Headlines

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. కాగా నేడు,రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల…

Read More

కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

ఓ ఛానల్ ఆపరేషనల్ లో క్రేజీవాల్ నిర్వాకం బట్టబయలు..

పార్థ సారథి పొట్లూరి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాటకం బయటపడ్డది !ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అనే అర్ధం వచ్చేలా పేరు పెట్టినా  కేజ్రీవాల్…45 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లు   ‘ఆపరేషన్ శీష్ మహల్’  పేరుతో ఓ జాతీయ టివి చానెల్ నిర్వహించిన ఆపరేషన్లో బట్టబయలు అయ్యింది. న్యూ ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో ఉన్న  ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరమ్మత్తుల కోసం అంటూ 45 కోట్లు ఖర్చు పెట్టాడు…

Read More

Lordshiva: శివుడు మూడో కన్ను తెరిచినా సరే.. తప్పు తప్పే..!

విశీ(సాయివంశీ): పూర్వం మదురైని షణ్మగపాండియన్ అనే రాజు పాలిస్తున్నాడు. ఒకసారి ఉద్యానవనంలో ఉన్న సమయంలో తన భార్య జుట్టులోనుంచి సుగంధ పరిమళం ఆయన్ను తాకింది‌. కానీ ఆమె జుట్టుకు ఎటువంటి నూనె రాయలేదు. తలలో పూలు కూడా లేవు. దీంతో ‘స్త్రీ జుట్టులోనుంచి వచ్చే పరిమళం సహజమైనదా? వేరే కారణం వల్ల వస్తుందా’ అనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానం చెప్తే వెయ్యి బంగారు నాణేలు ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఇందుకోసం చాలామంది ప్రయత్నించినా ఎవరూ సరైన…

Read More

వన్డే సిరీస్ భారత్ కైవసం!

స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ టి20 సిరీస్ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 పరుగులతో గెలిచి వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4), రిషబ్ పంత్ ‌ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్యా…

Read More

Becareful: పెళ్లయిన రెండో రోజుకే బిడ్డ పుట్టింది.. ఎలా?

Big alert:  పెళ్లయినవారికి పది నెలల తర్వాత కానీ బిడ్డ పుట్టే అవకాశం లేదు. అది కూడా వారిద్దరి మధ్య లైంగిక బంధం సరిగ్గా ఉంటేనే సాధ్యం. అయితే పెళ్లయిన రెండో రోజే బిడ్డ పుట్టడం ఎక్కడైనా సాధ్యమేనా? తమిళనాడులో ఈ విషయం జరిగింది. ఇది అనేక అనుమానాలకు ఆస్కారమివ్వడంతోపాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయికి, అబ్బాయికి గతేడాది అక్టోబరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు వారిద్దరికీ అస్సలు…

Read More

తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది….

Read More

కేసీఆర్ పాదయాత్ర చేస్తే.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపేస్తా: సంజయ్

సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండిసంజయ్. అమిత్ షాను తాను గురువుగా భావిస్తానని.. గురు భక్తితోనే చెప్పలు జరిపానన్నారు. అతని మాదిరి గురువును కాలితో తన్నేలేదని మండిపడ్డారు. ఊసరవెళ్లి మాటలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ లేక రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడి రైతులను వదిలేసి ..పంజాబ్ వెళ్లి..అక్కడి రైతులకు లక్షలు ఇచ్చాడని ఆగ్రహాం…

Read More
Optimized by Optimole