ఉత్తరఖాండ్ను ముంచెత్తిన వరదలు..

ఉత్తరాఖాండ్ ను వరదలు ముంచెత్తాయి. రోడ్లు వాగులను తలపించాయి. కార్లు, బండ్లు కొట్టుకుపోతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉత్తరాఖాండ్ కాతగోడెంలో రైల్వే ట్రాకు వెంబడి వాగు వదర ఉధృతికి ట్యాకులు కొట్టుకుపోయాయి ఇప్పుడీ విడియో వైరల్ గా మారింది.

Read More

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటన..

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటించింది. గత 22 ఏళ్లుగా ఈ సంస్థ మీడియా అవార్డ్స్ ఇస్తోంది. దివంగత నటుడు  అక్కినేని నాగేశ్వరరావు ఈ అవార్డ్స్ ప్రారంభించారు.  అప్పటి నుంచి శృతిలయ అవార్డ్స్ ఎంపిక కమిటీ  చైర్మన్ గా డాక్టర్ మహ్మద్ రఫీ వ్యవహరిస్తున్నారు. ఇక ఈనెల 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతి లో బెస్ట్ జర్నలిస్టులుగా ఎంపికైన వారికి..  తెలంగాణ స్పీకర్  పోచారం శ్రీనివాస్…

Read More

PawanKalyan:వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం: పవన్ కళ్యాణ్

TDPjanasena: సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు గెలివాలి… జగన్ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో జనసేన – తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ…

Read More

అన్ని ఫ్రీగా కావాలి… అతి చవగ్గా కావాలి..!!

చాడశాస్త్రి: హైదరాబాద్ నుండి వైజాగ్ కి వందే భారత్ ట్రైన్ పెట్టారో లేదో… టిక్కెట్ చార్జీలు మీద ఒకటే గొడవ. అన్ని ఫ్రీగా కావాలి… లేదా కనీసం అతి చవగ్గా కావాలి… పోనీ ఉన్న వాటితో సర్దుకుపోతామా అంటే విదేశాల ఫొటోలు పెడుతూ, వాటితో పోలుస్తూ అక్కడ సదుపాయాలు బ్రహ్మాండం,  ఇక్కడ పరమ దరిద్రం అంటూ విమర్శలు. సరే! విమర్శించ వచ్చు. విమర్శలే రాజకీయ పాలకులను అదుపులో ఉంచుతాయి. కానీ ఏదీ విశ్లేషించకుండా అర్ధం పర్థం లేని…

Read More

సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్..!

శ్రీకాకుళం పాతపట్నంలో జనసేన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పులివెందులలోనే 46 మంది రైతులు కౌలు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బలమైన నాయకుడు అయితే.. సొంత నియోజకవర్గ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు….

Read More

అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…

Read More

మూడు సార్లు పెళ్లి చేసుకుందాామనుకున్నా..దేవుడు రక్షించాడు: సుస్మితా సేన్

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. జీవితంలో కొంతమంది వ్యక్తులు మనసుకు దగ్గరగా అనిపించారు. వారితో బంధం పెళ్లి పీటల వరకూ వెళ్లింది. అదృష్టవశాత్తూ దేవుడి దయవల్ల పెళ్లి నుంచి తప్పించుకున్నాను అంటూ సుస్మిత సేన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ట్వీక్ ఇండియా ది ఐకాన్స్ ప్రోగ్రాంలో భాగంగా ట్వింకిల్ ఖన్నా అడిగిన ప్రశ్నలకు సుస్మితా సమాధానమిస్తూ.. అదృష్టవశాత్తూ జీవితంలో ఇంట్రెస్టింగ్ వ్యక్తులను కలుసుకున్నాను.. నేను పెళ్లికి…

Read More

Telangana: పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్: బండి సంజయ్

BjpTelangana:  ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలు రావడంతో ‘ఇప్పుడు ఓటేయండి. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని మండిపడ్డారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేనోడు… తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనలేనోడు.. ఏకంగా…

Read More
Optimized by Optimole