టీఎంసీ కుట్రలకు పాల్పడుతుంది : జేపీ నడ్డా
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధిస్తుందని భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఓవార్త సంస్థ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పశ్చిమ్ బెంగాల్లో రాబోయే రోజుల్లో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. అసోంలో అధికారాన్ని నిలబెట్టుకుంటాం. తమిళనాడులో అధికార కూటమిలో కీలకంగా ఉంటామని.. పుదుచ్చేరిలో అధికారాన్ని చేజికిచ్చుకుంటాం. కేరళలో కీలకంగా నిలుస్తామని నడ్డా పేర్కొన్నారు. ఓటమి భయంతో టీఎంసీ…