KCR: కేసీఆర్ 3.0

KCR: కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు. విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ.. ఏ క్షణాన్నయినా బద్దలయే అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైళ్లో ఉన్న కూతురు కవిత పరిస్థితిపై…

Read More

Loksabha2024: సోనియా రాజ్యసభకు పోతే..ఖమ్మం టికెట్ రేణుకా చౌదరికి ఇస్తారా?

Nancharaiah merugumala senior journalist: ‘ సోనియా రాజ్యసభకు పోతున్నారు కాబట్టి ఖమ్మం కాంగ్రెస్ టికెట్ రేణుకా చౌదరి వంటి భారీ కమ్మ నేతకు ఇస్తారా? ‘ మాజీ ఎంపీ రేణుకచౌదరి గారు పోటీకి దిగకుండా చేయడానికి..తెలంగాణ కాంగ్రెస్ ‘ అగ్ర నేతలు ‘ పార్టీ మాజీ అ్యక్షురాలు సోనియాగాంధీని ఖమ్మం నుంచి బరిలోకి దిగాలని అభ్యర్థించారు. చివరికి సోనియమ్మ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లేదా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామాంకన పత్రాలు దాఖలు చేస్తారని ఇప్పుడే…

Read More

Telangana:విత్తనం మూలం ఇదం జగత్ నినాదాన్ని ప్రాచుర్యంలోకి  తీసుకురావాలి..

Khadtal:  కల్తీ విత్తనాల నిర్మూలన, రైతుకే విత్తన హక్కు అన్న అంశాలకు చట్ట రూపం ఇచ్చి దానిని అమలుపరిచినప్పుడే  దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయం  రైతు సంక్షేమ కమిషన్ చైర్ పర్సన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 20 అంశాలతో…

Read More

స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సెంచరీ దాటాయి.కాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నెల రోజులు గ‌డ‌వ‌క‌ముందే లీట‌రు పెట్రోలుపై 6 రూపాయ‌ల‌కు మించి ధ‌ర పెర‌గ‌డం సామ‌న్యుల జీవితాల‌పై పెను భారంగా మారింది. కాగా హైద‌రాబాద్‌లో ఈ నెల 1వ తారీఖున 106 రూపాయ‌లున్న పెట్రోల్ ధ‌ర , అక్టోబ‌రు 28వ తారీఖుకు 112 రూపాయ‌ల 64 పైస‌ల‌కు చేరుకుంది. ఇక నిన్న‌టితో పోల్చుకుంటే న‌గ‌రంలో డీజిల్ ధ‌ర…

Read More

తృణమూల్ పార్టీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బిజెపి, తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తృణమూల్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్ మరో కాశ్మీర్ అవుతుందని భాజపా నేత సువెందు అధికారి మండిపడ్డారు. బెహాలిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ లేకుంటే దేశమంతా ఇస్లామిక్ గా మారిపోయేదని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సువెందు…

Read More

కరోనా కేసుల్లో ‘భారత్’ రికార్డు !!

కరోనా కేసుల సంఖ్యలో భారత్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 3,07,581 కేసులతో అమెరికా పేరిట ఉన్న రికార్డును.. భారత్ గురువారం ఒక్కరోజే 3,14,835 కేసులతో నమోదవడంతో అధిగమించింది.దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవడానికి గురువారం నమోదైన గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. అమెరికాలో లక్ష కేసులు నమోదవడానికి 33 రోజుల సమయం పడితే.. భారత్ పది రోజుల్లోనే అసంఖ్యను చేరుకుంది. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే కరోనా మరణాలు అమెరికా కంటే భారత్లో…

Read More

పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి

 నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్  దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి  పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం  ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం  జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…

Read More
Optimized by Optimole