బెంగాల్ మంత్రి అరెస్ట్ కలకలం..

YELUVAKA SRAVAN(Journalsit): =================== బెంగాల్లో మంత్రి అరెస్ట్ కలకలం రేపుతోంది. దీంతో మరోసారి బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుస్తున్నారు.అసలు సినిమా ఇప్పడే మొదలైందని బీజేపీ నేత ట్విట్ చేయగా..కావాలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని టీఎంసీ నేత కౌంటర్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక టీచర్ రిక్రూట్‌మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారనే నెపంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి చటర్జీని అరెస్టు చేశారు. దాదాపు 26 గంటల విచారణ అనంతరం అతనిని…

Read More

‘ పెద్ద తెలుగువారి ’ ముఖ్య సంగతులు అందించే పత్రిక ‘ఈనాడు’ ఒక్కటేనా?

Nancharaiah Merugumala:(senior journalist) -==============================  వీవీ గిరి గారిని ఒడిశాకు చెందిన నేత అనడం పద్ధతిగా లేదు! ––––––––––––––––––––––––––––––––––––––––––––– విశాల తెలుగు సమాజం (ఇందులో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని తెలుగు ప్రజలంతా వస్తారు) తెలుసుకోవాల్సిన లేదా వారికి తప్పక ఆసక్తి కలిగించే వార్తలను చాలా సందర్భాల్లో ‘ద లార్జెస్ట్‌ తెలుగు డైలీ’ ఈనాడు మాత్రమే పాఠకులకు అందిస్తుందనే నా అంచనా మరోసారి నిజమైంది. ఈరోజు పతాక శీర్షిక వార్త–ప్రథమ పీఠంపై గిరి పుత్రిక– చివరి నుంచి…

Read More

భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజకీయ ప్రస్థానం..

భారత రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు.వివాదారహితురాలిగా పేరున్న ఆమె..తొలుత టీచర్ గా పనిచేశారు. ఆతర్వాత కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా విశేష సేవలందించారు. నాలుగేళ్ల వ్యవధిలో భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోవడం ఆమె జీవితంలో పెనువిషాదాం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్‌ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. తండ్రి…

Read More

రైలు ప్రమాదం.. తప్పించుకున్న కుటుంబం .. వీడియో వైరల్!

భూమిమీద నూకలు ఉంటే బతికి బట్టకట్టడం అంటే ఇదేనేమో.ఓ కుటుంబం కొద్ది తేడాతో ప్రాణాలు దక్కించుకుంది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ప్రయాణికులు ఎవరూ.. ఘటన ఎక్కడ జరిగిందన్నది మాత్రం స్పష్టతలేదు.   Ohh dear… Scene from Bhubaneswar. Please refrain from this. pic.twitter.com/QkLxj78CmI — Susanta Nanda IFS (@susantananda3) July 19, 2022 వీడియో చూసినట్లయితే.. ఓ రైల్వే స్టేషన్ కు కొద్ది…

Read More

మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్..

Nancharaiah merugumala :(senior journalist) మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్.. –––––––––––––––––––––––––––––––––––– పాత పాత్రికేయ బాణీలో చెప్పాలంటే–భారత/పంజాబీ సంతతికి చెందిన బ్రిటిష్‌ కన్సర్వేటివ్‌ పార్టీ నేత, దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునక్‌ (42) ప్రధానమంత్రి కావడానికి అన్ని ప్రయత్నాలూ పద్ధతిగానే చేస్తున్నాడు. సునక్‌ కు మంచి చదువు, సంపద, మిలియనీర్‌ భార్య (ఇన్ఫోసిస్‌ ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు అక్షత) మాత్రమే కాదు పదునైన మెదడుంది. ఇంగ్లండ్‌ రాజకీయ ప్రమాణాల…

Read More

హిందూత్వ మూలాలను ఎప్పటికీ మరిచిపోను : రిషిసునాక్

బ్రిటిష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు . బ్రిటిష్ హౌజ్ఆఫ్ కామన్ సభ్యుడిగా భగవద్గీత పై ప్రమాణం చేసిన అతను.. ఎప్పటికీ హిందూత్వ మూలాలను మరిచిపోనని మరోమారు స్పష్టం చేశాడు.ఇక తన అత్తమామలలు ఇన్ఫోసిస్ నారయణ మూర్తి.. సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామర్స్ లో భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి వ్యక్తి…

Read More

నవ్వులు పూయిస్తున్న యువతి కేక్ ఆర్డర్ వీడియో !

కేక్ ఆర్డర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తోంది. ఓ మహిళ ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఒకటి చెబితే మరోటి చేశాడు. ఈవిషయాన్ని సదరు యువతి నవ్వుతూ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించింది. ఇంతకు డెలివరీ బాయ్ చేసిన పనేంటో తెలిస్తే మీరు నవ్వుఆపుకోలేరు! ఢిల్లీకి చెందిన వైష్ణవి మోంద్కర్ జొమాటోలో కేక్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కింది డెలివరీ బాయ్ కి కొన్ని సూచనలు…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు(ఫోటోస్)

presidentelection2022: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ ఓటు హక్కువినియోగించుకున్న ఓడిశా సీఎం పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ . ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్న అస్సాం సీఎం హిమంతా బిశ్వా ఓటు హక్కు వినియోగించుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పక్కన అచ్చెన్నాయుడు ఓటు వినియోగించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి…

Read More

తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ జరిగిందా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. కాళేశ్వరం అవినీతిని కప్పిపించుకోవడానికే ఈవిషయాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిచేస్తున్నారు. వారంరోజులుగా వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పడు వచ్చి తప్పులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువని వాతావరణ శాఖ అధికాలు తేల్చిచెప్పారు. క్లౌడ్ బరెస్ట్ అంటే ..? ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతమై ఒక్కసారిగా నీటిదారును భూమిపై కుమ్మరించడాన్ని…

Read More

ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా నేపథ్యం..!

Nancharaiah Merugumala (సీనియర్ జర్నలిస్ట్): ============================== కొంకణ క్రైస్తవ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మార్గరెట్‌ ఆల్వా అత్తమామలిద్దరూ కాంగ్రెస్‌ ఎంపీలే అత్త వయలెట్‌ రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ (1962–69) ––––––––––––––––––––––––––––––– రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కాంగ్రెస్, దాన్ని అనుసరించే ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థులు ఇద్దరూ (యశ్వంత్‌ సిన్హా, మార్గరెట్‌ ఆల్వా) 80 ఏళ్లు దాటినోళ్లే. యశ్వంత్‌ 84 అయితే, మార్గరెట్‌ ఎనిమిది పదుల్ని మొన్న ఏప్రిల్‌ లో దాటారు. మార్గరెట్‌ ఆల్వా నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత…

Read More
Optimized by Optimole