Literature: సాహిత్య సభల్లో టైమర్ అవసరం..!

విశీ: సాహిత్య సభల్లో టైమర్ పెట్టాలని, వాళ్లకి కేటాయించిన టైం రాగానే ఒక నిమిషం ముందు గంట మోగేలా ఏదైనా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను.(నేను చూసినంత వరకు ఖదీర్ గారు నిర్వహించే సమావేశాలు టైం ప్రకారం జరుగుతాయి. టైం కాగానే ఆయన లేచి వాచీ చూస్తారు. ప్రసంగం ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది). TED Talksలో 18 నిమిషాలలోపు ప్రసంగం ముగించాలి. ఎంత ఘనులైనా అదే నిబంధన! మన దగ్గర మాత్రం కొందరు…

Read More

Telangana: తలుపులు మూసి ‘తెలంగాణ బిల్లు ‘ ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్‌ ఎప్పుడవుతుందో!

Nancharaiah merugumala senior journalist: తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్‌ ఎప్పుడవుతుందో! ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సినిమా సాంగంత హిట్‌ కావాల్సింది. కాని, అదృష్టవశాత్తూ అంతటి ప్రమాదం జరగలేదు. ‘రాజ్యసభ, లోక్‌ సభల మొత్తం డోర్లు అన్నీ వేయించేసి సోనియమ్మ ఏపీ…

Read More
సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క-సారక్క జాతర,మేడారం సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క సారక్క 1900,సమ్మక్క సారక్క అసలు కథ,సమ్మక్క సారక్క చరిత్ర,సమ్మక్క సారక్క జీవిత చరిత్ర,మేడారం సమ్మక్క సారాక్క,కోయ వల దేవుడు సమ్మక్క సారక్క,సమ్మక్క సారక్క పసుపు కుంకుమ,మేడారం సమ్మక్క సారక్క చరిత్ర,

MEDARAMHISTORY: సమ్మక్క- సారక్క జాతర వెనక ఇంత కథ ఉందా?

సమ్మక్కసారక్కజాతర;   ఓవైపు శివసత్తుల పూనకాలు.. మరోవైపు కోయదోరల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవు . వనదేవతలకు మొక్కులు  చెల్లించడం.. అమ్మవార్లకు నివేదించే బంగారాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరించడం ఈజాతర ప్రత్యేకత.   కుంభమేళ తర్వాత జరిగే అతిపెద్ద జాతర కోసం కోట్ల మంది భక్తులు వేచిచూస్తారు. ఇంతలా చెప్తున్నానంటే ఆజాతర ఏంటో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది కదా!  అదేనండి !  మాఘమాసంలో  తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగేటువంటి సమ్మక్క _ సారక్క జాతర. ఆజాతర…

Read More

Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!

Nancharaiah merugumala senior journalist:  గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది! జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం…

Read More

Bandisanjay: 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నరు..

Bandisanjay:‘‘బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు… కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు. ఎంఐఎం నేతలున్నరు. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకుంటరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నుండి 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్…

Read More

గురుశ్లోకం; ” గురుబ్రహ్మ గురువిష్ణు ” శ్లోకం అసలు కథ తెలుసా?

గురుశ్లోకం; ” గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: ”   ఈశ్లోకం అందరికీ తెలుసు కానీ దీని వెనక ఉన్న కథ  ఎవరికీ తెలియదు. అసలు మొదట ఈశ్లోకం ఎవరు పలికారు? ఎందుకు పలికారో తెలుసుకుందాం! పురాణకథ ;  పూర్వం నిరుపేద కుటుంబానికి చెందిన కౌత్సుడు ఓ ఆశ్రమంలో విద్యాధరుడు అనే గురువువద్ద విద్య నేర్చుకునేవాడు. ఓసారి గురువు పనిమీద బయటికి వెళ్లాడు. అయితే…

Read More

Bandisanjay: బండి సంజయ్ తొలి విడత ‘ ప్రజాహిత’ యాత్ర సక్సెస్..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ…

Read More

Bandisanjay: సంజయ్ యాత్రకు అపూర్వ స్పందన.. రేపే తొలి విడత యాత్ర ముగింపు..

Bandisanjay: bandisanjay  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలివిడ ప్రజాహిత యాత్ర రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం వద్ద ప్రజాహిత యాత్ర తొలివిడత యాత్రను ముగించనున్నారు. డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో వారం రోజులు యాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం మలివిడత ప్రజాహిత యాత్రను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించనున్నారు. మరోవైపు 5వ…

Read More
Optimized by Optimole