‘బేగంపేట ఎమ్మెల్యే’కు ఎన్నాళ్లో ఈ ‘మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌’ హోదా?

Nancharaiah merugumala: (senior journalist) ఓబీసీ ప్రధాని మోదీకి ఐదుసార్లు వెల్కం చెప్పి, వీడ్కోలు పలికిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానికి ఎంతటి గౌరవం!  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కులానికి ‘పెద్ద పద్మనాయకుడే’ (వెలమ) అయినా బాధ్యతగల ప్రజానాయకుడుగానే వ్యవహరిస్తున్నారు. కాషాయ ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీతో ఏడాది క్రితం చెడినాక ఆయనకు హైదరాబాద్‌ హవాయీ అడ్డాలో తన తరఫున స్వాగతం పలికే పని తనకు ఇష్టమైన ఓబీసీ (పశుసంవర్ధక శాఖ) మంత్రి తలసాని శ్రీనివాస్‌…

Read More

నాయకుడి లక్షణం ఎలా ఉంటుందో మహా భారతం చదవండి.. బండికి సలహా !

పార్థ సారథి పొట్లూరి: తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కి బెయిల్ లభించింది ! 10వ తరగతి హిందీ ప్రశ్నా పత్రం పరీక్ష మొదలయిన అరగంటలోపే బయటికి రావడం దానిని ఒక మాజీ జర్నలిస్ట్ బండి సంజయ్ గారికి వాట్స్ అప్ కి పంపించడం వివాదాస్పదం అయ్యి చివరకి ప్రశ్నా పత్రం బయటికి రావడానికి మూల కారకుడు బండి సంజయ్ కుమార్ అని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం తరువాత జ్యుడీషియల్…

Read More

పేపర్ లీకుతో సంబంధం లేదని ప్రమాణం చేస్తా… సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?: బండి సంజయ్

Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పదవ తరగతి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని?  హిందీ పేపర్ ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను…

Read More

మోడీజీ … ఈప్రశ్నలకు జవాబు చెప్పండి: సీఎల్పీ భట్టి విక్రమార్క

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30 ప్రశ్నలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. 1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు  కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా? 2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ…

Read More

‘నల్లసూరీళ్ల’’ కు అండగా కాంగ్రెస్‌ : CLP మల్లు బట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్రానికి మణిహారమైన సింగరేణి ఎన్నో ఏండ్లుగా దేశానికి పెద్దఎత్తున నల్ల బంగారాన్ని అందిస్తూ ప్రధాన ఇంధన వనరుగా తోడ్పడుతోంది. హైదరాబాద్‌ (డెక్కన్‌) కంపెనీగా పిలువబడుతూ 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి, 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌గా రూపాంతరం చెందింది. 133 సంవత్సరాలుగా నిరాటంకంగా రాష్ట్రానికి సిరుల మణిగా కొనసాగుతూ రారాజుగా వెలుగొంది లక్షలాది కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్న సింగరేణి కాలరీస్‌ తెలంగాణ ప్రజల సొంత ఆస్తి. తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం…

Read More

కాంగ్రెస్ పార్టీ మారతాననేది ఊహాగానమే.. త‌ప్పుడు ప్ర‌చారం చేయోద్దు

Nalgonda: కాంగ్రెస్ పార్టీ మారుతున్నానని వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంపీ కోమ‌టిరెడ్డి ఘాటుగా స్పందించారు. బిఆర్ఎస్ అనుకూల మీడియా కావాల‌నే అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ద‌య‌చేసి తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మారే ప్ర‌స‌క్తే లేదంటూ ఎంపీ తేల్చిచెప్పారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమ‌ని కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ పార్ల‌మెంట్ స‌భ్యత్వం ర‌ద్దును నిరసిస్తూ గాంధీభవన్ పార్టీ చేప‌ట్టిన దీక్షలో పాల్గొన్న విష‌యాన్ని ఈసంద‌ర్భంగా…

Read More

పాద‌యాత్ర‌లు , రైతుల రుణ‌మాఫీ ఉద్య‌మం పేరిట దూకుడు పెంచిన టీకాంగ్రెస్‌…

తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌లు దూకుడు పెంచారు. ఓవైపు పేప‌ర్ లీకేజ్ లు, లిక్క‌ర్ స్కాంల‌తో బీజేపీ, అధికార బిఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేసుకుంటుంటే.. మ‌రోవైపు హ‌స్తం పార్టీ నేత‌లు చాప కింద‌నీరులా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఇటు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌తో బిజీ షెడ్యూల్ గ‌డుపుతుంటే .. అటు టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌నంప‌ల్లె అనిరుథ్ రెడ్డి, పెద్ద‌ప‌ల్లి కాంగ్రెస్ నేత‌లు రైతుల రుణ‌మాఫీపై ద‌ర‌ఖాస్తుల ఉద్య‌మం పేరుతో జోరుమీదున్నారు. మొత్తంగా…

Read More

ఈనాడులో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లే గాని ఇండియన్లని కాదు!

Nancharaiah merugumala : (senior journalist ) ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలోని 10 మంది తెలుగోళ్లలో 7గురు రెడ్లే! అట్లుంటది ఔషధాలు, ఆస్పత్రుల రెడ్డీల సంపాదన మరి..! ఈరోజు ఈనాడు బిజినెస్‌ పేజీలో తమ వ్యాపార మైనర్‌ ‘భాగస్వామి’ ముకేశ్‌ అంబానీ కొత్త విజయాలపై ఎప్పటిలా పెద్ద వార్త ఇస్తూనే,‘‘ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మనోళ్లు’’ అనే శీర్షికతో పది మంది పేర్ల జాబితా ఇచ్చారు. ‘ఈనాడు’లో ‘మనోళ్లు’ అంటే మన భారతీయులు అని కొన్ని…

Read More

singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్‌ ఇంజిన్‌. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల…

Read More

jadcherla: అనిరుథ్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న‌.. వెల్లువెత్తుతున్న రైతు ద‌ర‌ఖాస్తులు…

jadcherla :జ‌డ్చ‌ర్ల‌లో టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్ రెడ్డి చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వివిధ మండ‌లాల ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివచ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా అనిరుథ్ ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. బిఆర్ ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. ముఖ్యంగా రైతురుణ‌మాఫీ, డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల హామీలను కేసీఆర్ ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డంపై అనిరుథ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన…

Read More
Optimized by Optimole