సహనం నశిస్తే.. ఆటకు వీడ్కోలు పలుకుతా: ఆశ్విన్ రవిచంద్రన్

గెలుపోములు ను సమానం చూడడం మూలంగానే.. తాను అత్యుత్తమ స్థాయిలో ఉండటానికి కారణమని భారత జట్టు స్పిన్నర్ అశ్విన్ పేర్కొన్నాడు. వివాదాలను తనకి ఇష్టముండదని.. ప్రతి సారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాని యాష్ స్పష్టం చేశాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా గురించి రాసే కథనాలను పట్టించుకోను.. దేశంలో ఆడితే తెగ పొగిడేస్తారు.. నేను సాధారణ వ్యక్తిని.. నిరంతరం ఆటను ఆస్వాదిస్తాను అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడటం వలన జీవితానికి అర్థం దొరికింది. ఎవరు పొగిడిన, తిట్టిన…

Read More

పరుగుల రేడు గుండె ఆగింది!

భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాసవిడిచారు.ఆక్సిజన్ స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం వల్ల మిల్కాను జూన్ 3న చంఢీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల ముందే మిల్కా సతీమణి నిర్మల్‌ కౌర్‌ కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా మిల్కా మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. “ఆయన ఎంతో పోరాడారు. కానీ దేవుడు తన…

Read More

ఈటెల రాజేందర్ కు అడుగడుగునా జన నీరాజనం!

తెలంగాణ మాజీ మంత్రి బిజెపి నేత ఈటెల రాజేందర్ కు ప్రజ్ఞాపూర్, సిద్దిపేట రహదారిలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈటలకు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. గ్రామగ్రామాన, వాడవాడలా బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. గజ్వేల్‌లో ఆనాడు నేను ఉద్యమంలో చేరా. సొంత నియోజకవర్గంతోపాటు ఇక్కడి ప్రజానీకంతో నాకు ఎంతో…

Read More

కరోనా థర్డ్ వేవ్ పై ఆందోళన అవసరం లేదు_డబ్ల్యూహెచ్ఓ

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఎయిమ్స్ సంయుక్త సంస్థ అధ్యయనంలో ఈ విషయం స్పష్టం అయ్యిందని పేర్కొంది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు ఒకే స్ధాయిలో ఉందని తెలిపింది. అధ్యయనంలో భాగంగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్10 మధ్య దేశంలోని అయిదు ప్రాంతాల్లో రెండేళ్ల వయసు నుంచి వయోజనుల వరకు…. 4 వేల 59 నమూనాలను సేకరించారించామని తెలిపింది. పూర్తి…

Read More

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు శుక్రవారం జరగనుంది. జట్టు ఎంపికను పరిశీలిస్తే.. కెప్టెన్ కోహ్లీ అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చారని తెల్సుతోంది. 11 మంది సభ్యులు గల జట్టులో కీపర్ గా ధోనీ వారసుడిగా కితాబు అందుకుంటున్న రిషబ్ పంత్ కి జట్టులో స్థానం లభించింది. స్పిన్నర్స్ కోటాలో రవి చంద్రన్ అశ్విన్.. ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాను…

Read More

కరోనా తో మరో సింహం మృతి!

కరోనాతో మరో సింహం చనిపోయింది. చెన్నైలోని వాండలూర్‌ అన్నా జూపార్కులో కరోనాతో 12ఏళ్ల ఆసియా మగ సింహం.. బుధవారం మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్​గా తేలిన తర్వాత అత్యవసర విభాగంలో ఉంచి.. మృగరాజుకు చికిత్స అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక సింహానికి కరోనా లక్షణాలు కనిపించగా.. జూలోనే పరీక్షలు నిర్వహించినట్లు పశువైద్య అధికారులు తెలిపారు. నమూనాలను మధ్యప్రదేశ్​ భూపాల్​లోని ఎన్​ఐహెచ్​ఎస్​ఏడీకి పంపినట్లు తెలిపారు.మొత్తం 14 సింహాల్లో ఏడు కరోనా బారిన పడ్డాయి. వారం వ్యవధిలో…

Read More

సీఎం కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ బిజెపి నేత విజయశాంతి సెటైర్లు విసిరారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల పర్యటన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మాటకు భయపడాల్సిన అవసరం లేదని.. ఆయన ఓట్ల పండగ అప్పుడు తప్ప.. ఫాంహౌస్ నుంచి బయటకు రాడని ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని.. అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని రిపోర్ట్స్ అందుబాటులో ఉండాలని లేనిచో కఠిన చర్యలు…

Read More

పుష్ప.. పది కేజిఎఫ్ లతో సమానం_ డైరెక్టర్ బుచ్చిబాబు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ర్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘ ఉప్పన ‘ సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప ‘ పది కేజీల తో సమానం.. హీరో ఎలివేషన్ పాత్ర చూస్తుంటే మతి పోతుంది.. ఈ సినిమా గ్యారెంటీగా అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని బుచ్చిబాబు అన్నాడు. తాను రీసెంట్…

Read More

కాశ్మీర్ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సన్నద్ధత..?

జమ్ముకశ్మీర్‌లో విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. ఏడు ప్రధాన పార్టీలతో ఏర్పడిన పీపుల్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ (పీజీడీఏ) నేతలతో కేంద్రం సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు  భాజపా, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయకారణాల వల్ల 2018లో కూటమి నుంచి భాజపా వైదొలగింది. దీంతో…

Read More

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్ల గురి!

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్‌ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్‌లోని సంస్థలు కూడా వీరి రాడార్‌లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు సమాచారం. వీటిల్లో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. ఎయిర్ ఇండియాపై హ్యాకింగ్.. గతనెలలో ఎయిర్‌ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి….

Read More
Optimized by Optimole