హుజురాబాద్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమ‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అవాంత‌రాలు ఏర్ప‌డుకుండా ఓటింగ్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభ‌మైన‌ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ రాత్రి 7 గంటల వరకూ కొన‌సాగ‌నుంది. ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మెుత్తం 2 ల‌క్ష‌ల 37 వేల 22 మంది ఓటర్లున్నారు. అందులో పురుష‌ ఓటర్లు ఒక ల‌క్షా, 18 వేల‌, 7 వంద‌ల,…

Read More

దేశంలో పసిడి ధరల్లో హెచ్చుత‌గ్గులు..

ఎప్ప‌టిలాగే బంగారం ధ‌ర‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తూన్నాయి. నిన్న‌టితో పోల్చుకుంటే హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌ వంద రూపాయ‌ల‌కు పైగా త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అయితే దేశ‌వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, దేశంలో 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 50 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 50 రూపాయ‌లుగా ఉంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More

దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..

సామాన్యుడికి ఒక్క‌రోజైనా ఊర‌ట‌నిస్తూ గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశ‌వ్యాప్తంగా కొన్ని చోట్ల‌ ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయ‌లకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…

Read More

శాండల్ వుడ్ పవర్ స్టార్ కు గుండె పోటు..?

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా సోదరుడు శివ రాజ్‌కుమార్ తెలిపారు. కన్నడ నటుడు యష్, సీఎం బసవరాజ బొమ్మి, నటి శృతి ఆసుపత్రిలో ఉన్నారు. ఇక ఈ…

Read More

ఐరసా సర్వసభ్య సమావేశాల్లో డైనోసార్..?

ప్రపంచాన్ని ఉద్దేశించి డైనోసార్ మాట్లాడింది. వాతావ‌రణాన్ని నాశనం చేయొద్దంటూ డైనోసార్ వార్నింగ్ ఇచ్చింది. అది కూడా ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో… ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ మాట్లాడడమేంటి అనుకుంటున్నారా..? ( వాతావరణ మార్పులు సృష్టించే ఉత్పాతాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం ఇది. వినాశనాన్ని ఎంచుకోవద్దూ అంటూ డైనోసార్ ద్వారా తెలియజెప్పింది UNDP. ఎల్లకాలం వాతావరణ సంక్షోభాన్ని విస్మరించలేమని, సాకులు చెప్పడం ఆపి వాతావరణ మార్పులపై పనిచేయడం మొదలు…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం కాస్త త‌గ్గినా బంగారం ధర నేడు మార్కెట్ ధరల్లో స్వ‌ల్ప వ్యత్యాసం కనిపిస్తోంది . అయితే దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌ల్లో మార్పులు క‌నిపిస్తున్నాయి. శనివారం గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, దేశంలో 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 40 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 40 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.నిన్న‌టి వ‌ర‌కూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు కూడా కొన‌సాగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ 113 రూపాయ‌లకు చేరుకుంది. డీజిల్ 106 రూపాయ‌ల 22 పైస‌లు. ఇక రాష్ట్ర…

Read More

దేశంలో బీజేపీ ప్రభావం మరో 30ఏళ్లు ఉంటుంది: ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని దేశ ప్రజలు ఓడిస్తారని.. బీజేపీని ప్రజలు మర్చిపోతారని రాహుల్‌ భ్రమపడుతున్నారని అన్నారు పికే. బీజేపీ ప్రభావం మరో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన స్పష్టం వేశారు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గ్రహించడం లేదని అదే అసలు సమస్య అని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు…

Read More

ఆస్పత్రిలో చేరిన రజినీ..!

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వారు వెల్లడించారు.కాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు రెండు రోజుల క్రితం రజినీ దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలుసుకున్నారు.

Read More

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు..

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో బెయిలు మంజూరు అయ్యింది. ఆర్యన్ తరపు న్యాయవాది గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్ లభించడంతో షారుఖ్ కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రగ్స్ కేసులో గత కొద్దిరోజులుగా ముంబయి అర్ధర్ రోడ్ జైలులో ఆర్యన్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకలేదు. దీంతో అతను 20 రోజులుగా…

Read More
Optimized by Optimole