పంత్ జట్టు పని పూర్తి చేస్తున్నాడు: రోహిత్

జట్టు యాజమాన్యం చెప్పిన పనిని రిషబ్ పంత్ సమర్థవంతంగా పూర్తి చేస్తున్నాడని రోహిత్ శర్మ అన్నారు. రిషబ్ సత్తా ఏంటో అందరికి తెలుసని ఆయన తెలిపారు. రెండోరోజు మ్యాచ్ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనదైన శైలి బ్యాటింగ్తో ఇన్నింగ్స్ చక్కదిద్దడంపై పంత్ కు కచ్చితమైన అవగాహన ఉన్నట్లు రోహిత్ పేర్కొన్నారు. అతడు విఫలమైన ప్రతిసారీ విమర్శలు రావడం సహజమని అన్నారు. జట్టు మిిడిల్ ఆర్డర్లో ధోని లేని స్థానాన్ని పంత్ భర్తీ చేసేందుకు సిద్ధమైపోయాడని హిట్మ్యాన్…

Read More

వినాయకుడు చెవిలో చెబితే కోరిక తీర్చేస్తాడుట!

౼ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తిర్చేస్తాడట తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉన్నటువంటి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుందని భక్తుల నమ్మకం. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడని.. అన్ని చోట్ల కొలువై ఉన్న గణనాథుడు ఎల్లవేళలా భక్తులకు అండగా ఉంటాడని ప్రతీక. స్వామి కొలువై ఉన్న ఈ పుణ్యక్షే…

Read More

పోలార్డ్ ‘సిక్సర్స్’ రికార్డ్!

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడు ఆటగాడిగా పొలర్డ్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో స్పిన్నర్ ధనుంజయ వేసిన ఓ ఓవర్లో ఆరు బంతులను సిక్సర్స్ గా మలిచి ఈ ఘనత సాధించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు. టీ20…

Read More

శశికళ సంచలన నిర్ణయం!

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నా డీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని, జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబపాలనలకు స్వస్తి చెప్పి అమ్మ పాలన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ నాలుగేళ్ల…

Read More

సారంగా దరియా లిరిక్స్!

పల్లవి : దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. దాని ఎడమ భుజం మీద కడవ దాని ఏజెంట్ రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. చరణం 1: కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పుల మల్లే దండేల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వులో లేవురా ముత్యాల్…

Read More

ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు!

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన పధకంలోని సుమారు 50 కోట్ల మంది లబ్దిదారులు ‘ఆయుష్మాన్ కార్డులను’ ఉచితంగా పొందవచ్చునని కేంద్రం ప్రకటించింది. గతంలో ఈ కార్డు కోసం రూ. 30 వసూలు చేయగా.. ఇప్పుడు వాటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయుష్మాన్ కార్డు ద్వారా లబ్దిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ కార్డులను దేశవ్యాప్తంగా కామన్…

Read More

సీమాంధ్ర కథలకు మారుపేరు సింగమనేని!

సీమాంధ్ర కథలు అనగానే గుర్తొచ్చే పేరు సింగమనేని నారాయణ. ఎండిన సేళ్లు, నీళ్లివని బోర్లు, వట్టిపోయిన చెరువులు, సీమ రైతుల కన్నీటి కష్టాల్ని కథల రూపంలో తీసుకొచ్చిన ఘనత వారిదే. నవల రచయితిగా, సాహిత్య విమర్శకుడిగా, ప్రసిద్ధుడైన ఆయన అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా వారిగురించి క్లుప్తంగా.. సింగమనేని అనంతపురం జిల్లా మరూరు బండమీదపల్లిలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వృత్తిపరంగా అధ్యాపకుడు, ప్రవృత్తిపరంగా అభ్యుదయ రచయిత, మార్క్సిస్టు చింతనాశీలి. మహాప్రస్థాన గేయాలు, తిలక్ వచనా…

Read More

రామరాజ్యమే లక్ష్యం : బండి సంజయ్

తెలంగాణలో రామ రాజ్యమే తమ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస విస్మరించిందని,రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో పట్టభద్రుల తగిన రీతిలో బుద్దిచెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మీద నమ్మకంతో ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి,…

Read More

2023లో అధికారంలో వచ్చేది బీజేపీ: తరుణ్ చుగ్

సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాగర్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ ముడిపడిందని, అక్కడ గెలిస్తే టీఆర్ఎస్ పతనం ఖాయమని తరుణ్ చుగ్ తెలిపారు. సాగర్ అభ్యర్థిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు త్వరలో వెల్లడిస్తారని, తెలంగాణ ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే..! త్వరలో జరగనున్న హైదరాబాద్,…

Read More

యోగ్యతను బట్టి పదవి!

పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ: ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని…

Read More
Optimized by Optimole