Religion: మూడు మతాలు.. ముగ్గురు స్త్రీలు.. మూడు అత్యాచారాలు..!

Religion: మతం నంబర్1 బెంగళూరుకు చెందిన ఆ మ‌హిళ‌ కేర‌ళ‌లోని పెరింగొట్టుకుర ఆల‌యానికి వెళ్లింది. అక్కడ ప్ర‌త్యేక పూజ‌లు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయ‌ని ఆమె ఆలోచన. ఆల‌యానికి వెళ్లిన స‌మ‌యంలో అక్కడున్న అరుణ్‌, ఉన్ని ద‌మోద‌ర‌న్ అనే పూజారులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పూజలు చేయిస్తామని వారు చెప్పడంతో ఆమె వారి నెంబర్ తీసుకుంది. ఆ త‌ర్వాత వారి నుంచి ఆమెకు వాట్సాప్ వీడియో కాల్స్ రావడం మొదలైంది. ఆమెతో వారు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించడం మొదలుపెట్టారు. తమ…

Read More

Bandisanjay: ప్రజాహిత యాత్రతో సమర శంఖం పూరించిన బండి సంజయ్..!!

Bandisanjay:  బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర భారీ జన సందోహం మధ్య ప్రారంభమైంది. కొండ గట్టు అంజన్న ఆశీర్వాదంతో సంజయ్.. మేడిపల్లి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజే  సంజయ్ కు మద్దతుగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు  తరలివచ్చారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యాత్రలో భాగంగా మేడిపల్లి మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో  మమేకం అవుతూ ఎంపీ ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకొని…

Read More

దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్​ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు…

Read More

Maghamasam: శివుడికి అత్యంత ఇష్టమైన మాసం..ఇలా చేస్తే సకల శుభాలు…!

Maghamasam:  మాఘమాసం శివుడికి అత్యంత ఇష్టమైన మాసం.  మాఘం అనగా  యజ్ఞం. యజ్ఞం యుగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈమాసంలో మాఘస్నానం పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదిస్నానాలు చేయడం మాఘమాసం సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నానం పుణ్యఫలమే మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో…

Read More

Telangana: హరిత విప్లవమే మనందరికీ రక్ష: ప్రొ.పురుషోత్తమ్ రెడ్డి

Agriculture: స్థానిక విత్తనం కేంద్రంగా.. రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి తెలిపారు. హరిత విప్లవమే మనందరికీ రక్షని..విత్తనాన్ని సంకరం చేసి-వ్యవసాయాన్ని రసాయనమయం చేసిన ప్రక్రియ‘హరిత విప్లవం’ కాదని ఆయన అన్నారు. శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి వార్షిక ‘విత్తనాల పండుగ’ను కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో పురుషోత్తం…

Read More

దీదీ ప్రమాదవశాత్తు గాయపడింది: ఈసీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేశారు. దీదీ పై  ఎలాంటి దాడి  జరగలేదని, ప్రమాదవశాత్తు జరిగిందని నివేదికలో పేర్కొంది. దాడి సమయంలో దీదీ వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉందని, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.  కాగా ఈనెల 10న నందిగ్రామ్ లో  ఎన్నికల  ప్రచారంలో  దీదీ కాలికి గాయం అయినా విషయం తెలిసిందే.. ఈ విషయం లో బీజేపీ ,తృణమూల్ మాటల…

Read More

ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ?

పార్థసారథి పొట్లూరి: ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ! ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని సిబిఐ అరెస్ట్ చేసింది! ఆరు నెలల పాటు సాగిన ఉత్ఖంఠ అనంతరం ఎట్టాకేలకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ని అరెస్ట్ చేయగలిగింది సిబిఐ ! ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేయడానికి సిబిఐ కి ఆరు నెలలు ఎందుకుపట్టింది ? బలమయిన సాక్ష్యాధారాలు దొరికే వరకు సిబిఐ మనీష్…

Read More

రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు నిర్ణయం : నాదెండ్ల మనోహర్

APpolitics: అసెంబ్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఉండి ఉంటే రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పాలకులు కనీస సంస్కారం లేకుండా దారుణంగా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితుల్ని ఖండించాలన్నారు. మన భవిష్యత్తు కోసం.. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేసినట్టు తెలిపారు. ఆయన దూరదృష్టిని అప్పట్లో ఎవరూ…

Read More

సోషల్ ‘వార్’ లో కేంద్రానికి ప్రముఖల మద్దతు!

రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా రాజకీయం మరింత వేడెక్కింది. ‘ఇండియా టు గెదర్’ హ్యష్ ట్యాగ్ తో ట్రెండ్ వుతున్న ఈ జాబితాలో బాలీవుడ్ నటులు, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పలువురు ప్రముఖులు ఉండడం గమనార్హం. భారత మాజీ క్రికెటర్ , సచిన్…

Read More
Optimized by Optimole