కేసీఆర్, జగన్మోహన్రెడ్డి జమానా… అవినీతి ఖజానా : గోనె ప్రకాశరావు

” తెలుగు రాష్ట్రాల్లో పాలన తీరు తెన్నులు, ముఖ్యమంత్రుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఇరు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఉన్నది ఉన్నట్టుగా “ నిజాయితి పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు నీటి మీద ” రాతలుగానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో,…

Read More

కాంగ్రెస్ కి ఓటేద్దాం… బీజేపీని సాగనంపుదాం : గిడుగు రుద్రరాజు

APCONGRESS: 2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దానికి ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలి ఉంది. కానీ, ఇప్పటి వరకూ కనీసం ఒక్క హామీ కూడా బీజేపీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని, 2014 సాధారణ ఎన్నికల…

Read More

Morning Walk: మీకు ఉదయం నడిచే అలవాటు ఉందా .? అయితే ఇది మీకోసమే

sambashiva Rao : =========== ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే నడిస్తే మంచిదని వైద్యులు చెబుతారు. అయితే వైద్యులు చెప్పినప్పుడు మాత్రమే పాటించే వారు కొందరైతే.. మరి కొందరు తేదీలు చూసుకొని రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుంటారు. దాంతో బద్ధకం వారిని ఆలోచన నుంచి దూరం చేస్తుంది. ఇంకొందరైతే మార్నింగ్ వాక్ ఎదో కొన్ని రోజులు చేసి మానుకుంటారు. అయితే మార్నింగ్ వాక్ ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరుకూడా నడక మొదలు…

Read More

బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు? మైనారిటీలే కారణమా?

BJPTELANGANA: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో జనాకర్షక నేతల్లో అగ్రజుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా పార్టీ కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజలు సైతం బండి సంజయ్ ను కలిసేందుకు, ఆయనతో సెల్పీలు దిగేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరై బీజేపీని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లిన నేతగా బండి…

Read More

అగ్ని రూపం నిశ్చల దీపం.. మహిమాన్విత అరుణాచలం..

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని భక్తుల నమ్మకం.కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు.అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది.ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600…

Read More

చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?

Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….

Read More

Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా …!

Loksabhapolls: తెలంగాణాలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు   పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా  నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌ సర్వేలో తేలింది. కాంగ్రెస్‌ 8-10, బీఆర్‌ఎస్‌ 35, బిజెపి 2-4, పార్లమెంట్‌ సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.  ఇక ఓట్ల శాతం పరంగా చూసుకుంటే..కాంగ్రెస్‌పార్టీకు 40 శాతం, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బిజెపి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌…

Read More

పురాణాల అంటే ఏమిటి? విశిష్టత ఏంటి?

‘పురాణ’శబ్దం యొక్క వ్యుత్పత్తి పాణిని అష్టాధ్యాయిలోను .. యాస్కుని నిరుక్తంలోను మరియు పురాణాలలో కూడా కనిపిస్తుంది. పాణిని చెప్పిన ప్రకారం ‘ పురాభవమ్ ‘ అంటే ప్రాచీనకాలంలో జరిగినది. పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. పురాణాల  లక్షణాలు:  1) సర్గం 2) ప్రతిసర్గం 3) వంశం 4) మన్వంతరం 5) వంశాను చరితం పురాణానికి…

Read More

అక్రమ కేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది: నారా లోకేష్

APpolitics : అక్రమ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ…  మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు.. చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని…

Read More
Optimized by Optimole