పశ్చిమగోదావరి జిల్లాలో ఏపార్టీ బలమెంత? షాకింగ్ సర్వే రిపొర్ట్..ఎక్స్ క్లూజివ్..!!
పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయం వాడీవేడిగా నడుస్తోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈజిల్లాలో..2019 ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. మొత్తం 15 స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోని.. ఇక్కడ హవా సాగించిన పార్టీదే సీఎం పీఠం సంప్రదాయం కొనసాగించింది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహెరి పోరు జరిగితే.. రానున్న ఎన్నికల్లో మాత్రం ముక్కోణ పోటి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వేలోనూ ఆవిషయం తేటతెల్లమయ్యింది.ఇంతకు ఏపార్టీ ఎన్ని సీట్లు…
జగన్ రెడ్డి చేసిన మోసాలపై బీసీ సోదరులు ఆలోచన చేయాలి: నాదెండ్ల మనోహర్
బీసీలను 56 సంఘాలుగా విడదీసి వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్పోరేషన్లు కేవలం స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవలుపడడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని ఎద్దేవ చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసంపై ప్రతి బీసీ సోదరుడు ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుల గణన, తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల…
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రధాన వేదిక, డీ జోన్, వీర మహిళలు, మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించిన అనంతరం.. సభకు హాజరయ్యే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని నాయకులకి సూచించారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణం వద్ద పెడన, తిరువూరు నియోజకవర్గాలకు…
తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’
Nancharaiah merugumala: (senior journalist) =================== ‘మద్యం మనుషులను కలుపుతుందా? తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’ మద్యం ..అదే.. మందు మనుషులందరినీ కలుపుతుంది. భావసారూప్యత ఉన్నోళ్లను ఒక చోట జమ అయ్యేలా పురికొల్పుతుంది. తెలుగునాట సారా పారిన 1970లు, 80లు, 90ల్లో కేశపల్లి గంగారెడ్డి, ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, ఏ.బసవారెడ్డి, నర్సారెడ్డి, టీ.బాలా గౌడ్ వంటి తెలంగాణా రెడ్లు, గౌడ వ్యాపారులు–మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కంచి రామారావు, ఆకుల బుల్లబ్బాయి వంటి…
APPOLITICS: ఆర్ధిక మంత్రి బుగ్గన పై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ సెటైర్లు
విజయవాడ: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సెటైర్లు పేల్చారు. సీఎం జగన్ పై ఆర్ధిక మంత్రికి బాగా నమ్మకం ఉన్నట్లు ఉందన్న ఆమె..జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది వస్తుందని ముందే గ్రహించారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఎవరికి జీతాలు రాకపోయినా… ఆర్ధిక మంత్రి గారు మాత్రం టoచన్ గా జీతం తీసుకుంటున్నారని అన్నారు. తిరిగి…
తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి ఊసురు తగిలి తీరుతుంది !
పార్థ సారథి పొట్లూరి: ‘’చట్టం తన పని తాను చేసుకుపోతుంది ‘’ !ఏ మూహూర్తాన PV నరసింహా రావు గారు ఈ మాట అన్నారో కానీ మూడు దశాబ్దాలుగా ఈ వాక్యం జనం నోట్లో నానుతూనే ఉంది ! ‘’ యూరోపు సమస్య ప్రపంచానిది కానీ ఆసియా దేశాల సమస్య యూరోపుది కాదు ‘’ ! ఇది మన విదేశాంగ శాఖ మంత్రి గారి నోట వెంటనుండి వచ్చిన వాక్యం ! ‘’ తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ…
నానాటికీ పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!
దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? ఆపార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 2024 లోక్ సభ ఎన్నికలకు సెమిఫైనల్ భావించే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ,మిజోరం ఎన్నికల్లో ఆపార్టీ ఏ మేర ప్రభావం చూపనుంది? భారత్ జోడో యాత్రలో కనిపించిన హస్తం వేవ్ .. రానున్న ఎన్నికల్లో ఎంతమేర లాభంచేకూరే అవకాశముంది? రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటుందా? దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 660 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు….
చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..?
ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. గత ఎన్నికల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై పట్టుసాధించాలని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని కసితో ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. ప్రజాభిప్రాయం అనుగుణంగా …ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ…
