

తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో ?

Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్‌ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్‌ చివర్లో ఎనిమిదో లోక్‌ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…

Read More

ప్రజాస్వామ్య దేవాలయంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠ..

‘సెంగోల్’—వీర చోళుల సాంప్రదాయ ప్రతిష్ట.భారత సనాతన ధర్మ శక్తి కాలానికి అతీతంగా నిత్య తేజస్సుతో తరాలు మారినా ప్రకాశిస్తూనే ఉంటుంది. పవిత్ర  బంగారు రాజదండంగా భారతీయ చారిత్రాత్మక, వారసత్వ, ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం. 1947లో స్వాతంత్ర్య సిద్ధి సమయంలో తిరువావధూతురై నుండి ఢిల్లీకి చేరిన పవిత్ర రాజదండం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో తిరిగి నూతన పార్లమెంట్ లో స్పీకర్ ప్రాంగణంలో ప్రతిష్టించబోతుండడంతో అది తిరిగి తన పునర్వైభవాన్ని పొందనుంది. పవిత్ర రాజదండం కేవలం…

Read More

హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!

Nancharaiah merugumala senior journalist: ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్‌ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ  సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్‌ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ బ్రాహ్మణ యాంకర్‌ చిత్రా…

Read More

హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!

క‌రీనంగ‌ర్ మాజీ ఎంపీ క‌న్ను హుస్నాబాద్ నియోజ‌వ‌క‌ర్గంపై ప‌డిందా? గ‌తంలో హ‌స్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అత‌ను ఈనియోజ‌కవ‌ర్గం ఎంచుకోవ‌డానికి  కార‌ణం ఏంటి? ఒక‌వేళ అత‌ను అక్క‌డి నుంచి పోటిచేస్తే స్థానిక నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తారా? ఇప్ప‌టికే సీటు నాదేన‌ని భావిస్తున్న స్థానిక‌ నేత ప‌రిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్ర‌తిపాద‌న‌కు ఢిల్లీ అధిష్టానం ప‌చ్చ‌జెండా ఊపుతుందా? క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి 2009లో  కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పొన్నం ప్ర‌భాక‌ర్‌  గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక…

Read More
Optimized by Optimole