ఏపీలో చిచ్చు రాజేసిన మెగాస్టార్ ట్వీట్..

రీలిజ్ కి ముందే గాడ్ ఫాదర్ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైనట్రైలర్,టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.దీంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. మరోవైపు చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి..సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన డైలాగ్ తీవ్ర చర్చకు దారితీసింది. లక్ష్మీభూాపాల్ కి మంచి భవిష్యత్ ఉంది : కాగా మెగాస్టార్ డైలాగ్ చూసినట్లయితే..’ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక…

Read More

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 లో భారత్ బంపర్ విక్టరీ..!!

INDvsSA: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది.బ్యాటింగ్ , బౌలింగ్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. మూడు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో భారత్ 1_0 తో ముందంజలో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.భారత బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్ల తీయగా..దీపక్ చాహార్ ,హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక…

Read More

గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. జోష్ లో మెగా ఫ్యాన్స్ ..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన మూవీపై మెగా అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.ఆచార్య డిజాస్టర్ తో నిరాశలో ఉన్న అభిమానులకు..ఈమూవీతో బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు మెగా బాస్. తాజాగా ఈచిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు….

Read More

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం..

సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్‌ తల్లి ఇందిరాదేవి హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి. వీరికి ఐదుగురికి సంతానం.కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. కొద్దినెలల క్రితం రమేశ్‌బాబు కూడా అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన…

Read More

నూతనంగా ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్న ఆర్ఎస్ఎస్

దేశంలో నూతనంగా మరో ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతోంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విద్యాభారతి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ యతీంద్ర శర్మ ఓజాతీయ పత్రికతో ఈ విషయాన్ని అధికారికంగా ధృవికరీంచారు.విద్యారంగంలో సానుకూల మార్పులే లక్ష్యంగా విద్యాలయాల ఏర్పాటు జరగబోతున్నట్లు తెలిపారు.ఇప్పటికే బెంగళూరులోని చాణక్య యూనివర్సిటీ.. అసోంలోని గౌహతిమ యూనివర్శిటీకి సంబంధించిన పనులను ఆర్ఎస్ఎస్ ప్రారంభించిందని స్పష్టం చేశారు. బెంగళూరులోని యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌లో 200 మంది విద్యార్థులు చేరారని.. సుమారు 50…

Read More

గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’

కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండేలా పేరును ఖరారు చేసినట్లు ఆజాద్ వ్యాఖ్యానించారు.దాదాపు 1500 పేర్లు సూచనకు వచ్చాయని.. అందరీ అభిప్రాయాలకు పరిగణలోకి తీసుకుని పార్టీ పేరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆవ రంగు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని.. శ్వేతవర్ణం శాంతికి.. నీలం…

Read More

ఆసీస్ పై విరాటా’సూర్య’ ప్రతాపం ..టీ20 సిరీస్ భారత్ కైవసం..!!

indvsaus:ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ మూడు వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగి ఆడారు.దీంతో టీ20 సిరిస్ ను భారత్ 2-1 తో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్  నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రీన్, టీమ్ డేవిడ్ అర్థసెంచరీలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు…

Read More

మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ,అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా యాదాద్రి…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. మండలాల వారిగా ఇంచార్జ్ లు నియామకం..!

మునుగోడులో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు. పార్టీలోకి చేరికలతో పాటు నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించారు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉప ఎన్నిక బీజేపీ స్టీరీంగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు రాజగోపాల్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. కాగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఎన్నికను భావిస్తున్నామన్నారు…

Read More

ఎన్టీఆర్ పేరుకాదు..తెలుగుజాతి వెన్నెముక:బాలకృష్ణ

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు మార్పుపై హీరో బాలకృష్ట ఘూటుగా స్పందించారు.తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడని.. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు.మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.మార్చేయటానికి తీసేయటానికి ఎన్టీఆర్ పేరు కాదని.. తెలుగు జాతి వెన్నెముకని కొనియాడారు. శునకాలు ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ పరోక్షంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. అక్కడ మహానీయుడు పెట్టిన బిక్షతో బతికే నేతలున్నారని..విశ్వాసం లేని వాళ్లను…

Read More
Optimized by Optimole