భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు!
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ శనివారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 15 రోజులకొకసారి బోయినపల్లి స్టేషన్లో రిపోర్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అఖిల ప్రియ విడుదల సందర్భంగాచంచల్ గూడ జైలు వద్ద అనుచరులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హఫిజిపేట భూవివాదానికి సంబంధించి ప్రవీణ్, సునీల్, నవీన్ ముగ్గురు సోదరులు కిడ్నాప్ కేసులో ఆమె…
ఆరునూరైనా సూర్యాపేటలో కాషాయ జెండా ఎగరేస్తాం: సంకినేని వెంకటేశ్వరరావు
తెలంగాణలో కొనసాగుతున్న అవినీతి పరిపాలనను అంతం చేయడానికి బీజేపీ సిద్ధమైందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. శనివారం జరగనున్న పోలింగ్ బూత్ కార్యకర్తల సమ్మేళనం సభా స్థలిని ఆయన కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ ద్వారా పోలింగ్ బూత్ కార్యకర్తల తో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రం తో పాటు, సూర్యాపేటలో జరుగుతున్న అవినీతిని కార్యకర్తల సమన్వయంతో ప్రజల్లోకి…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూపై బీజేపీ ఫైర్.. యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్..!!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే తెలిసే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారానికి ఢిల్లీ కేంద్రంగా కథ , స్క్రీన్ ప్లే కేసీఆర్ రచించారని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈవిచిత్ర డ్రామా వెనక నిజాలు ఎంటో తెలవాలంటే ప్రగతిభవన్ మూడు రోజుల సీసీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు. ఈవిషయంలో…
బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ
దేశంలో సర్వేల కోలాహాలం నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానిగా మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మూడోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి వంటి అంశాలపై జాతీయ చానల్ ఇండియా టీవీ ‘దేశ్ కీ ఆవాజ్’ కార్యక్రమంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో వివిధ పార్టీలు గతంలో సాధించిన సీట్లు.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలిచేందుకు…
literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!
Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట తెలియర విశ్వదాభిరామ వినుర వేమ! అంటాడు యోగి వేమన. అభిమానించే దైవం మదిలోనే ఉంటాడని, ఉండాలని ఓ లెక్క! నమ్మకమే ఉంటే…. దేవుడెక్కడ లేడు చెప్పండి? ఇదీ హేతువు! ఇదంతా విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం. మనది ప్రధానంగా విశ్వాసాల మీద ఆధారపడిన జీవన వ్యవస్థ. మనిషిలోని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే వ్యాపార ప్రక్రియలు ఇతర అన్ని వ్యవస్థల్లోకి…
తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన..
ఆధ్యాత్మిక సంకీర్తన: తాళ్లపాక అన్నమాచార్య రాగము: బౌళి గానం : కొండవీటి జ్యోతిర్మయి తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన ॥పల్లవి॥ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే ॥తంద॥ కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ॥తంద॥ నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్రదియు…
ఓటిటిలో శ్రీ దేవీ సోడా సెంటర్..!
‘పలాస..’ ఫేమ్ కరుణకుమార్ డైరక్షన్లో వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ‘జీ5’ ఓటీటీ లో అభిమానులను అలరించనుంది. నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ…