తెలంగాణలో అమిత్ షా పర్యటన ప్రారంభం.. ఎన్టీఆర్ తో భేటి..!!

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి బేగం పేట విమానాశ్రయం చేరుకున్న షాకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత నేరుగా సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లిన అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ పార్టీ ……

Read More

మునుగోడు రాజకీయ పండగ .. సభలతో హోరిత్తిస్తున్న పార్టీలు!

మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు పాదయాత్రలు , సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్ బహిరంగ సభతో కార్యకర్తలు జోష్ నింపింది. బీజేపీ సైతం ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు కార్యకర్తలు సమాయత్తమవతున్నారు. అటు కాంగ్రెస్ ప్రతి గడపకు వెళ్లి ఓటర్ల కాళ్లకు దండపెట్టి ఓట్లు అడుగుతామంటూ ప్రచారాన్ని మొదలెట్టింది. దీంతో మునుగోడులో రాజకీయ పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆగమాగం కావొద్దు.. ఇక మునుగోడు…

Read More

రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల కౌంటర్..

టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంని ఎద్దేవా చేస్తున్నారు.. 2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని కమలనాథులు  ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్…

Read More

కేసీఆర్‌ సారూ … ఆకు పచ్చ మునుగోడు ఏమాయే :గంగిడి మనోహర్‌రెడ్డి

(డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర) ప్రత్యేక వ్యాసం : =========================== ఉద్యమ సమాజాన్ని పక్కకు పెట్టి ‘తెలంగాణ నేనే తెచ్చిన-నేనే తెచ్చిన’ అనుకుంటూ కేసీఆర్‌ తనను తానే కీర్తించుకుంటూ తిరుగుతున్నరు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బిజెపి పాత్ర ఎంతో ఉంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ బిజెపి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పార్లమెంటులో, బయటా గట్టిగా పోరాడిరది బిజెపి. ఈ…

Read More

కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ , ఠాగూర్ వైఖరిపై నేతలు గుస్సా!

  తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఏకంగా ఆపార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం.. ఇది చాలదన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధిష్టానానికి లేఖరాశారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక…

Read More

టీఆర్ఎస్, కాంగ్రెస్ కి బిగ్ షాక్..బీజేపీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచ్లు!!

మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వివిధ మండలాల సర్పంచ్లు, ఎంపిటిసిలు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్ఎస్ కు..సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి కమలం పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలో నోటిఫికేషన్ వెలువడిన ముందే వలసలు, ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాషాయం నేతలు.. అసమ్మతి నేతలను టార్గెట్ చేసినట్లు విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు….

Read More

రసకందాయంగా మునుగోడు రాజకీయం.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు?

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు చేరికల కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తనతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు బీజేపీలోకి రాబోతున్నారని వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలైంది. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు క్యాడర్ చేజారిపోకుండా నియోజకవర్గంలో మకాం వేసి…

Read More

మునుగోడు బైపోల్ ఆలస్యం కానుందా.. బీజేపీ అదే కోరుకుంటుందా?

అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఆలస్యంగా జరగనుందా? కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో ఆపార్టీని బలహీనపరిచి దుబ్బాక, హుజురాబాద్ తరహాలో టీఆర్ఎస్ ,బీజేపీ మధ్యే పోటీ జరగాలని కమలనాథులు కోరుకుంటున్నారా? డిసెంబర్ లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌, గుజరాత్ ఎన్నికల్లో గెలిచి.. జనవరిలో ఉప ఎన్నికకు వెళ్తే ఓటర్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాషాయం నేతలు భావిస్తున్నారా? ఉప ఎన్నిక ఆలస్యంగా జరిగితే బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా…

Read More

గవర్నర్ ఎట్ హోం వేడుకకు కేసీఆర్ దూరం.. వస్తానని రాలేదన్న గవర్నర్!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.  ఎట్ హోమ్ కార్యక్రమానికి రావాలని చీఫ్ జస్టిస్ , సీఎం కేసీఆర్ కు పర్సనల్ గా లెటర్ రాసినట్లు.. మొదట వేడుకకు సీఎం కేసీఆర్ వస్తారని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని.. అరగంట వేచిచూసి ప్రోగ్రాం ప్రారంభిచినట్లు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

Read More

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫైర్!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి…

Read More
Optimized by Optimole