కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు…

Read More

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీజేపీదే: బండి సంజయ్

BJPTelangana: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో…

Read More

BRS: సెల్ఫ్ గోల్ కొట్టిన కౌశిక్ ..ఇరకాటంలో బిఆర్ఎస్..!

BRS paty: తెలంగాణలో కౌశిక్ రెడ్డి – అరికె పూడి గాంధీ ఇష్యూ తో బిఆర్ఎస్ ఇమేజ్ నూ మరింత డ్యామేజ్ చేసిందా? ఈ వివాదంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు ఆ పార్టీ అధినేత భావిస్తున్నారా? ఇంతటితో ఈ విషయాన్ని ముగించాలని కేసిఆర్ పార్టీ నేతలను అదేశించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో రెండు మూడు రోజులుగా కౌశిక్ రెడ్డి- అరికపూడి గాంధీ మధ్య నడిచిన డైలాగ్ వార్ అగ్గి రాజేసింది. ఇష్యూ కాస్తా డైవర్ట్…

Read More

అదరగొట్టిన వార్నర్.. ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఓకే వికేట్ కోల్పోయి సాధించింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. అజట్టులో కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్ (24), జితేష్ శర్మ (33) మినహా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దిల్లీ బౌలర్లలో…

Read More

వెయ్యి కిలోమీటర్లకు చేరువైన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర..

People’s March:సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరువైంది. మార్చి 16 న చేపట్టిన పాదయాత్ర 85వ రోజు  నాటికి 996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో వంద‌ల 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు చుట్టేస్తూ సాగుతోంది. గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు.. భ‌ట్టి విక్ర‌మార్క‌ను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని…

Read More

నల్గొండ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ‘మెగా పవర్ స్టార్’ జన్మదిన వేడుకలు!

నల్గొండ జిల్లా కేంద్రంలోని చారుమతి చైల్డ్ కేర్ లో ఆదివారం ‘ మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షుడు అలుగు బెల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అభివృద్ధి కార్యక్రమాలకు స్ఫూర్తిగా తీసుకొని.. మేమే సైతం మా వంతు కృషిగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం అనాధ బాలలకు ఒకరోజు సరిపడా బియ్యం, పండ్లు, స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జిల్లా…

Read More

Rajasinghvsowaisi:ఓవైసీ దేశం విడిచివెళ్లిపో : బీజేపీ ఎంపీ రాజాసింగ్

Rajasingh : లోక్ స‌భ‌లో ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఏం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన జైపాల‌స్తీనా స్లోగ‌న్‌ పై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతుంది. అటు బీజేపీ నేత‌ల‌తో పాటు దేశ‌భ‌క్తులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓవైసీని ఏకిపారేస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ ఎంపీ రాజాసింగ్ ఓవైసీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.పాల‌స్తీనాపై ప్రేమ ఉంటే తాప‌త్ర‌యం ఏందుకు..దేశాన్ని విడిచి అక్క‌డి వెళ్లి తుపాకీ ప‌ట్టుకోవాల‌ని దెబ్బిపొడిచారు.పాల‌స్తీనాకు వెళితే మీలాంటి వారి ప‌రిస్థితి ఏంట‌న్నది…

Read More

సంక్రాంతి హరిదాసులు గురించి తెలుసా?

Sankranti2024: సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులేధ నుర్మాసం మొదలు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ వాతావరణం ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగవాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు , హరిదాసులు , గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో  పండుగ వాతావరణం వస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే  పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నోవిశేషాలు  ఉంటాయి. పట్టణాలనుంచి వచ్చే బంధువులకు పల్లెజనం స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో…

Read More

టెన్నిస్ కు ఫెదరర్ రిటైర్మెంట్..షాక్ లో అభిమానులు..!!

Rogerfederer: టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.వచ్చేవారం జరగనున్న లావర్ కప్ చివరి ఏటీపీ టోర్నీ అంటూ ట్విట్టర్లో వెల్లడించాడు.రోజర్ నిర్ణయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న టెన్నిస్ దిగ్గజం.. 2021 వింబుల్డన్ తర్వాత ఏటోర్నీలోనూ పాల్గొనలేదు.310 వారాల పాటు టెన్సిస్ లో నెంబర వన్ ఆటగాడిగా కొనసాగి చరిత్ర సృష్టించిన రోజర్.. 24 ఏళ్ల కెరీర్ లో దాదాపు 1500 మ్యాచ్ లకు…

Read More

Telangana: కేసీఆర్ బాటలో కవిత..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న కేసిఆర్ “ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ వరకు ఎవరినైనా కలుస్తాను… అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దాడతాను” అంటూ పదేపదే ప్రకటించి, ఆ దిశగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అదే బాటలో నడుస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలైన అనంతరం కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె, తాజాగా బీసీలకు…

Read More
Optimized by Optimole