సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది: INTUC జనక్ ప్రసాద్

మంచిర్యాల: సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు INTUC నాయకుడు జనక్ ప్రసాద్. కేంద్రం పార్లమెంటులో తీసుకొచ్చిన Mmdr యాక్ట్ కు టిఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారని ..ప్రైవేటీకరణ జరిగితే తెలంగాణలో సింగరేణి కనుమరుగు అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ..22 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ లాభాల్లో ఉందన్న ఆయ‌న .. ప్ర‌ధాని, కేసీఆర్ లు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిప‌డ్డారు. బొగ్గును ఆదాని కంపెనీలో కొనమని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ..దానివల్ల రాబోయే…

Read More

తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ ఓటమి!

ఐపీఎల్‌ సీజన్ 14ను సన్ రైజర్స్ జట్టు  ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆజట్టు10 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు నితీశ్‌ రాణా (80; 56 బంతుల్లో 9×4, 4×6), రాహుల్‌ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో  20ఓవర్లలో 187 పరుగులు సాధించింది. రషీద్‌ ఖాన్‌ (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. చేధనలో హైదరాబాద్ జట్టు…

Read More

Ayodhya: రాముడిని దర్శించుకున్న హనుమాన్.. భక్తిని చాటుకున్ననెటిజన్స్..!

AyodhyaRammandir: అయోధ్య బాల రాముడిని హనుమంతుడు దర్శించుకున్నాడు అంటూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామయ్య పరమ భక్తుడైన హనుమయ్య అయోధ్య నగరానికి ఎప్పుడు వచ్చాడు? ట్రస్ట్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది?  తెల్సుకుందాం..! హిందువుల ఆరాధ్య దైవం బాల రాముడు 550 ఏళ్ల తర్వాత జనవరి 22 న  అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం…

Read More

ఐరసా సర్వసభ్య సమావేశాల్లో డైనోసార్..?

ప్రపంచాన్ని ఉద్దేశించి డైనోసార్ మాట్లాడింది. వాతావ‌రణాన్ని నాశనం చేయొద్దంటూ డైనోసార్ వార్నింగ్ ఇచ్చింది. అది కూడా ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో… ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ మాట్లాడడమేంటి అనుకుంటున్నారా..? ( వాతావరణ మార్పులు సృష్టించే ఉత్పాతాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం ఇది. వినాశనాన్ని ఎంచుకోవద్దూ అంటూ డైనోసార్ ద్వారా తెలియజెప్పింది UNDP. ఎల్లకాలం వాతావరణ సంక్షోభాన్ని విస్మరించలేమని, సాకులు చెప్పడం ఆపి వాతావరణ మార్పులపై పనిచేయడం మొదలు…

Read More

jadcherla: అనిరుథ్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న‌.. వెల్లువెత్తుతున్న రైతు ద‌ర‌ఖాస్తులు…

jadcherla :జ‌డ్చ‌ర్ల‌లో టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్ రెడ్డి చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వివిధ మండ‌లాల ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివచ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా అనిరుథ్ ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. బిఆర్ ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. ముఖ్యంగా రైతురుణ‌మాఫీ, డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల హామీలను కేసీఆర్ ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డంపై అనిరుథ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన…

Read More

BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection: బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి…

Read More
Optimized by Optimole